ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ టెక్నాలజీ CIPET ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. రేపు జైపూర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాజస్థాన్లోని బన్స్వారా, సిరోహి, హనుమాన... Read more
జమ్ముకశ్లీర్లో నిర్మిస్తున్న జెడ్ మోర్ టన్నెల్ నిర్మాణ పనుల్ని కేంద్ర మంత్రి గడ్కరీ పరిశీలించారు. ఈ రహదారి సొరంగమార్గం శ్రీనగర్ నుంచి సోన్ మార్గ్ వరకు అనుసంధానమై ఉంటుంది. తీవ్రమైన మంచు కురిస... Read more
అస్సాంలోని డరంగ్ జిల్లాలో గత వారం జరిగిన హింసాకాండ వెనుక అతివాద ఇస్లామిక్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఈ సంఘటనలో మతపరమైన కోణం ఉందన... Read more
ఓ టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్ఎస్ఎస్ ను తాలిబన్లతో పోల్చిన కవి, సినీగేయరచయిత జావేద్ అఖ్తర్ కు మహారాష్ట్రలోని థాణె కోర్టు షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ సంస్థను అపఖ్యాతి పాల్జ... Read more
హుజూరాబాద్, బద్వేలు అసెంబ్లీ స్థానాలు సహా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలల్లోని మూడు పార్లమెంట్ , 30 అసెంబ్లీ స్థానాలక... Read more
జేఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్నయ్య కుమార్, గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని భగత్ సింగ్ పార్కులో సిక్కు తలపాగాలు ధరించి రాహుల్ను కలిసి, పార్టీలో చేరార... Read more
సరస్వతీ శిశుమందిరాల్లో చదువుతున్న విద్యార్థుల్లో మత విద్వేషాలు పెంచుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలల హక్కుల పరిరక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. పాఠశాలల... Read more
పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా… బీజేపీ వైపు కెప్టెన్ చూపు – వేడెక్కిన పంజాబ్ రాజకీయం..
పంజాబ్ కాంగ్రెస్ కు మరో షాక్. ఇటీవలే రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరవచ్చనే వార్తల నడుమ ఆ రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలనుంచి తప్పుకున్నారు నవజ్యోత్ సింగ్ సిద్దూ. పంజాబ్ సం... Read more
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం అదే సెంట్రల్ విస్టా పనులు శరవేగంతో జరుగుతున్నాయి. వచ్చే సం.కి అంటే స్వాతంత్య్రం వచ్చి 75 సం.లు అయిన సందర్భంగా ఈ కొత్త పార్లమెంట్ భవనంలో నే కార్యకలాపాలు జరిగే వ... Read more
ఏ దేశానికి వెళ్లినా దేశ సంస్కృతీ వారసత్వాలను ప్రతిబింబించే కానుకలను అక్కడి ప్రముఖులకు ఇవ్వడం ప్రధానిమోదీకి అలవాటు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ ఈసారి అపురూప కానుకలను తీసుకెళ్లారు. భారతసం... Read more
భారత వాయుసేన మరింత బలోపేతం అవుతోంది. స్పెయిన్కు చెందిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 20వేల కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 56 సీ-295 మ... Read more
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులకు బీజేపీ కసరత్తు వేగవంతం చేస్తోంది. అప్నాదళ్, నిషద్ పార్టీలతో పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. నిషద్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోత... Read more
ఆఫ్గన్లో ఇస్లామిక్ చట్టాల్ని కఠినంగా అమలుచేసేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఉరితీతలు, చేతులు నరకడం వంటి శిక్షలు పునరుద్దరిస్తామని తాలిబన్ పాలకులు స్పష్టం చేశారు. అయితే ఆ శిక్షల్ని బహిరంగం... Read more
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ… వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్ర పై ఇరువురునేతలు కీలకంగా చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూ... Read more
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియ... Read more
జనగణకు సన్నాహాలు ప్రారంభమౌతున్నవేళ గతానికి సంబంధించిన వివరాలు విశ్లేషణలు పరిస్థితులను అర్ధంచేయించేందుకు pew రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ మనకు ఉపయోగపడుతుంది , అట్లాగే 2011 నుండి 2021 వరకు అంచన... Read more
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టియాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు,గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పాల్గొన్నారు. గం... Read more
అమెరికా పర్యటనకు వెళ్తూ మోదీ ట్వీట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.బయటకూడా దానిమీదే చర్చ నడుస్తోంది. బోయింగ్ విమానంలో అమెరికాకు పయనిస్తూ తన పర్యటనకు సంబంధించిన కాగితాలు తిరగ... Read more
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్పూర్ లోని కైలాష్ నగర్ టీకా సెంటర్ ని బీజేపీ నాయకులు సందర్శించారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఉచిత టీకా, 5 కేజీ ల బియ్యాన్ని మోదీసర్కారు ఇస్తుందని సుహ... Read more
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September
శ్రీ లంక లో ఆహార సంక్షోభం చైనా ఇచ్చిన అప్పుల ఫలితమా | సమకాలీన విశ్లేషణ | 21st September | MyindMedia Read more
మూడు రోజుల పర్యటన నిమిత్తం మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ సందు, వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరిక... Read more
సుందరీకరణ అంటే దేశభక్తుల విగ్రహాలు తొలగించడమా? | Suhasini Reddy | Bhagat Singh Statue
ఆదిలాబాద్ పట్టణం గణేశ్ నగర్ లోని భగత్ సింగ్ చౌక్ నుంచి తొలగించిన భగత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. Love Adilabad కు, పట్టణ సుంద... Read more
ఇవాళ అమెరికా బయల్దేరిన భారత ప్రధాని 24న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భేటీ కానున్నారు. వాషింగ్టన్లో వారి సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరా... Read more
నరేంద్ర మోడీ మరియు అతని ప్రభుత్వం హిందూ తీవ్ర వాద మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఇది భారతీయ లౌకికవాదానికి ముప్పు అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నలు ఇవి: అసలు ఫండమెంటలిజం అంటే ఏమిటి? అద... Read more
భారత్ లో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది. ముస్లింలు ఇతర మతాల వారికన్నా సగటున ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇక జైనులు అతి తక్కువమంది సంతానాన్ని కలిగి ఉన్నారని అమెరి... Read more