దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసులో లాలూను ఇప్పటికే దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షల్ని ఖరారు చేసింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా విధ... Read more
దిల్సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు – ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలని ATF డిమాండ్
దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్ (21 ఫిబ్రవరి 2013 రోజున) వరకు ATF( Anti Terrorism Forum) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గా... Read more
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో సోదరుడు, కన్నతండ్రిని కళ్లముందే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు యశ్ వ్యాస్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిం... Read more
కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు – భవిష్యత్తులో కార్యకర్తలే ఉండరు – వైరల్ అవుతున్న దిగ్విజయ్ వ్యాఖ్యలు
‘కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు, ఆ పార్టీ తిరిగి పుంజుకోదు’ ఈ మాటలన్నది ఏ బీజేపీ నాయకుడో, మరే ఇతర పార్టీ వాళ్లో కాదు..కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఓ ప్రైవేట్ కార... Read more
కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త దారుణ హత్య – హిందూసంస్థల ఆందోళనలు – శివమొగ్గలో 144 సెక్షన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ గొడవ ఓ హిందూ కార్యకర్త హత్యకు దారితీసింది. శివమొగ్గలో బజరంగదళ్ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ల హర్షను దుండగులు పొట్టనపెట్టుకున్నారు. అత్యంత దుర్మార్గంగా అతన్... Read more
హిందు ధర్మ రక్షణకోసం పోరాడుతున్న యువకులకు ఉచితన్యాయం సహాయం అందిస్తున్న న్యాయవాది కరుణాసాగర్ కు ఛత్రపతి శివాజీ జాతీయ సేవా పురస్కారం దక్కింది. ధర్మరక్షణలో ఉంటూ ప్రత్యర్థుల వేధింపులకు గురవుతున్... Read more
కర్మ హిందూ ధర్మానికి మూలస్తంభం. ఇది గాలి నుండి ఉద్భవించిన విశ్వాసం కాదు, మార్పులేని ప్రకృతి యొక్క చట్టాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క ప్రతి చర్యా, ఆలోచన లేదా మాటలు భవిష్యత్తులో ఏదో ఒక... Read more
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబైలో ఒకరోజంతా బీజీగా గడిపారు. థర్డ్ ఫ్రెంట్ అంటూ కొన్నిరోజులుగా హడావుడి చేస్తున్న ఆయన కలిసివచ్చే మిత్రులను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ అంటూ నినాదం ఇచ్చిన... Read more
పాకిస్థాన్ ఎఫ్ ఏ టీ ఎఫ్[ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్] బ్లాక్ లిస్టు లోకి వెళ్ళబోతున్నది! రేపటి నుండి అంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4, 2022 వరకు పారిస్ లో జరగబోయే ఎఫ్ ఏ టీ ఎఫ్ ప్లీనరీ లో... Read more
ఖలిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని, దానికి పీఎం కావాలని కేజ్రీవాల్ ఆకాంక్ష- కుమార్ విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అతని మాజీ సహచరుడు, కవి అయిన కుమార్ విస్వాస్ చాలా భయంకరమైన ఆరోపణ చేసాడు. కేజ్రీవాల్ ఖలిస్తాన్ వాదులతో కుమ్మక్కు అయ్య... Read more
ఉర్సు ఉత్సవాలకు అనుమతి, బనేశ్వర్ జాతరకు నిరాకరణ – రాజస్థాన్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన బనేశ్వర్ జాతరకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం… అజ్మీర్లో ఉర్సు జాతరకు మాత్రం అనుమతిచ్చింది. రాజస్థాన్ తోపాటు గుజరా... Read more
తిలకం, కుంకుమ తొలగించమని విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు – కర్ణాటక విద్యాశాఖ మంత్రి
తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్... Read more
ఆసియాలో అతిపెద్ద బయో-సీ ఎన్ జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంలో ప... Read more
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీ నుంచి తప్పుకోనున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నా తనని కోవర... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నటి కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓటర్ లకు ఓటుహక్కు ని సరైన దిశగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ (బిజ... Read more
ఐటీ చట్టం 2000 స్థానంలో “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాలి – మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్... Read more
పంజాబ్ ఎన్నికల వేళ సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీని ఢిల్లీలో కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ స... Read more
సర్జికల్ స్ట్రైక్ కు ఆధారాలేవన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వెటరన్ ఆర్మీమెన్ ఆగ్రహం – ఈసారి మీరు రండంటూ మేజర్ మదన్ కుమార్ ట్వీట్
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జి... Read more
ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంల... Read more
రూపేశ్ పాండే కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝూర్ఖండ్ లో నిరసనలు – నిందితులను వదిలేసి తమపై కేసులు పెడ్తున్నారంటున్న హిందూసంఘాలు
జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థిత... Read more
హిజాబ్ ను అడ్డుకునేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం – కర్నాటక కాంగ్రెస్ నేత ముఖర్రం ఖాన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు... Read more
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా నిరుద్యోగ యువతతో సుహాసినీరెడ్డి సెల్ఫీలు
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా ఆదిలాబాద్ స్టేడియంలో నిరుద్యోగ యువత తో selfie తీసుకున్నట్టు బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతీ యువకులతో ఫొటోలు... Read more
మూడో వారానికి ఢిల్లీ అంగన్వాడీల ఆందోళనలు – పంజాబ్ ప్రచారంలో కేజ్రీ సహా ఆప్ నేతలు బిజీ
ఢిల్లీలో అంగన్ వాడీ వర్కర్ల సమ్మె మూడోవారానికి చేరుకుంది. మెరుగైన వేతనం సహా…పీఎఫ్, పెన్షన్లు, వైద్య సహాయం, రెగ్యులరైజ్డ్ ప్రభుత్వ ఉద్యోగం, పునరుద్ధరించిన వితంతు పింఛన్ తదితర సౌకర్యాలు... Read more
మైనార్టీ విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు – కోర్టు తీర్పు మేరకు సర్క్యులర్
ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్... Read more