ఫిబ్రవరి 10న రాహుల్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆ ట్వీట్ పై అసోంలో వెయ్యి దేశద్రోహం కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది. భారతదేశం గురించి మాట్లాడుతూ రాష్ట్రాల యూనియన్ ఎలా ఉ... Read more
వివాదాస్పదం అవుతున్న పంజాబ్ సీఎం వ్యాఖ్యలు – యూపీ, బిహార్ వాళ్లను రాష్ట్రానికి రానివ్వబోనన్న చన్నీ
ఎన్నికల ప్రచార సభలో పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ సౌకర్యంగా బతుకుదామని యూపీ, బిహార్ నుంచి వచ్చే వాళ్లను అడ్డుకుంటామని చన్నీ వ్యాఖ్యానించడంపై అభ్... Read more
డిసెంబర్ 27 తరువాతనే హిజాబ్ వివాదం – 35 ఏళ్లుగా కాలేజీలో ఏ గొడవా లేదు – ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ
కర్నాటక హిజాబ్ దుమారం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఇక తాజాగా వివాదానికి వేదికగా మారిన ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు 35 ఏళ్లుగా కాలేజీకి ఏ ఒక్... Read more
ఆదర్శ్ క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులను ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బేతి మహేందరె రెడ్డి
తమను మోసం చేసి…కుటుంబాలను రోడ్డున పడేలా చేసిన ఆదర్శ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులకు చర్యతీసుకోవడంతో పాటు తమను ఆదుకోవాలంటూ సంస్థ ఖాతాదారులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వ... Read more
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పంజాబీ నటుడు దీప్ సిద్దూ – సాగుచట్టాల వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న సిద్దూ
గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట దగ్గర జరిగిన ఆందోళనల కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్దూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుడ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది.... Read more
భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోంది – వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార... Read more
కేసీఆర్ పై కేసు నమోదు చేసే యోచనలో అసోం పోలీసులు – బీజేపీ మద్దతుదారుల ఫిర్యాదుల వెల్లువ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోంలో కేసునమోదు చేసే యోచనలో ఆ రాష్ట్ర పోలీసులున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఆధారాలు కావాలంటూ కేసీఆర్ భారత సైన్యాన్ని ప్... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. దొరండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ కేసులో ఆయనే దోషిగా నిర్ధారణ అయింది. అనారోగ్య కారణ... Read more
కేసీఆర్ మరీ దిగజారి మాట్లాడుతున్నారు – మోదీ ఏడున్నరేళ్ల పాలనపై అర్థవంతమైన చర్చకు మేం సిద్దం – కిషన్ రెడ్డి
కేసీఆర్ భాష మరీ దిగజారుడుతనంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వంపై, మోదీపై ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు. స్వప్రయోజనాల కోసం దేశ సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆ... Read more
పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారి కోమటిరెడ్డి ఇంటికెళ్లారు రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నేతలూ కేసీఆర్ తీరుపై విరుచుకు... Read more
కుటుంబ పార్టీలు ఎప్పటికీ బీజేపీకి పోటీ కాబోవు, ముస్లిం మహిళలు మా వెంటే ఉన్నారు – ఎన్నికల సభల్లో మోదీ
5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు మోదీ. బహిరంగ సభల వేదిగ్గా విపక్షాలను లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. కుటుంబ పార్టీలు బీజేపీకి ఎప్పుడూ పోటీ కాబోవని…తమ పార్టీతో అవి ఎన్నటికీ తల... Read more
కేసీఆర్ కు హిమంత ధీటైన బదులు – సర్జికల్ స్ట్రైక్ గ్రాఫిక్ వీడియోను షేర్ చేస్తూ సైన్యాన్ని అవమానించవద్దంటూ ట్వీట్
పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి బదులిచ్చారు అసోం సీఎం హిమంత బిస్వాశర్మ. ట్విట్టర్ వేదిగ్గా సర్జికల్ స్ట్రైక్ కు సం... Read more
క్రైస్తవ మాఫియా వేధింపులకు బలైన తమిళనాడు తంజావూరు విద్యార్థి లావణ్య ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా... Read more
ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ – ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని ప్రవేశపెడతామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం ప్రకటించిన వెంటనే విశ్వహిందూ పరిషత్ జాయింట్ జనర... Read more
“నలందా యూనివర్సిటీ” మళ్ళీ సగర్వంగా అన్ని హంగులతో పురాతన కట్టడాలను తలపించే ఆకృతులతో శాశ్వత కట్టడాలలో పునఃప్రారంభం అవుతోంది. నలంద యూనివర్శిటీని పునరుద్ధరించాలనే ఆలోచనను 2005లో అప్ప... Read more
మోదీ ప్రభుత్వానికి పిచ్చిముదిరింది – ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి : కేసీఆర్
ప్రధాని మోదీపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేంలేదన్నారు. మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చ... Read more
ముస్కాన్ ధీరవనిత, హిందూ విద్యార్థులు క్రూరులు – మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే – ముస్కాన్ కు ఐఫోన్, స్మార్ట్ వాచ్ బహుకరణ
హిజాబుకు మద్దతుగా అల్లాహు అక్బర్ అని అరిచిన ముస్కాన్ ఖాన్ కు ప్రశంసలతోపాటు బహుమతుల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమెకు ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఇంతకుముందు జమాతే ఉలామా ఇ హి... Read more
హిజాబ్ వివాదం వెనక ఐఎస్ఐ – ఉర్దూయిస్తాన్ కోసం ఉద్యమించాలని రెచ్చగొడుతూ SFJ చీఫ్ గురుపత్వంత్ పన్నూ వీడియో
కర్నాటకలో ప్రారంభమైన హిజాబ్ దుమారం వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు నిఘావర్గాల సమాచారం. నిషేధిత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ SJF సహకారంతో ఈ వివాదాన్ని మరింత రాజేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోందన... Read more
యూపీలో వైరల్ అవుతున్న పశ్చిమబెంగాల్ హింస వీడియోలు, కశ్మీర్లో కంటే దారుణంగా పశ్చిమబెంగాల్లో హిందువుల పరిస్థితి – సువేందు అధికారి
2021లో పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు విడుదలై తరువాత ఆ రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. నాటి హింసాకాండను బహుషా దేశం మర్చిపోయి ఉండదు. అయితే నాటి హింసకు సంబంధిం... Read more
రానా, తీస్తా, గోఖలే…సేవ పేరుతో కోట్లు నొక్కేశారు – రానా ఆస్తుల జప్తుతో బయటకొస్తున్న లెఫ్ట్ మేధావుల మోసాలు
మనీలాండరింగ్ చట్టం కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన 1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. పబ్లిక్ ఫండ్స్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తన... Read more
మనీలాండరింగ్ చట్టం(PMLA) కింద జర్నలిస్టు రాణా అయ్యూబ్ కు సంబంధించిన రూ.1.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జప్తు చేశారు. వ్యక్తిగత ఖర్చులు, తండ్రి పేరు మీద ఫిక... Read more
ప్రధాని తెలంగాణను అవమానించారంటూ…పార్లమెంట్ బడ్దెట్ తొలివిడత సమావేశాల్ని బహిష్కరించింది టీఆర్ఎస్. రాష్ట్ర విభజనపై రెండు రోజుల క్రితం ప్రధాని మోదీచేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆపార్టీ ఎంపీ... Read more