ప్రపంచ నాయకుల పాపులారిటీ రేటింగ్లను విడుదల చేసే గ్లోబల్ రేటింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్, 77 శాతానికి పైగా రేటింగ్తో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులలో భారత... Read more
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. ప్రధానిపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్నా ఫిర్యాదుతో ఆయనని అరెస్ట్ చేసి గువాహటికి తెచ్చిన పోలీసులు అక్కడి నుంచి తరలిస్త... Read more
న్యాయశాఖ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సదస్సు-సీజేఐ రమణ, ప్రధాని మోదీ, మంత్రి కిరణ్ రిజిజు హాజరు
ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన... Read more
ఎప్పుడూ వివాదాస్పద ప్రసంగాలు చేసే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది ఓ బహిరంగసభది. సభనుద్దేశించి మాట్లాడుతూ మధ్యలో ఆయన ఏడుస్తున్నట్టు ఆ వీడియో ఉంది. ఇటీవల మధ్... Read more
ఎవరో చెప్పిన మాటలు కాదు, మీరు వచ్చి చూడండి – ఏపీలో సదుపాయాలపై కేటీఆర్ కు రోజా కౌంటర్
ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి రోజా స్పందించారు. ఎవరో స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి మీడియా ముందు మాట్లాడటం సరికాదని... Read more
ఆస్ట్రేలియా లో బింద్రన్వాలే ఫొటోతో కూడిన ‘ఖలిస్తాన్ డే’ బిల్బోర్డ్లు – భారతీయుల ఆగ్రహంతో తొలగించిన మీడియా కంపెనీ
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలే చిత్రాలను పోస్టర్ లపై, బిల్బోర్డ్ లపై చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. ఖలిస్తాన్ డే సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ది ఆస్ట్రే... Read more
‘స్వస్తిక్’ యాంటీ సెమిటిక్, ఫాసిస్ట్ చిహ్నం – న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ బిల్లు – హిందు అమెరికన్ ఫౌండేషన్ వాదనలతో తొలగింపు
న్యూయార్క్ సెనేట్, న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ తమ బిల్లులలో S7680, A9155 ప్రకారం స్వస్తిక్ ను ‘యాంటీ-సెమిటిక్’, ‘ఫాసిస్ట్ చిహ్నం’గా పేర్కొన్నారు. అయితే వెంటనే తొలగించా... Read more
ముడి చమురుకు పెరుగుతున్న డిమాండ్, అలాగే పెరుగుతున్న ధరల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఈ శోధన ప్రపంచవ్యాప్తంగా EVల అభివృద్ధికి దారితీసింది. ఎలక్ట్రిక్ ఫోర్... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఏప్రిల్ 29) బెంగళూరులో భారతదేశపు మొదటి సెమికాన్ కాన్ఫరెన్స్ను వర్చ్యువల్ గా ప్రారంభించారు. వ్యాపారానికి నిజమైన అర్థాన్ని దేశం చూపించిందని, ఇప్పుడు భారతద... Read more
అసోంలో ప్రధాని పర్యటన – అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాలు AFSPA చట్టం నుంచి విముక్తి పొందుతాయన్న ప్రధాని
ఈరోజు అసోంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణమైన డిఫు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరింగ్-తేపి గ్రామంలో శాంతి, ఐక్యత సహా అభివృద్ధిపై భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్... Read more
పీవోకే లో అమెరికా సహకారంతో ప్రాజెక్టులు – మౌనంగా చూస్తూ ఉండిపోయిన మన్మోహన్ ప్రభుత్వం
యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ ప... Read more
రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల నుంచి 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించారు యూపీ పోలీసులు. మార్గదర్శకాల ప్రకారం 35,000 లౌడ్ స్పీకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. ఏప్రిల్ 30లోగా... Read more
రాజస్థాన్ లోని అల్వార్లో అభివృద్ధి పనుల సాకుతో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయమై ఏప్రిల్ 27న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ మిశ్రాపై ఒక ముస్లిం గుంపు ఫిర్యాదు చ... Read more
రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో... Read more
పెట్రో ధరల పెంపుపై మొదటిసారిగా నోరువిప్పిన మోదీ – బీజీపీయేతర రాష్ట్రాలు పన్ను తగ్గించడంలేదన్న ప్రధాని
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఇంధనంపై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. గత నవంబర్లో ధరలు తగ్గించని రాష్ట్రాలు ఇ... Read more
మంత్రులు వారు, వారి కుటుంబసభ్యుల పేరిట ఉన్న అన్ని ఆస్తుల వివరాల వెల్లడించాలని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఆస్తుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులనూ కోరారు. ప్రభు... Read more
కడప జిల్లా పెనగలూరు మండలం కొండూరు గిరిజన కాలనీకి చెందిన జస్వా(10) కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడిని తండ్రి నరసింహులు ఆదివారం రాజంపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగ... Read more
కాంగ్రెస్ ఆఫర్ ని తిరస్కరించిన కొన్ని గంటలకే పీకేను కలిసిన నవజ్యోత్ సింగ్ సిద్దు – ఫొటోలు వైరల్
పార్టీలో చేరాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత… నవజ్యోత్ సింగ్ సిద్దు పీకేతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. “నా పాత మిత్రుడు పీకేను కలవడం అద్భుతంగా ఉంది.... Read more
హిందూ పండగల ఊరేగింపులపై రాళ్లు విసిరేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు నిరుపేద ముస్లిం యువతను అద్దెకు తీసుకుంటున్నారని, వారికి డబ్బులు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించార... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అంది. యూసీసీ ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. https://twitter... Read more
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఊరట లభించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) సెక్రట... Read more
భారతదేశం ఒక సంక్లిష్టమైన దేశం అని సర్ VS నాయిపాల్ చాలా సార్లు భారత్ వచ్చి వెళ్లిన తర్వాత చెప్పారు. భారతదేశం “మిలియన్ తిరుగుబాట్లు” చూసింది. అయినప్పటికీ ఇప్పటికి సజీవంగా చైతన్యవంత... Read more
నెల్లూరులో ఆదివారం జరిగిన హనుమాన్ శోభా యాత్రపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఓ వర్గం ర్యాలీ తీస్తున్న హనుమాన్ భక్తులపై దాడికి దిగింది. దాడిలో పలువురికి గాయాలైనట్టు తెలిసి... Read more
టాక్స్ పేయర్ గా అడుగుతున్నా, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమేంటి – ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధోని భార్య సాక్షీ సింగ్ ట్వీట్
జార్ఖండ్ లో విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్రికెటర్ ధోనీ భార్య సాక్షిసింగ్ ట్విట్టర్ వేదిగ్గా పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కొంతకాలంగా విద్యుత్ సంక్షోభం ఉందని..అందుకు కారణాలు తెలుసుకో... Read more
ఏపీలో కరెంట్ లేదు, నీళ్లు లేవు : కేటీఆర్ – హైదరాబాద్ లోనే అవేం లేవు : బొత్స
ఏపీలో కనీస మౌలిక సదుపాయాలు లేవని…కరెంట్, నీళ్లు, రోడ్లు కూడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ క్రెడాయ్ ఆధ్వర్యంలో .. హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్ పో షోను ప్రారంభ క... Read more