ఆగ్రాలోని తాజ్మహల్ లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలం తమదేనంటున్నారు జైపూర్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. ప్రస్తుతం... Read more
నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ను హెచ్చరించాడు. పంజాబ్... Read more
రమ్నిక్ సింగ్ వ్యక్తిగత వివరాల కోసం ట్విట్టర్ కు పోలీసుల లేఖ – ఖలిస్తానీ టెర్రర్ కు వ్యతిరేకంగా గళం విప్పిన రమ్నిక్
పంజాబ్ ఖలిస్తానీ మూమెంట్ ను వ్యతిరేకిస్తున్న రమ్నిక్ సింగ్ వివరాలు కోరుతూ పంజాబ్ పోలీసులు ట్విట్టర్ కు లేఖరాశారు. ఖలిస్తాన్ ఒక విఫలమైన పాకిస్తానీ ప్రాజెక్ట్ అని.. పంజాబ్లోని సిక్కులు ఎవరూ ద... Read more
క్వీన్ ఎలిజబెత్ లేకుండానే ఈసారి బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాణి ప్రారంభ సమావేశాలకు హాజరుకాబోరని బకింగ్ హామ్ ప్యాలెస్ ముందుగానే ప్రకటించింది. 96 ఏళ్ల క్వీన్ అనారోగ్యసమస్యలతో... Read more
మమతా బెనర్జీ పుస్తకం కబితా బితాన్ కు బంగ్లా అకాడమీ అవార్డు – సాహిత్యసేవకు గుర్తింపుగా మమతకు పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ బంగ్లా అకాడమీ అవార్డు సీఎం మమతా బెనర్జీని వరిచింది. ఆమె రాసిన కబితా బితాన్ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె స్వయంగా రాసిన 946 కవితలున్న పుస్తకం అది. 2020లో కోల... Read more
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ ముంబైలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నకు డయాలసిస్ జరుగుతోంది. అయితే ఉదయం అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుదిశ్వాస వ... Read more
అటు శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దేశంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా ఆందోళనలకు దారితీసింది. నిరసనకారుల ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇక ప్రధాని మహింద రాజపక్సే ర... Read more
కుతుబ్ మీనార్ పేరును విష్ణుస్తంభంగా మార్చాలి – యునైటెడ్ హిందు సంస్థ డిమాండ్ – కాషాయజెండాలతో నిరసన
అది తాజ్ మహల్ కాదు తోజో మహల్ అనే శివాలయం అని దాన్ని నిర్థారించేలా మూసి ఉన్న తలుపులు తెరిచి పరిశోధించేలా ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మ... Read more
తాజ్ మహల్ కాదు, శివాలయం – మూసి ఉన్న 22 గదులు తెరచేలా ఆదేశాలివ్వాలంటూ అలహాబాద్ కోర్టులో పిటిషన్
తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న గదులను తెరిచి శివాలయం ఉనికిని నిర్ధారించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 22 గదులు మూసి ఉన్నాయని అక్కడ హిందూవిగ్రహాలు, సనాతన హైందవానికి సంబ... Read more
పంజాబ్ లో పోలీస్ ఇంటలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో పేలుడు – పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం
సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్పై రాకెట్తో నడిచే గ్రెనేడ్ (RPG) పేల్చడంతో పంజాబ్ హై అలర్ట్ లోకి వెళ్ళింది. మొహాలిలోని సెక్టార్ 77లో ఉన్న కార్యాలయంల... Read more
జహంగీర్ పురి అల్లర్ల కేసులో హిందువులను దోషులుగా చూపే కుట్ర జరుగుతోంది – వీహెచ్పీ ఆందోళన
జహంగీర్పురి హింస కేసులో హిందువులను బాధ్యులుగా చేసి ఇరికించే కుట్ర జరుగుతోంది విశ్వహిందూపరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులే తప్పు చేస్తున్నారని అలాంటి అధికారులను గుర్తించాలని ఢిల్లీ పోలీ... Read more
నాటి లంకా దహనాన్ని ఎవరూ చూడలేదు కానీ ప్రస్తుతంమాత్రం శ్రీలంక దహించుకుపోతోంది.ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన నడుమ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహింద రాజపక్సే రాజీనామా చేసిన కాసేపటికే సాక... Read more
ఢిల్లీలోని షహీన్ భాగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించబోమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. దీనిపై రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. ఈ... Read more
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్ పై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఏకంగా అసెంబ్లీ మెయిన్ గేట్ పైనే ఖలిస్థాన్ జెండాలు కట్టడం దుమారం తీవ్ర రేపుతోంది. ఈ జెండాలను పెట్టింది... Read more
అసదుద్దీన్ మహ్మద్ అలీ జిన్నాలా అవ్వాలని కలలు కంటున్నాడు – బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్
బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు దేశద్రోహం కేసులో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు... Read more
అసోంలో హోంమంత్రి అమిత్ షా పర్యటన – ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా వేడుకలు
మూడురోజులపాటు అసోంలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం రాత్రి రాజధాని గువాహటి చేరుకున్న ఆయన అక్కడినుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహపరా వద్ద ఇండో-బంగ్లా సరిహద్దును పరిశీలి... Read more
దావూద్ గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్ను – 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు – అనుచరుడు సమీమ్ ఫ్రూట్ ఇంట్లో కీలక పత్రాలు – ఎన్ఐఏ అదుపులో సలీం
గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ పై ఎన్ఐఏ కన్నేసింది. ముంబైలో ఆయన అనుచరులకు చెందిన దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపింది. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్గా ఎన్... Read more
అడ్మిరల్ గ్రిగోరోవిచ్ క్లాస్ ఫ్రిగేట్ ‘’ అడ్మిరల్ మాక్రోవ్ ‘’ [Grigorovich-class frigate “Admiral Makarov]అనే పేరు కల ఫ్రిగేట్ ని ఉక్రెయిన్ కి చెందిన యాంటీ షిప్ మిసైళ్లు ‘నెప్ట్యూన్ ‘ లు దాడ... Read more
తాజా లవ్ జిహాద్ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన ఒక హిందూ మహిళ యింటినుండి పారిపోయి ఏడాది క్రితం ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ హేమలత అనే 22 సం. ల ఒక బ్రాహ్మణ అమ్మాయి మధ్యప్రదేశ్ లో దబ్రా... Read more
తలనుంచి కాళ్ల వరకు బుర్ఖా ధరించాల్సిందే. తాలిబన్ చీఫ్, అఘ్గనిస్తాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా తాజా ఆదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలకు పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాను తప్పనిసరి చేస్తూ అల్టి... Read more
పశ్చిమబెంగాల్ పర్యనటలో ఉన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో డిన్నర్ చేశారు. తనింటికి వచ్చిన అమిత్ షాకు దాదా సాదర స్వాగతం పలికారు. అయితే గంగూల... Read more
సరిహద్దు ప్రాంతాల్లో సదుపాయాల కల్పనే మా ప్రాథామ్యాశ్యం – రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
దేశసరిహద్దులను కాపాడే వాళ్లకు మెరుగైన సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన... Read more
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంపు – దేశంలో అత్యల్ప వేతనం తీసుకుంటోంది ఢిల్లీ వాళ్లే
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెరిగాయి. ఎమ్మెల్యేల వేతనాన్ని 66శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతం, అలవెన్సులు రూ.54,000 నుంచి రూ.90,000కి పెరుగుతాయి. సీఎ... Read more
జ్ఞానవాపి మసీదు నిర్మాణంపై కోర్ట్ ఆర్డర్ ప్రకారం సర్వే – వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్ట్ ఇదివరకే ఆదేశించ... Read more
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ వీల్స్ వాడనున్నారు. ఈ సెమీ-హై స్పీడ్ రైలుని భారతదేశంలో రూపొందించారు. దాని చక్రాలు ఉక్రెయిన్ నుంచి దిగుమతి... Read more