పశ్చిమబెంగాల్ పర్యనటలో ఉన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో డిన్నర్ చేశారు. తనింటికి వచ్చిన అమిత్ షాకు దాదా సాదర స్వాగతం పలికారు. అయితే గంగూల... Read more
సరిహద్దు ప్రాంతాల్లో సదుపాయాల కల్పనే మా ప్రాథామ్యాశ్యం – రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
దేశసరిహద్దులను కాపాడే వాళ్లకు మెరుగైన సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. Boarder Roads Organisation (BRO) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన... Read more
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంపు – దేశంలో అత్యల్ప వేతనం తీసుకుంటోంది ఢిల్లీ వాళ్లే
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతభత్యాలు పెరిగాయి. ఎమ్మెల్యేల వేతనాన్ని 66శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో ప్రస్తుతం ఉన్న నెలవారీ జీతం, అలవెన్సులు రూ.54,000 నుంచి రూ.90,000కి పెరుగుతాయి. సీఎ... Read more
జ్ఞానవాపి మసీదు నిర్మాణంపై కోర్ట్ ఆర్డర్ ప్రకారం సర్వే – వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్ట్ ఇదివరకే ఆదేశించ... Read more
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ వీల్స్ వాడనున్నారు. ఈ సెమీ-హై స్పీడ్ రైలుని భారతదేశంలో రూపొందించారు. దాని చక్రాలు ఉక్రెయిన్ నుంచి దిగుమతి... Read more
బొగ్గు స్మగ్లింగ్ కేసులో అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాకు బెయిలబుల్ వారెంట్ జారీ – గతంలో పలుమార్లు సమన్లు పంపిన ఈడీ
బొగ్గు స్మగ్లింగ్ కేసులో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఈడీ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రుజీరాకు గతంలో ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేస... Read more
స్వాతంత్ర పోరాటంలో జరిగిన అపశృతులు వాటి కొనసాగింపు ఈ 75 సంవత్సరాలలో ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్షా చేసుకోవటం చాలా అవసరం. ఈ దేశం 1947 ఆగస్టు 14న రెండు ముక్కలైంది, ఈ ముక్కలు కావటానికి శతాబ్దా... Read more
8 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు – వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదిగ్గా రాహుల్ గాంధీ – రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణకు 8 ఏళ్లుగా కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ చేసిందేంలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం లాభపడింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందో ఆ పార్టీ... Read more
బగ్గా అరెస్ట్ పై కేజ్రీవాల్, ఆప్ సర్కారు తీరును తప్పుబట్టిన సిద్దూ – పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజారుస్తున్నారని ట్వీట్
బీజేపీనేత తజీందర్ బగ్గా అరెస్ట్ కలకలం రేపుతోంది. అయితే చిత్రంగా బగ్గా అరెస్ట్ విషయంలో బీజేపీకి మద్దతుగా స్పందించాడు పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ. బగ్గా అరెస్ట్ పూర్తిగా రాజక... Read more
నాగరాజు హత్యకేసులో ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ – మతాంతర వివాహం చేసుకున్నందునే హత్య చేశారని చర్చ – హత్యకు సంబంధించిన వీడియో వైరల్
అటు సంచలనం రేపిన సరూర్ నగర్ హత్యపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ముస్లిం యువతి ఆశ్రిన్ ను ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు అనే దళితయువకుడిని ఆమె సోదరుడే కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిస... Read more
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటిక... Read more
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు ముందు టీఆర్ఎస్ నాయకురాలు కవిత ట్విట్టర్ వేదిగ్గా కాంగ్రెస్ నాయకున్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ ను ఉద్దేశించి.. మీరు కానీ, మీ పార్టీ కానీ తెలంగా... Read more
ఒక సద్భావనతో హరిద్వార్ పట్టణంలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అలకనంద హోటల్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అప్పగించింది యూపీ. రెండు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్న అలకనంద హోటల్ను ముఖ్య... Read more
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి, ఇస్లామోఫోబియాను ముడిపెడుతున్నారు – లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేసిన వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై విమర్శలు చేస్తూ ఇస్లామోఫోబియాకు ముడిపెడుతుండటంపై లెఫ్టిస్ట్ మీడియాను కడిగిపారేశారు వివేక్ అగ్నిహోత్రి. సినిమా విడుదలైనప్పటి నుంచి ఉదారవాద భారతీయ మీడియా దీనిని ఇస్ల... Read more
బీజేపీ నాయకుడు తజిందర్ బగ్గా అరెస్ట్ – కేజ్రీవాల్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారన్న డిల్లీ బీజేపీ చీఫ్
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు బెదిరింపు ఆరోపణలపై బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీలోని జనక్పురి నివాసంనుంచి ఆ... Read more
ఈ దేశంలో చాలామంది భారతప్రధానిని ఇష్టపడుతారు. ఆయన్ని ఆరాధించేవాళ్లూ కోకోల్లలు. కారణం అయన నిరాడంబరమైన జీవనవిధానం కావడం. అట్టుడుగుస్థాయి నుంచి నిబద్ధతతో ఎదిగివచ్చిన వారు కనుక. తన పేరుకు ఎలాంటి... Read more
బెంగాల్లో అవినీతి తగ్గలేదు – బీజేపీ కార్యకర్తల హత్యలు తగ్గుముఖం పట్టలేదు – హోంమంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి ముగిసిన మరుక్షణమే పౌరసత్వ సవరణ చట్టం (CAA)... Read more
భీమా కోరేగావ్ హింస కేసులో హిందూ కార్యకర్త శంభాజీ భిడేపై ఎటువంటి ఆధారాలు లేవు – పేరును తొలగించిన మహారాష్ట్ర పోలీసులు
హిందుత్వ కార్యకర్త, శివ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ వ్యవస్థాపకుడు శంభాజీ భిడేపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని భీమా కోరేగావ్ కేసు నుంచి ఆయన పేరును తొలగించినట్లు మహారాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర రాష్ట... Read more
2017 నాటి ఓ కేసులో జిగ్నేష్ మేవానికి గుజరాత్ కోర్టు మూడునెలల జైలు శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఉనా ప్లాగింగ్ ఘటనను నిరసిస్తూ ఐదేళ్ల క్రితం ఫ్రీడమ్ మార్చ్ పేరుతో నిరసన... Read more
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. జమ్ములో 43, కశ్మీర్లో 47... Read more
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఒక కూరగాయలమ్మే వ్యక్తి కుమార్తె సివిల్ జడ్జి అయ్యింది. 29ఏళ్ల అంకిత నగర్ బిహేవియరల్ జడ్జి (సివిల్ జడ్జి) క్లాస్-II గా నియమితులైంది. అంకిత తండ్రి అశోక్ నగర్... Read more
మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉంది – రాహుల్ గాంధీని సమర్థించేందుకు అధిర్ రంజన్ చౌదరి విచిత్రమైన వాదన
ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో స్విమ్మింగ్ పూల్ ఉందంటూ అధిర్ రంజన్ చౌదరి వింతవ్యాఖ్య చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్ళేటపుడు విమానంలో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారని అధి... Read more
పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి – BSF ఫ్లోటింగ్ అవుట్పోస్ట్ దగ్గర బోట్ అంబులెన్స్ ప్రారంభం
రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. బిఎస్ఎఫ్ ఔట్పోస్ట్లో బోట్ అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా పలు కార్యక్రమాల్లో ఆయన... Read more
ప్రస్తుతానికి పార్టీ పెట్టే ఆలోచనేం లేదు – బిహార్లో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసే యోచనలో పీకే !
రోజుకోరకం ప్రకటనతో వార్తల్లో నిలుస్తున్న రాజకీయ వ్యూహకర్త మళ్లీ మాటమార్చారు. ఇప్పట్లో పార్టీ పెట్టబోనని తెలిపారు. అయితే ప్రజల నాడి తెలుసుకోవడానికి అక్టోబర్ 2 నుంచి బీహార్లో 3,000 కిలోమీటర్ల... Read more
ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ! ఏప్రిల్ 22 న టర్కీ తమ ఎయిర్ స్పేస్ ని రష్యాకి చెందిన పాసింజర్ విమానాలతో పాటు మిలటరీ విమానాలు వాడుకోకుండా నిషేధం విధించింది. ఇది సిరియా నుండి... Read more