వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని 20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాం – శ్రీలంకకు చైనా ఆఫర్ !
వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తాకట్టు పెట్టుకొని $20 బిలియన్ డాలర్లు అప్పుగా ఇస్తాను-చైనా ! ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి గట్టేక్కాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు శ్రీ లంకకి! ఈ ప్రతిపాదన... Read more
కోవిడ్ ని ఎలా నియంత్రించాలో కేరళ ని చూసి నేర్చుకోండి ! 0 జీరో కోవిడ్ పాలసీ ని ఎలా అమలు చేయాలో చైనా ని చూసి నేర్చుకోండి! చైనా ఎలా చెప్పమంటే రాహువు అదే చెప్తాడు. పైగా నేపాల్ లో నైట్ క్లబ్ లో మ... Read more
“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస... Read more
రాష్ట్రంలోని యూజీ, పీజీ కోర్సుల్లో నాన్ లోకల్స్ కు మరిన్ని సీట్లు దక్కనున్నాయి. ఇంటిగ్రేషన్ కోటా కింద ఇప్పటి వరకూ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల వారికి కేటాయిస్తున్న 5 శాతం సీట్లు ఇక నుంచి 20 శా... Read more
సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఆమ... Read more
జ్ఞానవాపి మసీదు విశ్వనాథమందిరంలో భాగమని అందులో సందేహమే లేదని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే స్పష్టం చేశారు. పురాణాల(వేద సాహిత్యం) ప్రకారం వారణాసిలోని జ్ఞానవాపి మసీద... Read more
మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదు, మేక్ ఫర్ వరల్డ్ ను లక్ష్యంగా పెట్టుకున్నాం – రక్షణమంత్రి రాజ్ నాథ్
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబైలో స్వదేశీ నావికాదళ డిస్ట్రాయర్ యుద్ధనౌక INS సూరత్, ఫ్రిగేట్ INS ఉదయగిరిని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాక మేక్ ఫర్ వరల్డ్ ను ప్రభుత్వం లక్ష్యంగా... Read more
రాష్ట్రంలో పలుపట్టణాలు, నగరాలకు పూర్వపు పేర్లు మారుస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధాని పేరు మార్చబోతున్నారా?ఆయన తాజా ట్వీట్ ఊహాగానాలకు బలమిస్తోంది. ఇప్పటిక... Read more
1993 బాంబే వరుస పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్టు చేసింది. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మంద... Read more
అక్రమంగా 50 లక్షలు తీసుకొని 250 మంది చైనా పౌరులకు వీసా మంజూరు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, లోక్సభ ఎంపి కార్తీ చిదంబరంపై సిబిఐ కేసు నమోదు చేసింది. చెన్నై... Read more
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనమవడాన్ని సమర్థిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నట్టు చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ‘రోఫ్ల్ గాంధీ 2.0’ అనే ఫేక్... Read more
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు. కేదార... Read more
బుద్ధపూర్ణిమ రోజు బుద్ధుడు పుట్టిన నేలలో భారత ప్రధాని – మాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ లో పర్యటించారు. ఉదయం నేపాల్లోని లుంబినీ చేరుకున్న ప్రధానిని ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా స్వాగతం పలికారు. బుద్ధ పౌర్ణమి పర్వదినం... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని యింగ్కియాంగ్ వద్ద బ్రహ్మపుత్ర నదిపై భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత రిజర్వాయర్ సుమారు 10 బిలియన్ క్యూబిక్ మీటర... Read more
పూర్వవైభవం పొందే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేయనుంది. అందులో భాగంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుడుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టబోతోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్... Read more
దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన... Read more
వారణాశి జ్ఞానవాపి మసీదులో 12 అడుగుల శివలింగం బయటపడిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసద్ మరోసారి స్పందించారు. జ్ఞానవాపి మసీదు ఉందని…ఎప్పటికీ ఉంటుందని జోస్యం చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వ... Read more
అనుకున్నదే జరిగింది. జ్ఞానవాపి మసీదు ఒకప్పటి హిందూ ఆలయమేనని తేలింది. ఆవరణలోని ఓ బావిలో అతిపెద్ద శివలింగం బయటపడింది. హిందూదేవుళ్ల ఆనవాళ్లున్నాయంటూ ఆక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. మూడు ర... Read more
రాహుల్ భట్ హత్యతో కశ్మీర్ పండిట్లు మళ్లీ వణికిపోతున్నారు. కశ్మీర్ బుద్గాంలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న రాహుల్ భట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడేం జరుగుతుందో... Read more
త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా – శుభాకాంక్షలు తెలిపిన విప్లవ్-వచ్చేఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు
త్రిపుర సీఎంగా ఎంపీ డాక్టర్ మాణిక్ సాహాను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటించింది. మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్... Read more
జ్ఞానవాపి ఆలయంలో పూజలు చేయకుండా హిందువులను అడ్డుకున్నది ములాయమే – బీజేపీకి నాయకుడు ప్రేమ్ శుక్లా
వారణాసిలోని వివాదాస్పద జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ లో వీడియోగ్రఫీ సర్వేను కోర్టు తప్పనిసరి చేయటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా షాకింగ్ కామెంట... Read more
నువ్వు డిజిటల్ వేశ్యవు, నీది గోడీ మీడియా – రిపబ్లిక్ భారత్ జర్నలిస్టుపై దాడిచేసి అవమానించిన షహీన్ భాగ్ లేడి ఐమన్ రిజ్వీ
రిపబ్లిక్ భారత్ జర్నలిస్టును డిజిటల్ తవైఫ్ అంటూ అంటే డిజిటల్ వేశ్య అంటూ అవమానించింది షాహీన్ భాగ్ నిరసనలతో వార్తల్లోకెక్కిన మహిళ ఐమన్ రిజ్వీ. అదిప్పుడు సోషల్మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియోన... Read more
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగా బుక్కైన రానా ఆయూబ్ – రైట్ వింగ్ న్యూస్ వెబ్ సైట్ పై లిబరల్స్ అక్కసు
సేవకోసం సేకరించిన నిధులను తప్పుదోవ పట్టించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలమిస్ట్ రానా ఆయూబ్ మరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ అడ్డంగాబుక్కైంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఆవుల స్మగ్లింగ్ ఘటనపై... Read more
మొహాలీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ – కేసును ఛేదించిన పంజాబ్ పోలీసులు
మొహాలీ హెడ్ క్వార్టర్స్ పై RPG దాడిలో కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్బీర్ సింగ్ అలియాస్ లిండాను సూత్రధారిగా తేల్చారు పంజాబ్ పోలీసులు. లఖ్బీర్ సోమవారం సాయంత్రం మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటె... Read more
ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు, ఆయన ఎజెండాలో మరాఠా రాజ్యం లేదు : కాళీచరణ్ మహారాజ్
ఛత్రపతి శివాజీ మహరాజ్ హైందవీస్వరాజ్యం కోసం కలలుకంటూ పోరాటంచేశాడని…మరాఠారాజ్యం ఆయన ఎజెండాలోనే లేదని వ్యాఖ్యానించారు సంత్ కాళీచరణ్ మహారాజ్. శివసేన నాయకుడు ఆనంద్ దిఘే బయోపిక్ ధర్మవీర్ చూస... Read more