ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలుశిక్ష – 50లక్షల రూపాయల జరిమానా
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. చౌతాల... Read more
కృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గా మసీదులో ఉన్న మతపరమైన శాసనాలు, కళాఖండాలు లేదా చిహ్నాలను ధ్వంసం చేయకుండా ముస్లింలను ఆ ప్రాంతంలోకి నిషేధించాలని మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది.... Read more
కార్డెలియా డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) క్లీన్ చిట్ ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలను రుజువు చేయడానికి తగిన స... Read more
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి గురుంచి తెలిసీ తప్పు చేయడం అంటే అది ఖచ్చితంగా అవివేకమే. భార్యాభర్తలు అయిన ఇద్దరు IAS అధికారులు సంజీవ్ ఖర్వార్ అతని భార్య రిన్కూ ఘగ్గాలు ఢిల్లీ లోని త్యాగరాజ్... Read more
GRSE భారత నౌకాదళం కోసం ‘INS నిర్దేశక్’ని ప్రారంభించింది. భారత నౌకాదళం కోసం L&T షిప్బిల్డింగ్తో కలిసి GRSE నిర్మిస్తున్న నాలుగు సర్వే వెస్సెల్స్(SVL) ప్రాజెక్ట్లలో రెండవది... Read more
దేశ రాజధానిలోని రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘ... Read more
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద ఇటీవల కపిల్ సిబల్ పై చేసిన వ్యాఖ్యల ద్వారా వెలుగులోకి వచ్చారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్... Read more
రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPPs) నిర్ణీత సమ్మతి అమలు కోసం ప్రారంభించిన చర్యలో, భారత ఎన్నికల సంఘం 87 పార్టీలను తొలగించింది. అటువంటి 2000 కంటే ఎక్కువ ఇతర పార్టీలపై కఠినమై... Read more
స్టార్టప్ ఎకోసిస్టం, ఆత్మనిర్భర్ భారత్ కలలతో భారతదేశం ముందుకు సాగుతోంది : హైదరాబాద్లో ప్రధాని మోదీ
తెలంగాణలోని ఐఎస్బీ హైదరాబాద్ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (PGP) క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకలో కూడా ఆయన ప్రసంగించారు. ఈ సందర... Read more
మనీలాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మనీలాండరింగ్ కేసులో శివకుమార్తో పాటు మరికొందరిపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చ... Read more
పశ్చిమ బెంగాల్ లో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా గవర్నర్ కు బదులుగా సీఎం మమతా బెనర్జీ ని నియమించే ప్లాన్ లో కేబినెట్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు బదులుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా నియమించే బిల్లును ప్రవేశపెట్టాలని పశ్చిమ బెంగాల్ కేబినెట్ నిర్ణయించ... Read more
తెలంగాణాలో తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విమర్శలనేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. “ఈ తెలంగాణ నేలనుంచి యోగి ఆదిత్యనాథ్ జ... Read more
యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు విధించడంతో శ్రీనగర్లో చెలరేగిన హింస – రాళ్లు దాడి – భద్రతా దళాలతో ఘర్షణ
వేర్పాటువాద నాయకుడు ఉగ్రవాది యాసిన్ మాలిక్కు ఢిల్లీ NIA కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో ఇస్లామిస్టులు నిరసనకు దిగారు. తీర్పునకు ముందే శ్రీనగర్లోని వాతావరణాన్ని అక్కడి ఇస్లాం వాదులు చెడగ... Read more
యాసిన్ మాలిక్ కు జీవితఖైదు విధించింది ఎన్ఐఎ కోర్టు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకే... Read more
బీజేపీ నాయకుడు తజిందర్ పాల్ సింగ్ బగ్గా పంజాబ్ పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చిన రోజుకు ఏం జరిగిందో తెలిపే ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.. “యూనిఫాం లేదు, వారెంట్ లేదు. రైఫ... Read more
కార్తీ చిదంబరంతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన ఈడీ – ఈడీ వేధిస్తోందని కార్తీ ఆరోపణలు
చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్క... Read more
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్, కపిల్ సిబల్ రాజీనామా – సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్
కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మే 16నే రాజీనామా చేసినట... Read more
2022 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్లో చైనాను వెనక్కి నెట్టిన భారత్ – ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళం ఉన్నదేశంగా గుర్తింపు
గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో భారత్ చైనాను వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే మూడో బలమైన వైమానిక దళంగా అవతరించింది. వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ (WDMMA) ద్వారా చే... Read more
రామమందిరం ఇటుకలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తాయి – గుజరాత్ కాంగ్రెస్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకివ్యాఖ్యలు
గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకి అయోధ్యలోని రామ మందిరంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో బీజేపీ డబ్బులు వసూలు చేసిందని.. అయితే రామ మందిరంలోని... Read more
చెన్నైలో బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడి హత్య – చెన్నై మర్డర్ సిటీ గా మారిందని విపక్షాల ఆందోళన
తమిళనాడు బీజేపీ మైనారిటీ విభాగం నాయకుడు బాలచందర్ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు దుండగులు ఆయన్ని చెన్నైలో హత్య చేశారు. చింతాద్రిపేటలో ఆ గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడింది. బాలచందర్ పీఎస్ఓ(పర్స... Read more
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి... Read more
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీరీ వేర్పాటువాది, నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని నేషనల్ ఇన్వెస్టి... Read more
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బాలుడి నినాదాలు – పీఎఫ్ఐ ర్యాలీ వీడియో వైరల్ – కేరళ హైకోర్ట్ ఆందోళన
ఓ ర్యాలీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా నినాదాలు చేసిన వ్యవహారంలో కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.పిల్లాడిని ర్యాలీకి తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండ... Read more
టైమ్ “ప్రభావశీల వ్యక్తులు’ జాబితాలో భారత్ నుంచి గౌతమ్ ఆదానీ, అడ్వకేట్ కరుణానంది పేర్లు
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నందికి చోటుదక్కింది. పెద్దగా ప్రజల్... Read more
జ్ఞానవాపి మసీదు కేసులో విచారణ గురువారానికి వాయిదా – సర్వే నివేదికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరు వర్గాలకు కోర్ట్ ఆదేశం
జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా త... Read more