తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి విడుదల... Read more
ఒడిశాలో జరిగిన సామూహిక మత మార్పిడికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఫోరం ఫిర్యాదు – పరారీలో పాస్టర్ బజిందర్ సింగ్
ఒడిశాలో పాస్టర్ బజిందర్ సింగ్ భారీ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అనేక హిందూ సంస్థలు సహా SC-ST హక్కుల ఫోరం అతనిపై ఫిర్యాదు చేసాయి,దీంతో పాస్టర్ పరారీలో ఉన్నాడు. కళింగ రైట్... Read more
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 21వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇది PM-KISAN పథకం కింద 11వ విడత.... Read more
జమ్ముకశ్మీర్ పోలీసులకు ఇచ్చే పతకాల మీద షేక్ అబ్దుల్లా చిత్రాన్ని తొలగిస్తూ కేంద్ర నిర్ణయం
ధైర్య సాహసాలు ప్రదర్శించే జమ్మూ కశ్మీర్ పోలీసులకి ఇచ్చే మెడల్ [పతకం ] మీద నుంచి షేక్ అబ్దుల్లా చిత్రాన్ని తొలగించి మూడు సింహాల చిహ్నాన్ని ఉంచింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతూ... Read more
May 24,2022 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. క్వాడ్ దేశాల ప్రధానులతో శిఖరాగ్ర సమావేశం కోసం మోడీజీ జపాన్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్,జపాన్ ప్ర... Read more
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, పంజాబ్ పోలీసులు తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని భయపడి పాటియాలా కోర్టును ఆశ్రయించాడు. తనను... Read more
జ్ఞానవాపి మసీదు సర్వే వీడియోలో శివలింగ దృశ్యాలు – బేస్ మెంట్ గోడలపై స్వస్తిక, త్రిశూలం, కమలం సహా హిందూ దేవతల గుర్తులు
జ్ఞానవాపి మసీదు నిర్మాణం క్రింద హిందూ దేవాలయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను స్పష్టం చేస్తూ కొత్త వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో బయటపడ్డాయి. మసీదు లోని వుజుఖానా లో శివలింగం, స్వస్తిక, త్రిశూలం, కమలం... Read more
ముహమ్మద్ ప్రవక్తను దూషించిందన్న ఆరోపణలపై నూపుర్ శర్మపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబ్రా పోలీసులు
ఒక వార్తా ఛానెల్లో మే 30న జరిగిన చర్చలో మహ్మద్ ప్రవక్తను దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ స్పోక్ పర్సన్ నూపుర్ శర్మపై ముంబ్రా పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. “బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి... Read more
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు వివాదంపై బిజెపి సోమవారం మొదటి సారిగా అధికారికంగా స్పందిస్తూ అటువంటి సమస్యలను రాజ్యాంగం ప్రకారం పరిష్కరించుకుంటామని, కోర్టులు నిర్ణయిస్తాయని స్పష్టం చేస... Read more
‘80 కోట్ల మంది హిందువులను నా కాళ్ల కిందేసి తొక్కుతా’ – ముస్లింలను ప్రేరేపించినందుకు అబ్దుర్ రెహ్మాన్ను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ సహా హిందూ సమాజంపై హింసను ప్రేరేపించినందుకు శిబ్లీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన అబ్దుర్ రెహ్మాన్ శనివారం రాత్రి... Read more
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఆరోపణ ఆధారంగా ఢిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోల... Read more
యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది ఇస్లామిక్ సంస్థ జమియత్-ఉలమా-ఏ-హింద్. ఇది ముస్లిం పౌర విషయాలలో ఏకరూపతను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ... Read more
ఉత్తరప్రదేశ్లో వీధుల్లో ఇక నమాజ్ ఉండదు, వీధుల్లో లౌడ్ స్పీకర్ల తొలగింపుతో ప్రజలకు గొప్ప ఉపశమనం – సీఎం యోగి
ఉత్తరప్రదేశ్లోని వీధుల్లో ఇక నమాజ్ ఉండదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మతపరమైన ప్రదేశాల నుంచి వేలాది మైకులు, లౌడ్ స్పీకర్లను తొలగించామని, గతంలో లౌడ్ స్పీకర్ల శబ్దంతో ఇబ్బంది పడ... Read more
యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ గోపీనాథ్ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కార్తీక్ ఇళయ భారతం ఛానెల్ని నిర్వహించే ప్రముఖ తమిళ యూట్యూబర్. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్న... Read more
కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడానికి “పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్”
ప్రధానమంత్రి నరేంద్ర ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద బెనిఫిట్స్ ను విడుదల చేశారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు కోవిడ్-19 మహమ్మ... Read more
కేరళలోని అలప్పుజాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) నిర్వహించిన ర్యాలీలో హిందువులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మతపరమైన నినాదాలు చేసిన బాలుడి తండ్రిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలు... Read more
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. మే డ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ... Read more
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత నూపుర్ శర్మకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో అనేక హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర... Read more
యాసిన్ మాలిక్కు జైలు శిక్ష విధించడాన్ని తప్పుబట్టిన ఇస్లామిక్ సహకార సంఘంపై భారత్ మండిపడింది. తీర్పును తప్పుపట్టడం ద్వారా ఈ సంఘం ఉగ్రవాద కార్యకలాపాలను పరోక్షంగా సమర్థిస్తున్నారని మండిపడింది.... Read more
కర్ణాటకలో రాబోయే రాజ్యసభ ఎన్నికలలోగానీ లేదా అసెంబ్లీ ఎన్నికలలోగానీ తమ పార్టీ, జేడీ(ఎస్) మధ్య ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి... Read more
యోగీని కలిసిన ఎస్పీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం – గతంలో షాజిల్ అక్రమంగా నిర్మించిన పెట్రోల్ బంక్ కూల్చివేత
సమాజ్వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీకి సీఎం యోగీని కలిశారు. కొద్ది రోజుల క్రితం షాజిల్ కు చెందిన అక్రమ పెట్రోల్ పంపును అధికారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దాని లైసెన్స్... Read more
రాష్ట్రంలోని 424 మందికి అందించిన భద్రతను ఉపసంహరించుకుంది పంజాబ్ ప్రభుత్వం. భద్రతను ఉపసంహరించుకున్న వారిలో పలువురు రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు సహా రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఏప్రిల్... Read more
జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే ఫలితాలను బహిర్గతం చేయవద్దు – కోర్టును కోరిన ముస్లిం పక్షం
వివాదాస్పద జ్ఞానవాపి నిర్మాణంపై కొనసాగుతున్న కేసులో ముస్లిం పక్షం వివాదాస్పద స్థలం యొక్క వీడియో సర్వేను బహిర్గతం చేయవద్దని మే 27న కోర్టును కోరింది. కోర్టు నియమించిన కమిషనర్ సర్వే రిపోర్ట్ రి... Read more
జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మే 31న విచారణకోసం న్యూఢిల్లీలోని కార్యాలయానికి హాజరుకావల్సిందిగా కోరింది. గతంలో సమన్లు జారీ చేసినపుడు ఆయన హ... Read more
ఉత్తరాఖండ్లో 1985 వరకు ఒక్క మసీదు లేదు, ఇప్పుడు 2000 కంటే ఎక్కువయ్యాయి, ఆ పాపం కాంగ్రెస్ దే: స్వామి దర్శన్ భారతి
అక్రమ మజార్లు, మాదకద్రవ్యాల బానిసలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అనుభవజ్ఞుడైన సాధువు స్వామి దర్శన్ భారతి, రాష్ట్రంలో పరిస్థితి గురించి మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 1985 వర... Read more