నేటినుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడిసాయం రైతులకు అందింది. ఇక ఇప్పటికే రైతు బంధు పోర్టల్ ను ఓపెన్ చేసిన సర్కారు క్రమంగా వారి... Read more
మన సంస్కృతే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు, సంస్కృతి పరిరక్షణ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు – ద్రౌపది ముర్ము
మనిషి ఎంత స్థాయికి చేరుకున్నా తన మూలాలను, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐటీ సహా అన్ని రంగ... Read more
సంఘటన, సమైక్యంతోనే హిందుత్వం వర్దిల్లుతుంది – వీహెచ్పీ తెలంగాణ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి
సంఘటన.. సమైక్యతతోనే హిందుత్వం వర్ధిల్లుతుందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి , పండరినాథ్ అన్నారు. కులాలు, ప్రాంతాలు, పేద, ధనిక, నిమ్న, అగ్రవర్గాల అంతరాలు తొలగ... Read more
చేర్యాల జెడ్పీటీసీ అనుమానాస్పద మృతి – రక్తపు మడుగులో మల్లేశం – ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ మల్లేశం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. వాకింగ్ కు వెళ్లిన ఆయన…తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. చేర్యా... Read more
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం కొలువైన భ్రమరాంబామల్లికార్జులను దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో శ్రీశైలం వెళ్లిన ఆమెకు మంత్రులు కొట్టు సత్యనారాయ... Read more
రేషన్ కార్డు దారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్. లబ్దిదారులకు ఉచితరేషన్ పథకాన్ని పొడిగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది. కేంద్రం తాజా నిర్ణయంమేరకు 2023 డిసెంబర్ వరకు ఈ పథకం అమల్ల... Read more
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ తండ్రి చితికి నిప్పుపెట్టారు... Read more
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా సోనాలలోని వివేకానంద స్కూల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు రైతులను... Read more
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ , లోక్సభ స్పీకర్ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ... Read more
నవరసనటనాసార్వభౌముడిగా తెలుగుసినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల సత్యనారాయణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచార... Read more
కైకాల సత్యనారాయణ క్రుష్ణా జిల్లా, కౌతారంలో 1936 జూలై 25 న జన్మించారు. కైకాల సత్యనారాయణ. చదువు పూర్తయిన తరువాత రంగస్థలం లో నాటకాలు వేస్తూ సినిమా రంగ ప్రవేశం చేశారు. కథా నాయకుడిగా సిపాయి కూతుర... Read more
ఇద్దరు తెలుగుకవులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు దక్కాయి. అనువాద రచనల విభాగంలో వారాలఆనంద్ రాసిన అకుపచ్చ కవితలు పుస్తకానికి అకాడమీ అవార్డు వచ్చింది.ప్రముఖ కవి, పద్మభూషణ్ గుల్జార్ రాసిన గ్రీ... Read more
అయ్యప్పదీక్షలో ఉన్న పోలీసులు చెప్పులేసుకుంటే సెక్యులరిజాన్ని వచ్చిన ముప్పేంటి? – వీహెచ్పీ
అయ్యప్ప, హనుమాన్ దీక్షలో ఉన్న పోలీసు సిబ్బందిని తెలంగాణ సర్కారు వేధిస్తోందని విశ్వహిందూపరిషత్ ఆరోపించింది. మాలలో ఉన్న సిబ్బంది చెప్పులు వేసుకోవాలని, జుట్టు, గెడ్డం కత్తిరించుకోవాలని డీజీపీ మ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరువాత ఎక్కువ లబ్దిపొందింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత! ఇదే లిక్కర్ స్కాంలో మరో ఇద్దరు లబ్దిదారులు ఉన్నారు. అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, వైఎస్సార్సీ... Read more
సీనియర్ల మధ్య సమన్వయం కోసం రంగంలోకి హైకమాండ్ – రెండుమూడు రోజుల్లో తెలంగాణకు దిగ్విజయ్ సింగ్
తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి, సీనియర్ నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారు పార... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తాజా చార్జిషీట్లో బీఆర్ఎస్ నేత కవిత పేరు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ట్వీట్ల వార్ మొదలైంది. కవితను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ట్వీట్ల యుద్ధం... Read more
ఢిల్లీ మద్యం కేసులో తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చింది ఈడీ. కవిత పేరుతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అరబింద... Read more
టీఆర్ఎస్ , బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తాను డ్రగ్స్ తీసుకుంటానని సంజయ్ పదే పదే ఆరోపిస్తున్నారని..నిరూ... Read more
పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలోనే సంక్షోభం చల్లారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం హైకమాండ్ దిగ్వ... Read more
డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులపై రోహిత్ స్పంద... Read more
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమైంది. సర్దార్ పటేల్ రోడ్డులో కొత్త కార్యాలయాన్ని తెలంగాణ సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహి... Read more
`హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాంశంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్ లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను... Read more
ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్టింగులు న్యూడిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. బుధవారం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ వీటిని ఏర్పడింది.... Read more
బతుకమ్మ పేరుతో డిస్కో డాన్సులు చేయించారని..అందుకు అనుభవిస్తారంటూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితపై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే మతతత్వాన్ని రెచ్చ... Read more
బండి సంజయ్ బ్రెయిన్ డ్యామేజైంది – అందుకే అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు : కవిత
బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నాయకురాలు కవిత. ఆయన బ్రెయిన్ డామేజ్ అయిందని..అందుకే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని కవిత అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ, నాయకుడు ఎక్క... Read more