అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ సంస్థలకు టీహబ్ చిరునామాగా మారిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీహబ్ ఒప్పందం చేసుకున్... Read more
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రా... Read more
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ – కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడ... Read more
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. శాంతకుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో వైద్యారోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు.... Read more
ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈనెల 10న ఆయన నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పదిగంటలనుంచి వరుసగా పలు కార్యక్రమాలను షెడ్యూల్ సిద్ధం చేశారు. తన పర్యటనలో 7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూ... Read more
సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ – సీఎస్ గా ఆయన కొనసాగింపును రద్దు చేసిన న్యాయస్థానం
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేడర్ కేటాయింపు వివాదంపై ఉన్నతి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకో... Read more
హిందూదేవుళ్లను దూషిస్తూ..పిల్లలకు కూడా అదే చెప్పిన ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను సస్పెండ్ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో హిందూసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం మండల ఎంఈవో కార్యాలయా... Read more
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.నాయకులు జంపింగ్ లు వేగమయ్యాయి. బీఆర్ఎస్ నాయకత్వంపట్ల అసంతృప్తిగా ఉన్న… ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న... Read more
9.10 షెడ్యూల్లోని సంస్థల విభజనకు ఆదేశాలివ్వండి – సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అందులో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో కేంద్ర... Read more
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను ఖమ్మంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 18న జరిగే కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవిం... Read more
ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు – కామారెడ్డి కలెక్టర్ జీతేశ్ పాటిల్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ జీతేశ్ పాటిల్ వివరణ ఇచ్చారు. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనని ఎవరి భూములూ లాక్కోవడం లేదని అన్నారు. మాస్టర్ ముసాయిదా దశలోనే ఉందని…ఇంకా ఫైనల్ కాలేదని... Read more
జీతాలిస్తోంది టీఆర్ఎస్ కాదు, ప్రజలు – యూనిఫాం ఉన్నంతమాత్రాన బెదిరేదిలేదు – పోలీసులకు డీకే అరుణ వార్నింగ్
పోలీసులను ముందుపెట్టి బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకేఅరుణ. పోలీసులు సైతం ప్రభుత్వం చెప్పినదానికల్లా తలూపడం మానుకోవాలన్నారు. జీతాలు ఇచ్చేది కేసీఆ... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పై సీబీఐ కోర్ట్ విచారణ జరిపింది. చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈనెల 20న విచారణ జరుపుతామని సీబీఐ కోర్టు తెలిపింది... Read more
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం – రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండండి – కేసీఆర్ కు సంజయ్ సవాల్
ఆరునెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులు కూడా ముఖ్యమన్న సంజయ్…ప్రధాని మోదీ సైతం బూత్ అ... Read more
డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు... Read more
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి బంద్డ – రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు
మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాగుభూములను మాస్టర్ ప్లాన్ జోన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు... Read more
కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తం – మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ కుటుంబాలతో రోడ్డెక్కిన అన్నదాత
కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ ను నిరసిస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. పెద్దసంఖ్యలో రైతులు కుటుంబాలతో ర్యాలీగా తరలివచ్చారు.... Read more
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు – హవాలా రూపంలో సొమ్మును మళ్లించిన ప్రవీణ్ దోరకవి
డిల్లీ లిక్కర్ స్కాంలో మరో హైదరాబాదీ పేరు తెరమీదకు వచ్చింది. స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దుబాయి కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్ల... Read more
నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ లో నిర్మించిన బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాజస్తాన్ లోని మౌంట్ అబూ నుంచి వర్చువల్ గా దాన్ని ఆవిష్కర... Read more
బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడు లేడుకానీ ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారని విమర... Read more
తరగతి గదులకు తాళం వేయడంతో ఆరుబయటే పాఠాలు వింటున్న దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ విద్యార్థులది. మావల మండలం బట్టి సావర్గాం పంచాయతీ దుబ్బగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠాశాల రెండు అద్దెగదుల్లో స... Read more
సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేం, సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు : సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను... Read more
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది.ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్ తో పాటు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరుచేసింది కోర్ట్. సీ... Read more
సరస్వతీదేవిపై నాస్తికసంఘం నాయకుడు రెంజర్ల రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ బాసర బంద్ కు స్థానికులు పిలుపునిచ్చారు. ఆలయ అర్చకులతో పాటు స్థానికులు నిరసనకు దిగారు. రాజేష్ పైన కూడా పీటీ యాక్ట్... Read more