మద్యం కేసులో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇతరులతో కలిపి తనను విచారిస్తామని నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు అలా చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఆ... Read more
సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయ... Read more
ఈడీ నోటీసులపై కవిత స్పందించారు. తెలంగాణ తలవంచదు అంటూ ట్వీట్ చేశారు. ముందస్తు అపాయింట్ మెంట్లు, ఇతర కార్యక్రమాల దృష్ట్యా నోటీసులపై న్యాయ సలహా తీసుకుంటానని అన్నారు. పదో తేదీన మహిళా రిజర్వేషన్... Read more
ఈ దేశంలో కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు ,ప్రాంతీయ పార్టీ ల పోకడలు గమనిస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తున్నది దేశసమగ్రత ,దేశాభివృద్ధిలో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలుస్తుంది . ఈ మధ్... Read more
తాను తెలంగాణ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడోయాత్రకు భద్రత పెంచాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.అయితే యాత్రకు తగిన భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ న్యాయ... Read more
అడుగడుగునా అవమానిస్తున్నారు, తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేవు – జాతీయమహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
తనపట్ల అసభ్యపదజాలం వాడుతూ, ఇష్టారీతిన దూషిస్తున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు వైఎస్సార్టీపీ నేత షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను... Read more