తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న రాత్రి యూకే బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. ఈ టూర్ లో పలు దేశాల పారిశ్రామికవేత్త... Read more
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరికతాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేళ్ల క్రితం తాను పంపిణి చేసిన గిరక తాడుకు కల్లు నేడు కల్లుపారుతోందని స్థానికులు చెప్పడంతో ఆ... Read more
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుంచి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తరలిస్తున్న రూ.77 లక్షల నగదు, మెడికల్ కిట్టు, జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇంకా నాలుగు సెల్... Read more
తెలంగాణ పదోతరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక ఈసారి కూడా పదోపతరగతిలో బాలికలే సత్తా చాటారు. 88.53 శాతంమంది ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ 3 నుం... Read more
టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా హైదరాబాద్ మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. అధికారం కోసం బీఆర్ఎస్ కాంగ... Read more
కొట్టుకున్నంత పని చేశారు – భద్రాద్రి జిల్లాలో అధికార, విపక్ష ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పనిచేశారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జర... Read more
తలసాని శ్రీనివాస యాదవ్ జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా తన స్థాయికి చేరలేడని రేవంత్ రెడ్డి అన్నారు.తనను పిసకడం అంటే కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నడేమో అని ఆయన వ్యాఖ్యానించారు. పిసకడం పక్... Read more
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సొంతం నియోజకవర్గంలో పర్యటించారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా చెట్లు విరిగి ఇళ్ల మీద పడ్డ... Read more
తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమె స్వామి వారిని సేవించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం... Read more
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టుకు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అంజన్నకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకు... Read more
ఫలితాల కోసం http://tsbie.cgg.gov.in వెబ్సైట్ను చూడండి . హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. రాష్టర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం... Read more
ఎందుకంటే, సూడాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధ పరిస్థితుల్లో మన భారతీయులు సుమారుగా 3000 మంది చిక్కుకు పోయారు. మన ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి ఇప్పటి వరకు సుమారు 2400 మందిని భారతదేశం తీసుకు వచ్చాయి. అయ... Read more
అసలు ఈ పేరుతో ఒక పురాణం ఉంది అని కూడా ఈ తరంలో చాలా మందికి తెలియదు. పద్దెనిమిది ప్రధాన హిందూమత పురాణాల్లో ఇది ఒకటి. దీనిని ఆ కాల పరిభాషలో ‘పురాణం’ అని పేర్కొన్నారు కానీ ఇది నిజంగా... Read more
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉదయం నుంచే పూజలు, హోమాలు కొనసాగాయి. అనంతరం మూహూర్త సమ... Read more
హైదరాబాద్ లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయన్నమాట. ఆ సమయం... Read more
తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను మాత్రం కలవలేమన్నారు. కొత్త సెక్రటేరియేట్ ప్రారంభ... Read more
ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడే కార్యక్రమం ఇది. ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ..గుర్తింప... Read more
వైఎస్సార్టీపీ నేత షర్మిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకోవడమే కారణం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులను కలిసి వినతిపత్రం... Read more
ఈటల గురించి నోటికొచ్చింది వాగితే ఊరుకోం-బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలే అనుకుంటున్నారు : డీకేఅరుణ
ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలే అనుకుంటున్నారని అవే మాటలు ఈ... Read more
అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారు – చేవెళ్లలో ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ లో పాల్గొననున్న హోంమంత్రి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23వ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేవెళ్లకు వస్తున్న విషయం తెలిసిందే.ఈన... Read more
అనాథ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ మరో అద్భుత పథకం మిషన్ వాత్సల్య. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఉద్దేశించిన స్కీం ఇది. గతంలో ఉన్న చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం ను రెండేళ్లనుంచి మిషన్ వాత్సల్య పథకం పేరు... Read more
ప్రభుత్వానికి రైతు గోస పట్టదా – కాళ్లమీద పడుతున్నా కనికరం లేదా : ఈటల
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడులో ఐకేపీ సెంటర్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనే నాథ... Read more