రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందని ఏబీవీపి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ... Read more
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. Read more
వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Read more
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు - తెలంగాణ సర్కారు ఉత్తర్వులు Read more
ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదని ప్... Read more
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్ లు తెలంగాణ సీఎం కేసీఆర్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. Read more
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే ఆషాడ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. Read more
ప్రపంచంలోని తెలుగు ఐటీ సంస్థలకు వేదికగా నిలిచి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడం లక్ష్యంగా ఏర్పాటైన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక... Read more
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో విషాదం నెలకొంది. 24 గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందారు. నిన్న సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని గోదాం గడ్డ వద్ద బొల్లంపల్లి శ్యా... Read more
వైద్యాధికారిపై హరీశ్ ఆగ్రహం..
'ఏందిరా బై ఇక్కడ ఇద్దరం మంత్రులం, ఓ ఎమ్మెల్యే ఉన్నాం..తోసుకుంటూ వస్తున్నావ్..కండ్లు కనపడటం లేదా..నువ్వు బయటకు పో'.... Read more