బిహార్లో నితీశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారధ్యంలోని ప్రభుత్వానికి జితిన్ రాం మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చా మద్దతు ఉపసంహరించుకుంది. Read more
జూన్ 20వ తేదీని ”ప్రపంచ విద్రోహుల దినం”గా ప్రకటించాలని కోరుతూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖరాశారు. 2022 జూన్లో ఆ రోజున ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బీజేపీ కుట్రతో... Read more
గోరఖ్ పూర్ లోని ప్రసిద్ధ ప్రచురణ సంస్థ గీతాప్రెస్ కు 2021 సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి లభించింది. Read more
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు బిక్షమెత్తారు. Read more
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న ఉమ్మడి పౌర స్మృతి పై చిన్న కదలిక. అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలు, మతపరమైన సంస్థలను 22వ భారత శాసన పరిశీలక సంఘం కోరింది. Read more
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహారాష్ట్ర నాగ్పూర్లో ప్రారంభమైంది. Read more
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాపడింది. గుజరాత్, మహారాష్ట్రలో భారీవర్షాలు, తుఫాన్ కారణంగా ఖమ్మం సభను వాయిదా వేసినట్టు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. Read more
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ... Read more
ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు భారత్ లో జరగనున్నాయి. 27 ఏళ్ల తరువాత పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. Read more
కర్నాటకలో పరాజయం చవిచూపిన వేళ బీజేపీని గట్టిగానే హెచ్చరించింది ఆర్ఎస్ఎస్. సంస్థ మౌత్ పీస్ ఆర్గనైజర్లో ఆ పార్టీని హెచ్చరిస్తూ పబ్లిషైన ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. Read more
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్ములోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. Read more
ప్రతిపక్ష అన్నాడీఎంకే నాయకుడి చేతిలో కబ్జాకు గురైన వెయ్యికోట్ల భూమిని డీఎంకే సర్కారు స్వాధీనంచేసుకుంది. సుప్రీం తీర్పుతో అది సాధ్యమైంది. Read more
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) సంచలన ప్రకటన చేసింది. వాస్తవంగా చెల్లించవలసినదాని కన్నా పొరపాటున తక్కువ పన్ను చెల్లించినట్లు అంగీకరించింది. Read more
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోబాలాసోర్లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. Read more
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. Read more
ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందు ఓ రైలు పట్టాలు తప్పి బోగీలు పక్కకు ఒరగడం ఆ రైలును మరో ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెర... Read more
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ దార్శనికతకు శివాజీ ఆలోచనలే ప్రేరణఅని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. Read more
మహారాష్ట్రలో మరో జిల్లా పేరు మారింది. అహ్మద్ నగర్ జిల్లా పేరును అహల్యానగర్ గా మారుస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. Read more
మణిపూర్లో జరిగిన హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. Read more
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. Read more
ఫాక్ట్ చెకర్ గా చెప్పుకునే ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ఓ ఫేక్ వీడియో షేర్ చేసి మరోసారి అభాసుపాలయ్యాడు. ఓ న్యూస్ చానల్లో క్రికెట్ గురించి అన్నామలై మాట్లాడిన మాటల్ని ఎడిట్ చేసి ట్... Read more
వచ్చేఏడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మపురస్కారాల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Read more
తన తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని సేవగా అభివర్ణించారు ప్రధాని మోదీ. Read more
మణిపూర్ కు అమిత్ షా-తాజాపరిస్థితులపై హోంమంత్రి సమీక్ష Read more
ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను ఆమె స్నేహితుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. Read more