తొలితరం స్వయం సేవకులలో ఒకరైన పులుసు గోపిరెడ్డి కన్నుమూశారు. రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తుదిశ్వాస విడిచారు. Read more
మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఇంట్లో ఇవాళ కూడా సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య పద్మ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు గుంటూరులోని భారత్పేట ఆరో లైన్లోని 140వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అ... Read more
ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. Read more
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు సమాధానం... Read more
ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Read more