విశాఖ గ్యాస్ లీకేజ్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇచ్చినట్టుగానే రుయా ఆసుపత్రి మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. Read more
నరసాపురం ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. Read more
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2021-22 Read more
ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో Read more
కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read more
ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు కొట్టారన్న వార్తలు కలకలంరేపుతున్నాయి..ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలో కేసు నమోదుచేసిన సీఐడీ పోలీసులు Read more
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాదనలు విన్న కోర్టు దీనిపై కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వంపై Read more
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం హైదరాబాద్ లోని ఆయనింటికి వెళ్లిన పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని Read more
ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ Read more
కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ మోదీపై దేశం బయటా, లోపలా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఏపీ సీఎం జగన్ ప్రధానికి బాసటగా నిలిచారు. కరోనాపై పోరాటంలో దేశమంతా ఆయనకు అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రులు... Read more
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. నేటినుంచి ఈనెల 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు, మినహాయిపులకో సర్కారు సర్క్యులర్ జారీ చేసింద... Read more
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ...ఇదే అదనుగా క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి ప్రలోభపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఓ మహిళ Read more
కరోనా వ్యాప్తికారణంగా శ్రీవారి దర్శనాలను కుదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. మే నెల నుంచి ప్రత్యేక ప్రవేశదర్శనం టిక్కెట్ల కోటాను సగానికి సగం తగ్గించింది. Read more
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీల... Read more
హస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం ఓ తెరిచిన పుస్తకం వంటిది. ఆయన జీవితంపై గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాస్రావు పరిశోధన చేశారు. ఇందుకుగాను ఆచార్య నాగార్జున యూనవర్సిటీ Read more
తొలితరం స్వయం సేవకులలో ఒకరైన పులుసు గోపిరెడ్డి కన్నుమూశారు. రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తుదిశ్వాస విడిచారు. Read more
మావోయిస్టు అగ్ర నేత ఆర్కే ఇంట్లో ఇవాళ కూడా సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు.ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య పద్మ ఉంటున్న ఇంట్లో సోదాలు చేశారు. Read more
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు గుంటూరులోని భారత్పేట ఆరో లైన్లోని 140వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న అ... Read more
ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. Read more
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్రాయ్ ఈ మేరకు సమాధానం... Read more
ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Read more