తెలంగాణ ప్రభుత్వం తీరుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర దేశాధినేతలనైనా కాలవొచ్చుకానీ.. ఈ రాష్ట్ర సీఎంను మాత్రం కలవలేమన్నారు.
కొత్త సెక్రటేరియేట్ ప్రారంభోత్సవానికీ రాష్ట్ర ఫస్ట్ సిటిజన్ అయిన తనను పిలవకపోవడం బాధాకరమని తమిళిసై అన్నారు.
రాజకీయాల కోసం కాక..తాను ప్రజలకోసం పనిచేస్తానని చెప్పారు..
కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరని పరోక్షంగా కేసీఆర్ ని ఎత్తిపొడిచారు.
ప్రగతి భవన్.. రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించిన ఆమె…అందరం ప్రజల కోసం ఉన్నామని, ప్రజలకోసం పని చేయాలని అన్నారు..
దేశాధినేతలను అయినా కలవొచ్చు కానీ సీఎంను కలవలేం : గవర్నర్ తమిళిసై..
కొత్త సెక్రటేరియేట్ ప్రారంభోత్సవానికీ రాష్ట్ర ఫస్ట్ సిటిజన్ అయిన తనను పిలవకపోవడం బాధాకరమని తమిళిసై అన్నారు.
రాజకీయాల కోసం కాక..తాను ప్రజలకోసం పనిచేస్తానని చెప్పారు..
కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరని పరోక్షంగా కేసీఆర్ ని ఎత్తిపొడిచారు.
ప్రగతి భవన్.. రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించిన ఆమె…అందరం ప్రజల కోసం ఉన్నామని, ప్రజలకోసం పని చేయాలని అన్నారు..
Share: