చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగాతెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటానని వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అన్నారు.
ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు,తెలంగాణ ప్రజలమధ్య
అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని వాపోయారు.తన రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండని ప్రత్యర్థులకు సూచించారు.
అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండని ట్విట్టర్ వేదికగా హితవుపలికారు.
తన భవిష్యత్తు తెలంగాణతోనే అని… ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమేననీ షర్మిల స్పష్టం చేశారు..
https://twitter.com/realyssharmila/status/1672193166160830464?s=20
చివరిశ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడుతా : వైఎస్ షర్మిల
ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు,తెలంగాణ ప్రజలమధ్య
అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయని వాపోయారు.తన రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండని ప్రత్యర్థులకు సూచించారు.
అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండని ట్విట్టర్ వేదికగా హితవుపలికారు.
తన భవిష్యత్తు తెలంగాణతోనే అని… ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమేననీ షర్మిల స్పష్టం చేశారు..
https://twitter.com/realyssharmila/status/1672193166160830464?s=20
Share: