2019 లోనే కేరళ లోని ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ తమ 150 విద్యా సంస్థల్లో బుర్ఖా మాత్రమే కాదు తలమీద కప్పుకునే హిజబ్ ను కూడా నిషేదించింది..అప్పుడు ఈ లిబరల్స్ నోళ్ళు ఏమయ్యాయి??కేవలం మోదీ వ్యతిరేకభావజాలంతో, కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది కనుకే రచ్చ చేస్తున్నారని అనుకోకుండా ఉండలేరు ఎవరూ. ??