‘YSR తెలంగాణ పార్టీ’ ఏ పార్టీలో విలీనం చేయబోవడం లేదని షర్మిల స్పష్టం చేశారు. ఎవరితోనూ పొత్తు కూడా ఉండబోదన్నారు. పార్టీ రెండేండ్లుగా అనేక ఉద్యమాలు చేసింది. 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యానని…ఎంతో కష్టపడి ఇప్పుడెందుకు విలీనం చేస్తానని ఆమె అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గళంగా తానున్నానని…. అక్రమ అరెస్టులకు, దాడులకు తట్టుకొని నిలబఢ్డామని గుర్తుచేశారు.. YSR తెలంగాణ పార్టీ అంటే రాష్ట్రంలో ఒక ఫోర్స్ అని షర్మిళ అన్నారు.
విలీనం, పొత్తు వట్టి ప్రచారమే, ఒంటరిగానే పోరాడుతాం : షర్మిల
Share: