ఇండోనేషియాలోని అతిపెద్ద అగ్నిపర్వతం మౌంట్ సెమెరు నుంచి లావా విరజిమ్ముతోంది .
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు.90 మంది గాయపడ్డారు.
చుట్టుపక్కల ప్రాంతాలనుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు .
శనివారం నుంచే 3 వేల 6 వందల మీటర్ల ఎత్తైన ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున బూడిద , పొగ వెలువడటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు .