అనారోగ్యంతో కన్నుమూసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అంతకుముందు సినీప్రముఖులు, పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు విశ్వనాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించి కడసారి వీడ్కోలు పలికారు. అనంతరం ఫిలినంగర్లోని ఇంటినుంచి పంజాగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది.