ఇన్ని రోజులు ఎక్కడికి పోయావ్? నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ని అడ్డుకున్న బాధితులు…
బైంసా పట్టణం లోగత ఫిబ్రవరి లో జరిగిన అల్లర్లలో జైలుకు వెళ్లిన కుంటుంబ సభ్యులను ఎంపీ సాయం బాపురావు పరామర్శించడానికి వచ్చాడు ఆయనతో పాటు వచ్చిన రమదేవిని అక్కడ ఉన్న బాధితులు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావ్?. నీకు మేము ఇప్పుడు గుర్తుకు వచ్చామా అని స్థానికులు నిలదీశారు రమాదేవి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆమె అక్కడినుండి వెళ్లే వరకు పట్టు విడవకుండా అడ్డుకున్నారు… కేవలం ఎంపీ గారిని ఒక్కరిని మాత్రమే పరామర్శ చేయడానికి స్థానికులు అనుమతిచ్చారు. సాయం బాపురావు గారిని తమ గోడును వెళ్లబోసుకున్నారు. రమాదేవి ఉంటే మా కొడుకుల జీవితాలు నాశనం అవుతాయని ఎలాగైన రమాదేవి ముధోల్ నియోజకవర్గ లోనుండి పంపియండి అని విన్నవించారు