కాకినాడ : అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న చర్చిని హిందూ సంస్థలు అడ్డుకున్నాయి.
ఈశ్వరా నగర్ లో హిందువులకు సంబంధించిన స్థలంలో కొందరు చర్చి నిర్మాణపనులు మొదలుపెట్టారు..
విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు.