రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీతో మూడుముక్కలాట ఆటవద్దని…రాష్ట్రాన్ని మళ్లీ విడగొట్టాలని చూస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు.తన వారాహిని ఏపీ రోడ్లపై తిరగనీయమంటున్నారని…ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ అన్నారు.