వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.నిన్నటి వరకూ వారికి గుర్తింపు కార్డు లేదని వాక్సిన్ ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది..
రోహంగ్యాలకు, పాక్ బంగ్లా చొరబాటుదారులకు పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు, ఓటుహక్కును కల్పిస్తున్న కుహనా సెక్యులర్ ప్రభుత్వాలు హిందూ శరణార్డులు విషయంలో కనీసం మానవత్వం చూపడం లేదని బీజేపీ ముందునుంచీ ఆరోపిస్తోంది.CAA దరఖాస్తు ఆధారంగా పాక్ , బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందూ శరణార్థులు వాక్సినేషన్ పొందుతున్నారు.