గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తన శాఖకు చెందిన టెక్ట్స్ టైల్స్ విభాగం శకటం ముందుకు సాగుతుండగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఫోన్ తో రికార్డు చేయడం కనిపించింది..
All rights reserved @MyindMedia