రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. బిఎస్ఎఫ్ ఔట్పోస్ట్లో బోట్ అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం కోల్కతా విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ నేత సువేందు అధికారి, హోం శాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ స్వాగతం పలికారు.
Union Home Minister Amit Shah flags off a boat ambulance at a floating Border Out Post (BOP) at Sutluj in West Bengal pic.twitter.com/EbM6X3rpCP
— ANI (@ANI) May 5, 2022