నోటిఫికేషన్ కి ముందే హుజురాబాద్ లో ఎన్నికలరాజకీయం వేడెక్కింది…హుజూరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమునారెడ్డి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు..బీజేపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు..దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తం నెలకొంది..పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడ్నుంచి పంపేశారు