మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో బాలిక అదృశ్యం విషాదాంతమైంది. శుక్రవారం కనిపించకుండా పోయిన బాలిక శుక్రవారం అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. పదేళ్ల ఆ అమ్మాయి మృతదేహాన్నిఅంబేద్కర్ నగర్ చెరువులో గుర్తించారు. నాలుగో తరగతి చదువుతున్న ఆమెను తండ్రి ఆమెను గురువారం ఉదయం స్కూల్లో దింపాడు. తను స్కూల్ నుంచి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా …ఆమె వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో విచారణ జరిపారు. ఆ ప్రాంతమంతా గాలిస్తుండగా ఉదయం సమీపంలోని అంబేద్కర్ చెరువులో మృతదేహం కనిపించింది. ఎంక్వైరీ చేస్తున్నామని నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
No Short cuts to Safety. Pls follow traffic Rules- Save your life#RoadSafety pic.twitter.com/N9VxVFiMw4
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 29, 2022