మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అమిత్ అరోరా బడ్డీ రిటైల్ డైరెక్టర్. అతనితోపాటు మనీశ్ కు అత్యంత సన్నిహితులైన దినేష్ అరోరా, అర్జున్ పాండేలు మద్యం లైసెన్సుదారుల నుంచి సేకరించిన డబ్బును ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించారని ఈడీ పేర్కొంది. డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని ఈడీ అరెస్ట్ చేసింది.
https://twitter.com/ani_digital/status/1597815806808981505?s=20&t=Q24fG3Wa6jEqUhmJMZQN5g