దేశంలో అత్యధిక విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా మళ్లీ బీజేపీ నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ 614 కోట్ల రూపాయల విరాళాలు ఆ పార్టీకి వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 95.46 కోట్ల విరాళాలు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఈ వివరాలు విడుదల చేసింది. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు కలిపి వచ్చిన విరాళాల కంటే… ముూడురెట్లు ఎక్కువగా బీజేపీకి వచ్చాయి. ఇక ఆయా పార్టీలకు అందిన డొనేషన్లలో ఢిల్లీనుంచి
ఇక అత్యధికంగా రూ.336.50 కోట్ల డొనేషన్ను ‘ప్రుడెంట్ఎలక్టోరల్ ట్రస్ట్’ ఒక్కటే బీజేపీకి పెద్దమొత్తంలో 336.50 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం విశేషం. అదే ట్రస్ట్.. కాంగ్రెస్ పార్టీకి 16.50 కోట్ల రూపాయలు డొనేట్ చేసింది. రూ.395.85 కోట్లు, మహారాష్ట్ర నుంచి రూ.105.35 కోట్లు, గుజరాత్ నుంచి రూ.44.96 కోట్లు వచ్చాయి.