డిల్లీ మద్యం కేసులో అరెస్టైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరద్ చంద్రారెడ్డి సహా వినయ్ బాబు జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. శరద్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు రేపు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను న్యాయమూర్తి ముందుంచనుంది ఈడీ.