హుజురాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామ సర్పంచ్, ఈటల రాజేందర్ అత్యంత సన్నిహితుడు అయిన కొమరారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మృతివార్త తెలిసినవెంటనే ఈటల దంపతులు హుటాహుటిన కనుకులగిద్ద చేరుకున్నారు.
కోమురారెడ్డి భౌతికకాయానికి నివాళిఅర్పిస్తూ కన్నీరుమున్నీరయ్యారు.
వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంచెప్పారు.