ఆఖరికి ఈ దేశం లో ప్రభుత్వం రోడ్లు నిర్మించడానికి కూడా బోలెడు ఆటంకాలు. ఎవడో ఒకడు ఒక NGO ప్రారంభించి ఏదో ఒక పర్యావరణ కారణం చూపించి కోర్టులో కేసు వేస్తే అది తేలడానికి సం. లు పట్టచ్చు లేదా దశాబ్... Read more
తాను స్వయంగా వేసిన మధుబని కళారూపాన్ని ప్రధానిమోదీకి అందజేసింది పద్మశ్రీ పురస్కారగ్రహీత దులారీదేవి. రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అనంతరం ఆమె... Read more
వందేళ్ల క్రితం అపహరణకు గురైన మాతాఅన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికే చేరింది. కెనడాలో గుర్తించిన విగ్రహాన్ని ఇటీవలే భారత్ తీసుకువచ్చారు.ఢిల్లీనుంచి తీసుకొచ్చి యూపీ ప్రభుత్వానికి అందచేశారు.ఈనెల 1... Read more
భారత్ హిందువులది అని…ప్రపంచంలో ఎక్కడైనా భద్రతలేదని భావించే హిందువులు భారత్ కు వచ్చి ఉండవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. బంగ్లాదేశ్ నుంచివచ్చే హిందువులకు పౌరసత్వం ఇస్తారా అనే ప... Read more
రామాయణ యాత్రలో భద్రాచలంకు చోటు దక్కింది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే “శ్రీ రామాయణ యాత్రను” చేపడుతోంది. “దేఖో అప్నా దేశ్”( చూడండి మన దేశాన్ని)... Read more
క్షమాపణ ధ్రువీకరణ పత్రాలు అందించే నెపంతో తాలిబన్లు ఆఫ్గన్ పౌరులను వేధింపులకు గురిచేస్తున్నారని పౌరుల ఇళ్లు దోపిడీ చేస్తున్నారని ఆఘ్గనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సాలేహ్ ఆరోపించారు. బుధవ... Read more
వారణాశి నుంచి వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణేశ్వరీదేవి విగ్రహం తిరిగి భారత్ చేరింది. ఇటీవలే దాన్ని కెనడాలో గుర్తించారు. భారతసర్కారు ప్రత్యేక చొరవతో తిరిగి దాన్ని భారత్ రప్పించింద... Read more
హర్యానా, యూపీల్లో పెట్రోల్ పోయించుకుంటున్న ఢిల్లీ వాసులు – వ్యాట్ తగ్గించాలని ఇంధన డీలర్ల డిమాండ్లు
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించేందుకు నిరాకరించింది డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో వాహనదారులే కాదు, ఇంధన డీలర్లూ ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీల్లో పె... Read more
అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అధికారులు వినూత్నంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో 36 జిల్లాలుండగా వ్యాక్సినేషన్లో ఔరంగాబాద్ జిల్లా 26 వ స్థానంలో ఉంది.... Read more
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ . తన కొత్త పుస్తకంలో ఇలా పోల్చడంపై మండిపడింది బీజేపీ. ముస్లిం ఓట్ల కోసం ఇస్లామిక... Read more
శ్రీనగర్ పాతబస్తీలో మహ్మద్ ఇబ్రహీంఖాన్ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఓ కశ్మీర్ పండిట్ నడుపుతున్న కిరాణా దుకాణంలో ఇబ్రహీం సేల్స్ మన్ గా పనిచేస్తున్నాడు. ఛాతి, పొత్తికడుపుప... Read more
రాష్ట్రపతికి దిష్టి తీసిన మంజమ్మ.. కదిలి వచ్చిన వనదేవత తులసి.. అందరిదృష్టీ ఆ అమ్మలపైనే…
పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ జోగమ్మ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి పురస్కారం అందుకున్న తులసీ గౌడ భారతీయులందరి దృష్టినీ అకర్షించారు. చ... Read more
చర్చిలో పియానో వాయిస్తూ, పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో ప్రేమ, పెళ్లిల పేరిట యువతుల్ని లోబర్చుకోవడం, డబ్బులు దండుకొని వదిలేయడం, ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో నాకు లీడర్లు, పెద్ద... Read more
బీహార్ జార్ఖండ్ బంగాల్ ఒడిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖమైన పండుగగా నిర్వహించబడే “ఛత్” పూజ… అనగా మంత్రాలు ఏవీ లేకుండానే యజ్ఞాలు ఏవి లేకుండానే పండితులైన బ్రాహ్మణులెవ్... Read more
ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు భారత ప్రధాని నరేంద్రమోదీ.అమెరికాకు చెందిన రేటింగ్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో మోదీకి 70 శాతం ప్... Read more
‘శ్రీ రామాయణ యాత్రారైలు’ ను భారతీయ రైల్వే ప్రారంభించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నవంబర్ 7న ఢిల్లీ నుంచి ప్రారంభించింది. పలు పుణ్యక్షేత్రాల మీదుగా రైలు... Read more
పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీద... Read more
“బ్రహ్మ సత్యం జగన్మిథ్య:” అన్నారు జగద్గురు ఆదిశంకరులు. ఇక’అఖాడ’ ఆలోచన వెనుక ఉన్న శక్తీ ఆయనేనని చాలామందికి తెలీదు. మొదట ఆదిశంకరాచార్య ‘దశనామి’ సంప్రదాయాన్న... Read more
ఈసారి కరసేవ కనుక జరిగితే రాముడు, కృష్ణుడి భక్తులపై కురిసేవి బుల్లెట్లు కాదు పూలవర్షం అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుకల్లో ఆయనీవ్యాఖ్యలు చేశారు. Read more
ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న హిందువులకు అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌస్ శుభాకాంక్షలు తెలిపింది. “చీకటి నుండి జ్ఞానం, జ్ఞానం నుంచి సత్యం వైపు వెళ్లాలనే సందేశాన్ని దీపావళి మనకు గ... Read more
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన బ్రిటన్ ప్రధాని – భారతీయుల మదిని కట్టిపడేస్తున్న బోరిస్ ట్వీట్
హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. హాయ్..నేను బోరిస్ జాన్సన్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లీసెస్టర్ గోల్డెన్ లైట్లు వెలుగుతున్నాయి. సమోసాలు స్వీట... Read more