అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తుతున్నది. అటవీప్రాంతం భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహంతో... Read more
కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఇప్పట్లో ఆగేలా లేవు. పార్టీలో గొడవలకు రాహుల్ గాంధీ కోరి మరీ నియమించుకున్న పీసీసీ చీఫ్ సిద్దూ కేంద్రం అవుతున్నారు. ఇవాళ కర్తార్ పూర్ ను సందర్శించిన బృందంలో సిద్దూ లేక... Read more
ఉత్తరప్రదేశ్ లో హిందువుల ఆలయాలు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. కాన్పూర్లోని బిల్హౌర్లో ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భక్తుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకోసం వెదుకుతున్... Read more
ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మి... Read more
అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పీవోకే మాజీ అధ్యక్షుడు మసూద్ ఖాన్ ను నియమించింది. మసూద్ చైనాలో పాక్ రాయబారి కూడా. ఇస్లామిస్టులు, జిహాదీల సానుభూతిపరుడిగా మసూద్ ను చెబుతారు. తీవ్రవాద సంస్థలు, జ... Read more
మహ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ చీఫ్ వసీం రిజ్వీపై ఫిర్యాదు చేశారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. రిజ్వీ ఇటీవల రాసిన ఓ పుస్తకంలో ప్రవక్తను దూషిస్తూ... Read more
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మేం నిర్ణయించాం. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెరిగి, ఏటా లక్షా 25 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. మేం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం రైతులకు, ముఖ్యంగా చిన్న,... Read more
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన రక్షణ రంగంలో భారతదేశపు స్వావలంబనకు భారీ ఊతాన్ని ఇవ్వనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస... Read more
యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకున్న అలనాటి సావిత్రితో ఇప్పుడు అర్పితను పోలుస్తున్నారంతా. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్యే అ... Read more
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేటినుంచి మొదలయ్యాయి. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుతో వైసీపీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా సభలో రోజా చేసిన జగన్ ను ఆకాశానికెత్తేశారు.ప్రతి ఒక్కరికీ ఛాంపియన్... Read more
అత్యాధునికంగా సరికొత్త సొబగులతో తణుకులీనుతున్న ఇది ఏ విదేశానిదో కాదు. ఎయిర్ పోర్టూ కాదు. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పేరు పూర్వం హాబీబ్ గంజ్ అని ఉండేది. ఇప్పుడు పేర... Read more
భారతీయ రైల్వేలు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి POD రిటైరింగ్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఈ POD రిటైరింగ్ గదులు ప్రయాణీకుల ప్రయాణాలను సౌకర్యవంతంగా మరియు సులభంగా చేస్తాయి.... Read more
కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ... Read more
పత్తి ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి చేరినందున, పత్తి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి ధర విషయంలో మద్దతు కోసం భారతీయ పత్తి కమిషన్ కు (సి.సి.ఐ.క... Read more
నవంబర్ 15వ తేదీన కేరళలోని పాలక్కాడ్లో యువ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంజిత్ను అతివాద గూండాలు నరికి చంపారు. ఉదయం 9:00 గంటలకు తన భార్యతో కలిసి అతను మోటారు సైకిల్పై వెళుతుండగా అతడిపై దాడి జరగడంతో... Read more
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇల్లందకుంట వెళ్లారు ఈటల రాజేందర్. అక్కడ కొలువైన సీతారాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఈటలకు స్వాగతం పలికారు. ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందచేశ... Read more
మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్... Read more
భారత్ లోని రోడ్లపై ఇక విమానాలు కూడా దిగబోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా శత్రుదేశాలు మన వాయుసేనను, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్న పరిస్థితి తలెత్తితే యుద్ధ విమానాలను “రోడ్ రన... Read more
ఢిల్లీలో కాలుష్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అత్యవసర చర్యలు చేపడుతోంది కేజ్రీవాల్ ప్రభుత్వం. స్కూళ్లు మూసివేత, నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులకు... Read more
కేరళ పాలక్కడ్ జిల్లాలోని మంబరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సోమవారం ఉదయం దారుణంగా హత్... Read more
నేత్రవైద్య నిపుణులు డాక్టర్ గౌడ జనార్దన్ రచించిన ‘ఆనందమయ జీవితానికి ఆరోగ్యసాధన’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ షేక్ పేటలోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మ... Read more