దేవాలయాల వద్ద కరోనా గైడ్ లైన్స్ ఆధారంగా దర్శన ఏర్పాట్లు చేస్తామనే ఆలోచన దేవాదాయ శాఖ ఎందుకు చేయడం లేదు?. వేలకోట్ల దేవుడి సొమ్ము జమచేసుకున్న దేవాదాయ శాఖ భక్తులకు కనీస జాగ్రత్త ఏర్పాట్లు చేసి ద... Read more
ముస్లిం యువత తలుచుకుంటే ఈ దేశంలో తలదాచుకునేందుకు హిందువులకు చోటు దొరకదు – ఎంపీసీ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్
దేశాన్ని విచ్ఛిన్నం చేసే మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. కానీ ఓ హింసా ప్రవృత్తిని పెంచే జిహాదీ శక్తుల ప్రసంగాలు వామపక్ష వాదులు, సెక్యులర్లు, ఉదార వాదులకు కనిపించడం లేదో, లేదా కళ్లు మూసుకున్నట్... Read more
యోగీని గెలిపిస్తే ప్రధానిగా వెళ్తారు..నన్ను గెలిపించండి ఐదేళ్లు సీఎంగా ఉంటా – అఖిలేష్
యోగీ రెండోసారి సీఎం అయినా ప్రధాని అభ్యర్థిగా వెళ్తారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీకి తదుపరి సీఎంను నేనే అని శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి చెప్పాడని అఖిలేశ్ అన్నారు. బీజేపీకి రాష్ట్ర ప... Read more
ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 92 ఏళ్ల లతాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమాన లోకం ఆందోళన చెందుతోంది. లతాజీ కోలుకోవాల... Read more
బాలీవుడ్ హిట్ మూవీ బజరంగీ భాయిజాన్ లో నటించిన పాప హర్షాలీ మల్హోత్రా ను మహారాష్ట్ర ప్రభుత్వం “అంబేద్కర్” పురస్కారంతో సత్కరించింది. ఇప్పుడా చిన్నారికి 13 ఏళ్లు. ఆ రాష్ట్ర గవర్నర్ భ... Read more
ధర్మ పరిరక్షణ, జాతీయ వాదాన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో సోనాల గ్రామంలో సభ్యులు “జై హింద్” వాట్సప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో సోనాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన జాత... Read more
శ్రీ గురుగోవింద్ సింగ్ ప్రకాష్ పరబ్ పవిత్రోత్సవ్ సందర్భంగా అమరవీరులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ ను స్మరించుకుంటూ..డిసెంబర్ 26 ను ఇక నుండి ‘వీర బాలల దినోత్సవం’ గా ప్రకటించిన కేంద్రప... Read more
గడచిన కొద్ది సంవత్సరాలుగా ఘర్ వాపసీ అనే పదం పత్రికల్లో చాలా ప్రాచుర్యం పొందింది. దానికి సంబంధించి అనేక కథనాలు వ్యాఖ్యానాలు ఫోటోలు వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య టైమ్స్ అఫ్ ఇండియా పత్రికల... Read more
పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేం – అత్యాచారం కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
అత్యాచారం కేసులో నిందితుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బాధితురాలు, పిటిషనర్ల మధ్య కుదిరిన ఒప్పందం, ఇద్దరి వివాహం ఆధారంగా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం భారత్ లో నిర్మితమవుతోందని మీకు తెలుసా. పశ్చిమబెంగాల్లోని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం పేరుతో బృహదాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ... Read more
మోకాలి లోతు మంచులో నిలబడి పహారా కాస్తూ, హిమపాతం కురుస్తుండగా నిండుచూలాలిని ఆస్పత్రికి మోసుకెళ్తూ….
కశ్మీర్ సరిహద్దు కుప్వారాలో భయంకర మంచు తుపాను మధ్య ఆర్మీ జవాను నిశ్చలంగా, నిర్భయంగా నిలబడి ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. మన రక్షణ కోసం సరిహద్దులో కాపు కాస్తున్న ఆ జవానే అసలైన హీర... Read more
దేశ పురోగతిని ఆపడం ఎవరి వల్లా కాదు, ఇక్కడ నిజాం మూలాలు తొలగిపోతున్నాయ్ – అసోం సీఎం హిమంత
తెలంగాణ పర్యటన సందర్భంగా…ఎంఐఎం అధినేత అసదుద్దీన్ లక్ష్యంగా మండిపడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది…ఇక్కడ నిజాం మూలాలు పూర్తిగా తొలగ... Read more
కర్నూలు జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులపై దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సహా అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీని నిర్వహించింది. అక్రమ... Read more
కాశీ విశ్వనాథ్ ధామ్ కార్మికులకు 100 జతల జూట్ పాదరక్షలు అందించారు భారత ప్రధాని నరేంద్రమోదీ. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులకు చెప్పులు లేవని తెలుసుకున్న ఆయన ఈ పని చేశారు. కొద్ది రోజల క్రి... Read more
మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యం గురించే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దాని వెనక ఉగ్రకుట్ర ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధాని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంట... Read more
తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలోని చాలా మంది జర్నలిస్టులపై ఘర్షణ బాటలో ఉన్నారు. మీడియా సమావేశాలలో జర్నలిస్టులకు ఎదురు ప్రశ్నలు వేయడం నుండి కొందరు జర్నలిస్... Read more
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. ఈ మే... Read more
మగధిలోని సంస్కృత యూనివర్సిటీకి వంద ఎకరాలు కేటాయించింది కర్నాటక ప్రభుత్వం. దాదాపు పదేళ్లనుంచి విశ్వవిద్యాలయ కార్యకలాపాలు నడుస్తున్నాయి కానీ సొంత క్యాంపస్ లేదు. తాజాగా భూమిని కేటాయిస్తున్నట్టు... Read more
వృద్ధ తల్లిదండ్రులతో సమయం గడిపేలా ఉద్యోగులకు అదనంగా ఏడు రోజుల సెలవులు ప్రకటించారు అసోం సీఎం హిమంత బిశ్వాస శర్మ. 2021 ఆగస్టులోనే ఆయనీ ప్రకటన చేశారు అయితే ఇకనుంచి అమల్లోకి రానుంది. ఏటా ఏడు రోజ... Read more
ఈ పింక్ బట్టలేస్కుని ఫాంహౌస్ ముందు ప్రదక్షిణలు చేయండి – పోలీసులనుద్దేశించి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత రాకేశ్ రెడ్డి. కరీంనగర్ సీపీ ఖాకీ కాదు పీపీ అంటే పింక్ పోలీస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పోలీసులు ఖాకీ బట్టలు వదిలి తాము పంపుతున్న పింక్... Read more
ఇస్లాం వైపు ఆకర్షితురాలై ఐసిస్ లో చేరింది – యువతను రిక్రూట్ చేస్తూ ఎన్ఐఏకు చిక్కింది
కన్నడ రచయిత, ఉల్లాల్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదినబ్బ కుమారుడు బీఎం బాషా ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. టెర్రరిస్ట్ గ్రూప్ ఐసిస్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో…. బాషా కోడలైన మందడిగట్ట... Read more
దుష్ట చైనా కవ్వింపు చర్యలు ఆగడం లేదు. మొన్న గాల్వాన్ లోయలో చైనా జెండాను ఎగురవేసిన ఆర్మీ…భారత భూభాగంలోకే వచ్చినట్టు బిల్డప్ ఇచ్చింది..కానీ అది నిజం కాదు.. కింది ఫొటోను పరిశీలించండి మధ్య... Read more
రాహుల్ యాక్సిడెంటల్ హిందువు, ఎన్నికల పర్యాటకుడు – రాహుల్ ‘హిందు-హిందుత్వ’స్టేట్మెంట్ పై యోగి వ్యంగ్యాస్త్రాలు
తాను హిందువుగా గర్విస్తున్నానని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అమేథీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్య చేశారు. రాహుల్ హిందుత్వ స్టేట్ మెంట్ ను ఎత్తిపొడుస్తూ… మేం భారతీయులం, హిందు... Read more
సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్... Read more