సమాజ సేవ, NGO లు గతంలోనూ ఇప్పుడూ కూడా ఇది అతి సులువుగా డబ్బులు, పేరు సంపాదించే మార్గంగా చాలా మంది తెలివైన వారు ఎంచుకుంటున్నారు. దీనిలో పెట్టుబడి తక్కువ. వ్యాపార రిస్క్ తక్కువ. గతంలో ఒక లక్ష... Read more
మలయాళ దర్శకుడు అలీ అక్బర్ మతం మారారు. ఇస్లాంను వీడి హిందూమతంలోకి మారి రామసింహన్ అయ్యారు.అలీ అక్బర్ తో పాటు ఆయన భార్య లూసియమ్మ కూడా హిందుత్వం స్వీకరించారు. కల్నల్ బిపిన్ రావత్ మరణాన్ని వేడుకగ... Read more
పార్లమెంట్ బడ్దెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఉభయసభ సమావేశాలను షిఫ్టుల వారీగా నిర్వహించే అవకాశం ఉ... Read more
సీట్ల సర్దుబాటులో అఖిలేశ్ కు కొత్త తలనోప్పులు – ఎస్పీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు భీం ఆర్మీ ప్రకటన
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతీయ పార్టీల నాయకులు ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే టీఎంసీ, ఎన్సీపీ తమ పార్టీతో పొత్తులు కుదుర్చుకున్నాయని... Read more
ఏసు తప్ప మరో దేవుడు లేడని..డబ్బాశ చూపి, బెదిరిస్తూ మతమార్పిడి చేసే ప్రయత్నం చేసిన నలుగురు క్రైస్తవ బోధకుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెహోర్ జిల్లా గురాడికి చెందిన మనోహర్ బన్సల్... Read more
గోరఖ్ పూర్ సిటీ నుంచి యోగీ – మొదటి, రెండో దశ ఎన్నికలు జరిగే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
యూపీ సీఎం యోగీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. యోగీ అయోధ్య లేదా మధుర లేదా గోరఖ్ పూర్ లో ఓ స్థానం నుంచి పోటీ చేస్తా... Read more
మన వామపక్ష భావజాల మేధావులు, పత్రికా విలేఖరులు, ఉదారవాదులు, తటస్తులు అని చెప్పుకునే బిజేపి ద్వేషులు కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా పరిగణిస్తూ బిజేపిని ద్వేషించడం కోసం ఆ పార్టీని భుజాన్... Read more
లోన్ నిరాకరించినందుకు బ్యాంకుకు నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు – 12 లక్షల విలువైన సామగ్రి దగ్ధం
లోన్ అడిగితే ఇవ్వనందుకు ఏకంగా బ్యాంకుకే నిప్పుపెట్టాడో ప్రబుద్ధుడు. కర్నాటక హవేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తిని రత్తిహళ్లికి చెందిన వాసీం హజారత్ సాబ్ ముల్లాగా గుర్తించారు. కొన్ని రోజు... Read more
అయోధ్యలో భవ్య మందిర నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు కీలకమైన పునాది దశలో ఉన్నాయి. ఇక ఆలయం ఎఫ్పుడెప్పుడు పూర్తవుతుందా రామయ్య ఎప్పుడు అందులో కొలువుదీరుతాడా అని యావత్ ద... Read more
భారత్ తో శాంతిని కోరుకుంటున్నాం కానీ మోదీ సర్కారుతో కాదు – నేషనల్ సెక్యూరిటీ పాలసీని లాంచ్ చేస్తున్న పాక్
నయా పాకిస్తాన్ అంటూ అధికారం చేపట్టాక కొన్నిరోజుల పాటు హడావుడి చేసిన ప్రదాని ఇమ్రాన్ కొత్తపాట అందుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ పాలసీ అంటూ మళ్లీ దేశం ముందుకొస్తున్నారు. ఈ మేరకు సిద్ధం చేసిన తోల... Read more
సంక్రాంతి పండక్కి తన నియోజకవర్గానికి వెళ్లి తీరతానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రకటించడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనింటికి వెళ్లారు. ఆయనమీద ఉన్న దేశద్రోహం, రాజద్రోహం కేసుల విచారణకు హాజరుకావాలని న... Read more
యూపీలోని నేపాల్ సరిహద్దు వెంబడి మసీదులు, మదర్సాలు పెరగడంపై సశస్త్ర సీమా బల్ ఆందోళన వ్యక్తం చేసింది. సరిహద్దు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో వందలాదిగా మసీదులు వెలిశాయి. యూపీ, నేపాల్ తో 570... Read more
యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. ఇక ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఎక్కడ నుంచి పోటీచేయనున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఆయన అయోధ్య నుంచి నిల... Read more
40 కోట్ల రూపాయల విలువైన పురాతన విగ్రహాలను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ విగ్రహాల దుకాణంలో వీటిని గుర్తించారు. అరుదైన పార్వతీదేవి విగ్రహాన్ని అంతర్జాతీయ మార్కెట్లో... Read more
ఆ నాగ సాధువు పేరు కరుణేష్ కుమార్ శుక్లా. నాగ సాధువు అనగానే త్రిశూలం ధరించి కాషాయాంబరాలతో ఉన్న ఒక సన్యాసి మనకు గుర్తుకు వస్తాడు. కానీ కరుణేష్ కుమార్ శుక్లా సుప్రీంకోర్టు లాయరుగా హిందు ధర్మంకో... Read more
ఇస్రో చైర్మన్ గా ఎస్ సోమనాథ్ – రాకెట్ ఇంజినీరింగ్, లాంచింగ్ వెహికిల్స్ డిజైనింగ్ లో నిపుణుడు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్. సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ శివన్ పదవీకాలం ఈనెల 14తో ముగియనుంది. దీంతో డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ …డీ... Read more
దేశంలోని న్యాయవాదులను బెదిరిస్తూ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేసిన సంగతి తెలిసిందే. యూఎస్ఏ నుంచి ఈ కాల్స్ వచ్చాయి. అందులో పంజాబ్ పర్యటనలో మోదీని అడ్డుకు... Read more
గడచిన వెయ్యి సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు ఇతర మతాలలోకి ఏకపక్షముగా అదే పనిగా జరుగుతున్న మతం మార్పిడిలు, దానివల్ల హిందువుల సంఖ్య క్రమంగా క్షీణించిపోవడం, దీనికి చాలా వ... Read more
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. వీటితో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త క్యాంపస్ ను ప్రా... Read more
పంజాబ్ సీఎం చన్నీ సోదరుడు జస్వీందర్ సింగ్ ధలీవాల్ బీజేపీలో చేరారు. చండీగఢ్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి చేర్చుకున్నారు. ఇంకా మాజీ ఎమ్మ... Read more
ఎంత తేడా ఉన్నదో గమనించారా ? భర్తృహరి సుభాషితాలలో ఒక సుభాషితం ఉన్నది … అది.. విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా స్తేఽపి స్త్రీ ముఖపంకజం సులలితం దృష్ట్వైవ మోహం గతాః । శాల్యన్నం... Read more
స్థానిక స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్బంగా మర్రిగూడలోని యూత్ ఫర్ బెటర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు పోనుగోటి దామోదర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద విగ్రహానికి గజమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్... Read more
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్నామా ? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన బిజెపి నాయకులను కొట్టి, పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసిన వారిని వది... Read more
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన” స్వ”ఇంకా పూర్తిగా రాలేదు అనటానికి ఒక ఉదాహరణ కాలగణన. మన దైనందిన జీవితం ఆంగ్ల కాలగణనతోనే సాగిపోతోంది, దేశానికీ సంబంధించిన కొన్ని సందర్భాలు ఆంగ్ల కా... Read more