During a recent visit to the Eastern Command Area, Indian Army Chief General MM Naravane wears the new combat uniform of the #IndianArmy. The Indian Army has unveiled this new combat uniform... Read more
ఈస్టర్న్ కమాండ్ ఏరియా పర్యటన సందర్భంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ MM నరవాణే ఆర్మీ కొత్తగా ఆవిష్కరించిన కంబాట్ యూనిఫాం ధరించారు. అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా ఈ యూనిఫాంను రూపొందించారు. Read more
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పా... Read more
చిందులేస్తున్న మతోన్మాదులు విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే కేరళ: మెప్పడియాన్ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్ వినియోగించారు. దీనిని ఓర... Read more
బీజేపీలో చేరిన జనరల్ బిపిన్ రావత్ సోదరుడు – అప్పుడు ఆర్మీలో, ఇప్పుడు బీజేపీలో సేవచేసే అవకాశం రావడం అదృష్టమంటున్న విజయ్ రావత్
దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్(రిటైర్డ్) విజయ్ రావత్ బీజేపీలో చేరారు. అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిసిన కల్నల్ రావత్….పార్టీ రాష్ట్ర చీఫ్ మదన్ కౌ... Read more
గోవా అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ – ఉత్పల్ పరికర్ కు టికెట్ ఆఫర్ చేసిన కేజ్రీవాల్
గోవా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 34 మంది అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది బీజేపీ. సీఎం ప్రమోద్ సావంత్ సాంక్వెలిమ్ నుంచి, డిప్యూటీ సీఎం మనోహర్ అజ్గాంకర్ మార్గోవ్ నుంచి పోటీ చేయనున్నారు.... Read more
జమ్మూకాశ్మీర్లో పనిచేసిన కల్నల్ తేజ్కుమార్ టికో అక్కడ నుంచి కాశ్మీరీ పండిట్లను ఎందుకు, ఎలా తరిమివేశారో వివరిస్తూ `కాశ్మీర్: ఇట్స్ అబోరిజన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్’ అనే పుస్తకం రాశారు. కా... Read more
ముంబై డాక్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. భారత నౌకాదళానికి చెందిన డెస్ట్రాయర్ షిప్ …ఐఎన్ఎస్ రణవీర్లో జరిగిన పేలుడులో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. 2021 నుంచి తూర్పు నావికా దళంలో విధులు... Read more
ఢిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీని దారుణంగా హత్య చేసిన తాహిర్, షారుక్, ఫైజల్ సహా ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
దిల్లీ అల్లర్లలో దిల్బర్ నేగీ అనే 22 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు డిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉద్యోగం వెదుక్కుంటూ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆర... Read more
సిక్కు సమాజం కోసం ఎంతో చేసిన మీకు కృతజ్ఞతలు – మోదీకి సిక్కునాయకుడు, కెనడా వ్యాపారవేత్త రిపుదమన్ లేఖ
పంజాబ్ లో ఈ సారి కూడా బీజేపీకి ప్రతికూల ఫలితాలే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో సిక్కు నాయకుడు కెనడాలో స్థిరపడిన వ్యాపారవేత్త రిపుదమన్ సింగ్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. సిక్కు సమాజం కోసం ఎన్నో సాను... Read more
జనవరి 19వ తేదీ 1990. ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే... Read more
5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ..కీలకమైన యూపీలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వేగంగా కదులుతోంది. తొలి దశ ప్రచారానికి ప్రధాని మోదీ సహా పలువురు సీనియర్లు రంగంలోకి దిగ... Read more
ప్రపంచంలోనే వృద్ధుడు 112 ఏళ్ల సాటర్నిలో డి లా ఫ్యూంటె గార్సియా చనిపోయాడు. అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కెక్కాడు సాటర్నినో. వాయవ్య స్పెయిన్ లియోన్ లోని తనింటిలో మంగళవారం చనిపో... Read more
ఎన్నికలు సమీపిస్తున్నవేళ యూపీలో సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది..ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్ష... Read more
కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ... Read more
ఆ గుజరాత్ నగరాల్లో హిందువుల జనాభా తగ్గింది…చూస్తుండగానే ముస్లింల ప్రాబల్యం పెరిగింది
గుజరాత్ లోని బెహ్రూచ్, సూరత్ వంటి ప్రాంతాల్లో జైనులు, హిందువులు ఎంత ఇబ్బంది పడ్డారు? సొంత ప్రాంతాల్ని వదిలిపెట్టి ఎలా వెళ్లిపోయారు? ఉన్నంతకాలం ఎలా నరకం అనుభవించారు? 2014లో మోదీ గుజరాత్ సీఎంగ... Read more
కరోనా సోకిన వారికి స్టెరాయిడ్లు ఇవ్వవద్దు – క్లినికల్ మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర వైద్యారోగ్యశాఖ
కరోనా వైరస్ చికిత్స కోసం సవరించిన క్లినికల్ మార్గదర్శకాలు జారీచేసింది. స్టెరాయిడ్స్ వంటి మందులు చాలా త్వరగా, ఎక్కువ మోతాదులో లేదా అవసరమైన దానికంటే ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు ఇన్వాసివ్ మ్యూక... Read more
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తేదీ మారింది. గురు రవిదాస్ జయంత్యుత్సవాల నేపథ్యంలో పోలింగ్ తేదీని మారుస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్లో ముందు ప్రకటించిన ఫిబ్రవరి 14 కాక ఫిబ్రవరి 20న ఒకే విడత... Read more
ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పే... Read more
జీ తమిళ్ ఛానల్లో ప్రసారమైన రియాలిటీ షో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ ఎపిసోడ్పై దాఖలైన ఫిర్యాదుపై స్పందించాలని కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు ఇన్ఫర్మేషన్ అండ్ బ... Read more
కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదని…అయితే టీకాలు తీసుకోవడం ఇష్టంలేని వాళ్లు ఇంట్లోనే ఉండాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. కోవిడ్-19 టీకా తీసుకోనివారు ఇంటి బయట కాలుపె... Read more
గత వారం జనవరి 6వ తేదీన కర్ణాటక లో మంగుళూరు లో నివసిస్తున్న “ముందాదిగుట్టు సదానంద మర్ల” అనే ఒక హిందూ తండ్రి ఈ క్రింది విధంగా పత్రికా ప్రకటన ఇచ్చాడు. ” మొన్న జనవరి 3వ తేదీన N... Read more
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి నిరంకుశ యోగి గారిని ఈ ఎన్నికలలో ఓడించి గొప్ప ప్రజాస్వామ్య వాదీ, సెక్యులరిస్టు అయిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజల... Read more
భారత్ కు స్టార్టప్ లే వెన్నెముక అని ప్రధాని మోదీ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా శనివారం దాదాపు 150 స్టార్టప్ లతో ఆయన సంభాషించారు. ఇక నుంచి ప్రతీ ఏటా జనవరి 16ను నేషనల్ స్టార్టప్ డే... Read more