ముంబైలో ముస్తాబైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలు సహా పాల్గొన్న నిరసనకారులపై పోలీసులు... Read more
మహిళా జర్నలిస్టును ఇస్లాంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చిన న్యూస్ చానల్ సీఈవో – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఇస్లాంలోకి మారమని న్యూస్ చానల్ యజమాని బలవంతం చేశాడని…మారితే 25వేల నుంచి లక్ష రూపాయల జీతం పెంచుతానని ఆశ చూపాడంటూ ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మాత్రమే కాదు చానల్లో... Read more
లావణ్య కేసులో మహిళా నేతలతో బీజేపీ కమిటీ – తంజావూరు వెళ్లి నిజాలతో నివేదిక ఇవ్వాలని పార్టీ ఆదేశం
క్రైస్తవ మతమార్పిడి మాఫియా వేధింపులకు బలైన లావణ్య ఆత్మహత్య ఘటనపై విచారణకు బీజేపీ ఓ కమిటీని వేసింది. క్రైస్తవమతంలోకి మారాలని ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చినట... Read more
క్రైస్తవంలోకి వస్తేనే పుట్టిన బిడ్డను చూపిస్తామని బ్లాక్ మెయిల్ – భార్య, అత్తింటివారిపై ఫిర్యాదు చేసిన మారెప్ప
మతం మారితేనే పుట్టిన బిడ్డను చూడనిస్తామన్నభార్య, అత్తింటివారిపై ఓ వ్యక్తి కేసు పెట్టిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. అతని మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించిన అత్తింటి వారందరిపైనా పోలీ... Read more
అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం అంటే రాష్ట్రంలో అంతమైన గూండారాజ్ ను మళ్లీ తెచ్చుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షా మధురలో పర్యటించారు... Read more
రిపబ్లిక్ డే సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు మోదీ ప్రత్యేక సందేశాలు – కృతజ్ఞతలు చెప్పిన దిగ్గజ క్రికెటర్లు
భారత 73వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ కు ప్రధాని మోదీ ప్రత్యేక సందేశాలు పంపారు. ‘మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, భారత్ తో, ఈ దేశ సంస్కృతితో మ... Read more
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనా సైన్యం ఎట్టకేలకు భారత సైన్యానికి అప్పగించింది. లంగ్టా జోర్ ప్రాంతానికి చెందిన మిరామ్ తరోన్ ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. అతన్ని చైనాకు చెందిన పీపు... Read more
ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్ర... Read more
ఇక టాటా ఆధ్వర్యంలోనే ఎయిరిండియా కార్యకలాపాలు – సంస్థను పూర్తిగా టాటాకు అప్పగించిన కేంద్రం
ఎయిరిండియాను టాటా గ్రూపునకు అప్పగించే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. ఎయిరిండియా-స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇక రేపటి నుంచి అంటే శుక్ర... Read more
మొదటిసారిగా 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది అధికార టీఆర్ఎస్. అందులో 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్ పర్సన్ లు, ముగ్గురు ఎంపీలున్నారు.వారి పేర్లను కేస... Read more
13 కొత్త రెవెన్యూ జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు సమర్పించాలని పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లో... Read more
గణతంత్ర దినోత్సవ వేళ భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ పరేడ్ సాగింది. త్రివిధ దళాలు, పారామిలిటరీ బలగాలు,ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సహా 16 విభాగాలు కవాతులో పాల్గొన్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి... Read more
తలపై ఉత్తరాఖండ్ హిల్ క్యాప్, మెడలో మణిపూర్ స్టోల్- గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న మోదీ
గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సరికొత్త సంప్రదాయ వస్త్రధారణలో ఆయన హాజరయ్యారు. ముందు నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర సైనికులకు నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన ఉత్తరాఖం... Read more
గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. రాజ్ పథ్ లో జరిగిన పరేడ్లో కోవింద్ , ప్రధానిమోదీ సహా పలువురు పాల్గొన్నారు. త... Read more
గణతంత్ర దినోత్సవ పరేడ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. తన శాఖకు చెందిన టెక్ట్స్ టైల్స్ విభాగం శకటం ముందుకు సాగుతుండగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఫోన్ తో రికార్డు... Read more
73వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీ రాజ్ పథ్ లో పరేడ్ కన్నుల పండువలా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈసారి పంజాబ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది. భార... Read more
ఎముకలు కొరికే చలిలో బీఎస్ఎఫ్ జవాన్ల గణతంత్ర వేడుకలు – త్రివర్ణ పతాకం చేతపట్టి నినాదాలు
సరిహద్దులో గడ్డకట్టే చలిలో గణతంత్ర వేడుకలు చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. మువ్వన్నెల పతాకాలు చేతబట్టి భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను బీఎస్ఎఫ్... Read more
లాల్ చౌక్ క్లాక్ టవర్ పై ఎగిరిన మువ్వన్నెల పతాకం – గణతంత్ర వేడుకలు చేసుకున్న స్థానికులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని ప్రఖ్యాత లాల్ చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణ పతాకం ఎగిరింది. స్థానికులే అక్కడ జెండా ఆవిష్కరించి ఉత్సవాలు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరు... Read more
తస్లీమాను రెండుసార్లు చంపేసిన ఫేస్ బుక్ – బతికే ఉన్నానని ట్వీట్ చేయడంతో ఖాతా పునరుద్ధరణ
బంగ్లాదేశీ రచయిత్రి 59 ఏళ్ల తస్లీమానస్రీన్ ను ఫేస్ బుక్ చంపేసింది. ఒక్కసారి కాదు రెండుసార్లు. దీంతో నేను బతికున్నాను మొర్రో అంటూ మరో సోషల్మీడియా వేదిక ట్విట్టర్లో వాపోయిందామె. ఇన్నిసార్లు ఫె... Read more
టెర్రరిజాన్నిఅరికట్టడంలో ఐరాస రూపొందించిన వ్యూహం లోపభూయిష్టంగా ఉంది – ఐరాసలో భారత రాయబారి తిరుమూర్తి
బౌద్ధ, సిక్కు మతాలపై విద్వేష చర్యలతో పాటు ‘హిందూ ఫోబియా’నూ గుర్తించాలని ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (జిస... Read more
ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ట్విట్టర్ వేదిగ్గా ఈ విషయం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విగ్రహం సిద్ధమయ్యే వరకు నేతాజీ హోలోగ్రామ్ ను ఈ ప్ర... Read more
సువేందు అధికారి ఇంటిముందున్న సీసీ కెమెరాలు, లౌడ్ స్పీకర్లు తొలగించండి – మమతా సర్కారుకు హైకోర్ట్ ఆదేశం
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఇంటి వెలువల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాలని కోల్ కతా హైకోర్టు పశ్చిమబెంగాల్ సర్కారును ఆదేశించింది. అంతే కాదు రాత్రి 8 గంటల తరువాత ఆ... Read more
ఆప్ ఆఫర్ కు నో చెప్పిన ఉత్పల్ పరీకర్ – పనాజీ నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉత్పల్
పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు గోవా దివంగత సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు ఉత్పల్. తన తండ్రి పనాజీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకోసం కష్టపడ్డారని ఉత్పల్... Read more
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లా బిషింగ్ లో 17 ఏళ్ల యువకుడిని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) కిడ్నాప్ చేసింది. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో వేటకు వెళ్లినప్పుడు అపహర... Read more