ముస్లిం మహిళల హక్కులకోసం పోరాడే నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా కూడా కర్నాటక హిజాబ్ అంశంపై స్పందించింది. సపోర్టుగా…. ఆమెకు నోబుల్ బహుమతి ఇచ్చే నార్వే బుర్ఖాను, హిజాబును నిషేధించాయి. అ... Read more
బికినీ వేసుకుని స్కూల్ కు వెళ్లవచ్చా? బికినీ వేసుకుని ఆమె ఎన్నికల ప్రచారానికి వెళ్లగలరా?
కర్నాటకలో హిజాబ్ వివాదం ముదురుతోంది. అయితే ఇది కర్నాటకకు మాత్రమే పరిమితం కాబోదు. యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతిపెద్ద కుట్రపూరిత చర్య ఇది అని స్పష్టమవుతోంది. తాజాగా సోకాల్డ్ సెక్యులర్ పార్... Read more
56 మంది ప్రాణాలను బలిగొన్న 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుపై గుజరాత్లోని ప్రత్యేక కోర్టు తన తీర్పును వెలువరించింది. 77 మంది నిందితుల్లో 28 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా, 49... Read more
కర్నాటక బురఖా అమ్మాయిలకు తాలిబన్ మద్దతిస్తోంది. హిజాబ్ పట్ల వారి వైఖరిని ప్రశంసించింది. జాతీయ సంస్కృతి, విలువల కంటే ఇస్లామిక్ విలువలు గొప్పవంటున్నారు తాలిబన్ అధికారులు. ఈమేరకు ఖతార్ కార్యాలయ... Read more
తెలంగాణ ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యల్ని నిరసిస్తూ అధికార టీఆర్ఎస్ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. మోద... Read more
శ్రీరామ నగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల వ... Read more
హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ ను లార్జర్ బెంచ్ కు బదలాయించింది కర్నాటక హైకోర్టు. ఈ పిటిషన్లపై విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు సింగిల్ జడ్జి బెంచ్ న్యాయమూ... Read more
షికాగో వెళ్లేముందు హైదరాబాద్ లో వివేకానందుడి చారిత్రక ప్రసంగం – ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా ప్రకటించాలని డిమాండ్లు
స్వామి వివేకానంద ఆధునిక యుగ ప్రవక్త. 1893లో ఆ మహనీయుడు హైదరాబాద్ను సందర్శించిన సంగతి పెద్దగా ప్రచారంలో లేకపోయినా, ఆ యాత్రాచరిత్ర చిరస్మరణీయమే. కారణం, సెప్టెంబర్ 11, 1893న జరిగిన షికాగో సర... Read more
అప్పుడు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం, ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి మద్దతు – మీడియా, మేధావుల తీరు
ఇప్పుడు కెనడాలో ట్రక్ డ్రైవర్స్ ఆందోళన ఉధృత రూపం దాలుస్తొంది. ఆందోళన వల్ల ఆర్థికవ్యవస్థ దిగజారుతోందని కెనడా ప్రధాని పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఆయన విజ్ఞప్తుల్ని మీడియా కూడా ప్రమ... Read more
కర్నాటక హిజబ్ కధ కేవలం కర్నాటకకు మాత్రమే పరిమితం కాదు.. ఇది యావత్ భారత్ మీదా ప్రభావం చూపే అతి పెద్ద కుట్రపూరిత చర్య.. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 1 న హిజబ్ దినంగా పాటించే సాఫ్ట్ జీహాదీ కుట్రకు నజమా... Read more
బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) పాకిస్థాన్ మిలటరీ క్యాంప్ మీద దాడి చేసి 170 మంది పాక్ సైనికులని చంపేశారు ! ఫిబ్రవరి 2, 2022 న బాలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెంద... Read more
మేక్ ఇన్ ఇండియాను ఎగతాళి చేస్తూ మీరే జోకర్లుగా తయారయ్యారు, తుక్డేతుక్డే గ్యాంగ్ లీడర్ మీ పార్టీ – మోదీ
మేకిన్ ఇండియాను ఎగతాళి చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై, ఆ పార్టీ నాయకులపై మండిపడ్డారు ప్రధాని మోదీ. వారిని తుక్డే గ్యాంగ్ నాయకులుగా అభివర్ణించారు. కమీషన్లు, అవినీతికి తావులేకుండా చూస్తున్నందునే... Read more
సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బిజెపి మండిపడుతున్నాడు. దానితో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చోటుచేసు... Read more
వీరసావర్కర్ కవితను చదివినందుకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ ను ఉద్యోగం నుంచి తొలగించిన ఘనత కాంగ్రెస్ పార్టీది – మోదీ
రాజ్యసభ వేదిగ్గా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. భావ ప్రకటనా స్వేచ్ఛపై లెక్చర్లిచ్చే కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు అందరికీ తెలుసన్నారు. వీరసావర్కర్ రాసిన కవిత చదివినందుక... Read more
‘ధర్మ సంసద్’ పేరుతో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సంచలనం సృష్టించిన కొన్ని వ్యాఖ్యలు ‘హిందూ పదాలు’ కావని, హిందుత్వాన్ని అనుసరించేవారు వాటిని ఎప్పటికీ అంగీకరించరని ఆర్ఎస్... Read more
కేరళకు చెందిన మీడియా వన్ టీవీ చానల్ లైసెన్స్ ను రద్దు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను కేరళ హైకోర్టు సమర్థించింది. కొజిక్కోడ్లోని మీడియా బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్... Read more
ప్రముఖ మోటార్స్ కంపెనీ భారతీయ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. చనిపోయిన కశ్మీర్ వేర్పాటు వాదులను గుర్తు చేసుకుంటూ ఫిబ్రవరి 5న Kashmir Solidarity Day..కశ్మీరీ సంఘీభావ దినంగా అక్కడ జరుపుకుంటారు. 3... Read more
మోదీ వంటి వెన్నుముక గల వ్యక్తి ప్రధానిగా వుండడం దేశంలో ప్రతిపక్షాలకు, సెక్యులర్లకు, NGO లకు, ఆయుధ, ఫార్మా బ్రోకర్ల కే కాదు అమెరికా, చైనా, పాకిస్థాన్ లకు కూడా ఇబ్బందిగా వుంది. వారి మాట వినే ర... Read more
జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ ను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) నియమించింది. పండిట్ ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్య... Read more
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల సభలో జనాలు ఎక్కువ సంఖ్యలో హాజరవడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. కమిషన్ కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో... Read more
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ “భారత సైన్యం యొక్క శౌర్యం కంటే చైనీయులను ఎక్కువగా విశ్వసించే వ్యక్తి అని, భారతదేశం ఎప్పటిక... Read more
చరణ్జిత్ సింగ్ చన్నీని తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు రాహుల్ గాంధీ. పంజాబ్లోని లూథియానాలో వర్చువల్ ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు. పేద కుటుంబం నుండి మాకు ముఖ్యమంత్రి కావాలని... Read more
ముచ్చింతల దివ్యసాకేత క్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా… హైదరాబాద్ లోని శంషాబాద్ కు దగ్గరలో గల ముచ్చింతలలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 216అడుగుల రామాను... Read more