రూపేశ్ పాండే కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఝూర్ఖండ్ లో నిరసనలు – నిందితులను వదిలేసి తమపై కేసులు పెడ్తున్నారంటున్న హిందూసంఘాలు
జార్ఖండ్ హజారీభాగ్ లో హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన షఫీ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూపేష్ పాండే అనే యువకుడు మూకదాడికి బలైన తరువాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థిత... Read more
హిజాబ్ ను అడ్డుకునేవారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం – కర్నాటక కాంగ్రెస్ నేత ముఖర్రం ఖాన్
కర్నాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముఖర్రం ఖాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. తమ పిల్లలను హిజాబ్ ధరించకుండా ఆపేవారిని ముక్కలు ముక్కలు... Read more
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా నిరుద్యోగ యువతతో సుహాసినీరెడ్డి సెల్ఫీలు
సెల్ఫీ విత్ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో భాగంగా ఆదిలాబాద్ స్టేడియంలో నిరుద్యోగ యువత తో selfie తీసుకున్నట్టు బీజేపీ నాయకురాలు సుహాసినీ రెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ నిరుద్యోగ యువతీ యువకులతో ఫొటోలు... Read more
మూడో వారానికి ఢిల్లీ అంగన్వాడీల ఆందోళనలు – పంజాబ్ ప్రచారంలో కేజ్రీ సహా ఆప్ నేతలు బిజీ
ఢిల్లీలో అంగన్ వాడీ వర్కర్ల సమ్మె మూడోవారానికి చేరుకుంది. మెరుగైన వేతనం సహా…పీఎఫ్, పెన్షన్లు, వైద్య సహాయం, రెగ్యులరైజ్డ్ ప్రభుత్వ ఉద్యోగం, పునరుద్ధరించిన వితంతు పింఛన్ తదితర సౌకర్యాలు... Read more
మైనార్టీ విద్యా సంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు – కోర్టు తీర్పు మేరకు సర్క్యులర్
ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్... Read more
గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష – ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం తొలిసారి
దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 38 మంది దోషులకు ఉరిశిక్ష పడింది. సంచలనం రేపిన 2008నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులందరికీ శిక్ష విధిస్తూ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
ఉత్తరాఖండ్ లోని హిమాలయ ఎత్తుల్లో మంచుతో నిండిన ప్రాంతంలో భారత సైన్యం పహారా కాస్తున్న వీడియో బయటకు వచ్చింది. సబ్ జీరో ఉష్ణోగ్రతల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కు స... Read more
ఉక్రెయిన్-భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యపై పరిమితులు తొలగింపు – విమానయాన సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం
ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ ద... Read more
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదు – అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపు కారాదు – తస్లీమా నస్రీన్
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పంది... Read more
సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర... Read more
వివాదాస్పదం అవుతున్న రాజాసింగ్ వ్యాఖ్యలు – ఈసీ నోటీసులకు సమాధానం ఇస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే
యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక ఈసీ ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. ఈసీ నోటీసులపై ఆయన స్పందించారు.... Read more
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం – పార్టీ ముఖ్యుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న జిట్టా, రుద్రమ
జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయింది. పార్టీ అధ్యక్షుడు జిల్లాబాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో తమ ప... Read more
28 బ్యాంకులకు 23 వేల కోట్లు ఎగవేత – ఎస్.బి.ఐ ఫిర్యాదుతో ABG షిప్ యార్డ్ సంస్థపై సీబీఐ కేసులు నమోదు
28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం,... Read more
ఫిబ్రవరి 10న రాహుల్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆ ట్వీట్ పై అసోంలో వెయ్యి దేశద్రోహం కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది. భారతదేశం గురించి మాట్లాడుతూ రాష్ట్రాల యూనియన్ ఎలా ఉ... Read more
వివాదాస్పదం అవుతున్న పంజాబ్ సీఎం వ్యాఖ్యలు – యూపీ, బిహార్ వాళ్లను రాష్ట్రానికి రానివ్వబోనన్న చన్నీ
ఎన్నికల ప్రచార సభలో పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ సౌకర్యంగా బతుకుదామని యూపీ, బిహార్ నుంచి వచ్చే వాళ్లను అడ్డుకుంటామని చన్నీ వ్యాఖ్యానించడంపై అభ్... Read more
ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా సమ్మక్క – సారలమ్మ జాతర – వనదేవతల మహాజాతరకు పోటెత్తుతున్న భక్తకోటి
తెలంగాణ కుంభమేళాగా చెప్పే సమ్మక్క-సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. ఈనెల 19 వరకు వనదేవతల మహా జాతర జరగనుంది. అయితే కొద్ది రోజుల ముందునుంచే ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన అమ్మలిద్దరి దర్శనం... Read more
భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోంది – వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార... Read more
కేసీఆర్ పై కేసు నమోదు చేసే యోచనలో అసోం పోలీసులు – బీజేపీ మద్దతుదారుల ఫిర్యాదుల వెల్లువ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోంలో కేసునమోదు చేసే యోచనలో ఆ రాష్ట్ర పోలీసులున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఆధారాలు కావాలంటూ కేసీఆర్ భారత సైన్యాన్ని ప్... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
బాలీవుడ్ డిస్కో కింగ్, ప్రముఖ సంగీత స్వరకర్త బప్పీ లహిరి కన్నుమూశారు. 69ఏళ్ల ఆయన…కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 19... Read more