మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్ – మాఫియా డాన్ సహా పలు ముఠాలతో నవాబ్ కు ఆర్థిక లావాదేవీలు
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉందనే ఆరోపణలతో 8 గంటలపాటు విచారించిన అధికారులు అరెస... Read more
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి – మొహంపై తీవ్రగాయాలు – ఆస్పత్రిలో చికిత్స
బీజేపీ నాయకురాలు, న్యాయవాది ప్రసన్నపై దాడి జరిగింది. తోటి న్యాయవాదులే ఆమెపై భౌతికదాడికి దిగారు. మల్కాజ్ గిరి కోర్టు ఆవరణలో ఉన్న తనతో కొందరు ఘర్షణకు దిగారని..మేకల శ్రీనివాసయాదవ్ అనే వ్యక్తి చ... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాల కంట్రోల్డ్ గేమ్ ఆడుతున్నాడు. ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదు... Read more
చాక్లెటిచ్చి లోబర్చుకున్నాడు – పదిహేనేళ్లకే పారిపోయింది : మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పని కథ
ఒక మైనర్ బాలిక కుటుంబం ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో నివసిస్తోంది. ఆమె 30 డిసెంబర్ 2021న కనిపించకుండా పోయింది. అదే రోజు అమపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ మైనర్ బాలిక తం... Read more
విరాళాల్ని సొంతానికి వాడుకుని అడ్డంగా బుక్కైన రాణాకు మద్దతుగా నిద్రలేచిన ఉదారవాదులు – దేశంపై విషం చిమ్ముతున్న ముఠా
పేదలపేరిట విరాళాలు వసూలు చేసి సొంతానికి వాడుకున్న రాణా ఆయూబ్ కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉదారవాదులు, కుహనా లౌకికశక్తులు, సంస్థలు బయల్దేరాయి. ఓ కాలమిస్టును దేశం వేధిస్తోందంటూ అసత్య ప్రచ... Read more
కర్నాటకలో బజరంగదళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇప్పటి వరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్, రిహాన్ గా గుర్తించ... Read more
Rajakeeya Chadarangam రాజకీయ చదరంగం -Pramod Buravalli,Kiran Thummala, 20th February 2022| MyindMedia
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.) Read more
సమాజ్ వాదీ చీఫ్ , యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఫిర్యాదుతో ఈటావా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదివారం నాటి మూడో వ... Read more
వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం – మరోసారి దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందులలోనే అధికారులు విచారణ మొదలుపెట్టారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్ని పోలీసులు మరోసారి నమోదు చేశారు. గతేడాది ఆగస్టులో కో... Read more
ఢిల్లీదాకా వెళ్లి పోరాటం చేస్తా – బంగారు భారత్ ను నిర్మించుకోవాలి – ఆశీర్వదించండి:కేసీఆర్
నిన్నంతా ముంబైలో బిజీగా గడిపిన కేసీఆర్ తిరిగి వచ్చాక అదే జోరు కొనసాగిస్తున్నారు. ఇవాళ నారాయణ్ ఖేడ్ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల్లో ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.... Read more
దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసులో లాలూను ఇప్పటికే దోషిగా నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ శిక్షల్ని ఖరారు చేసింది. ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా విధ... Read more
దిల్సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారికి నివాళులు – ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలని ATF డిమాండ్
దిల్సుఖ్ నగర్ సాయిబాబా మందిరం నుండి బాంబు పేలుళ్లు జరిగిన రాజీవ్ చౌక్ (21 ఫిబ్రవరి 2013 రోజున) వరకు ATF( Anti Terrorism Forum) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నాడు బాంబు పేలుళ్ళలో గా... Read more
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. నాటి ఘటనలో సోదరుడు, కన్నతండ్రిని కళ్లముందే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు యశ్ వ్యాస్ గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిం... Read more
కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు – భవిష్యత్తులో కార్యకర్తలే ఉండరు – వైరల్ అవుతున్న దిగ్విజయ్ వ్యాఖ్యలు
‘కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు, ఆ పార్టీ తిరిగి పుంజుకోదు’ ఈ మాటలన్నది ఏ బీజేపీ నాయకుడో, మరే ఇతర పార్టీ వాళ్లో కాదు..కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఓ ప్రైవేట్ కార... Read more
ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. తెల్లవారుజామున 7:30 కి గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ అపోలోకు తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబైలో ఒకరోజంతా బీజీగా గడిపారు. థర్డ్ ఫ్రెంట్ అంటూ కొన్నిరోజులుగా హడావుడి చేస్తున్న ఆయన కలిసివచ్చే మిత్రులను వరుసగా కలుస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ అంటూ నినాదం ఇచ్చిన... Read more
పాకిస్థాన్ ఎఫ్ ఏ టీ ఎఫ్[ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్] బ్లాక్ లిస్టు లోకి వెళ్ళబోతున్నది! రేపటి నుండి అంటే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4, 2022 వరకు పారిస్ లో జరగబోయే ఎఫ్ ఏ టీ ఎఫ్ ప్లీనరీ లో... Read more
ఖలిస్తాన్ స్వతంత్ర దేశం కావాలని, దానికి పీఎం కావాలని కేజ్రీవాల్ ఆకాంక్ష- కుమార్ విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అతని మాజీ సహచరుడు, కవి అయిన కుమార్ విస్వాస్ చాలా భయంకరమైన ఆరోపణ చేసాడు. కేజ్రీవాల్ ఖలిస్తాన్ వాదులతో కుమ్మక్కు అయ్య... Read more
ఉర్సు ఉత్సవాలకు అనుమతి, బనేశ్వర్ జాతరకు నిరాకరణ – రాజస్థాన్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం
రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన బనేశ్వర్ జాతరకు అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం… అజ్మీర్లో ఉర్సు జాతరకు మాత్రం అనుమతిచ్చింది. రాజస్థాన్ తోపాటు గుజరా... Read more
తిలకం, కుంకుమ తొలగించమని విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు – కర్ణాటక విద్యాశాఖ మంత్రి
తిలకం, కుంకుమ, బిందీ, సింధూరం వంటి వాటిని పెట్టుకున్న విద్యార్థులను స్కూలు, కాలేజీల్లోకి రానివ్వకుండా అడ్డుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బి నగేష్ హెచ్... Read more
ఆసియాలో అతిపెద్ద బయో-సీ ఎన్ జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంలో ప... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నటి కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓటర్ లకు ఓటుహక్కు ని సరైన దిశగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ (బిజ... Read more
ఐటీ చట్టం 2000 స్థానంలో “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాలి – మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
20 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 స్థానంలో వర్తమాన కాలానికి అనుగుణంగా “కొత్త డిజిటల్ చట్టం” తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్... Read more
పంజాబ్ ఎన్నికల వేళ సిక్కు సమాజానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీని ఢిల్లీలో కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ గ్రహీత బాబా బల్బీర్ స... Read more
ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంల... Read more