రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ కొనాలంటే రష్యన్ రూబుల్స్ లో చెల్లించాల్సిందే
రష్యా నుంచి ఎవరైనా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కొనాలి అంటే రూబుల్స్ లో చెల్లించాల్సిందే ..పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా... Read more
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నెలల తరబడి చురుగ్గా పార్టీ బిజెపి విజయం కోసం పనిచేసిన తర్వాత విరామం నుండి గత వారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపడుతున్న సందర్భంగా... Read more
హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యారణ్య సంస్మరణ సభ-హాజరైన బండారు దత్తాత్రేయ, సీనియర్ జర్నలిస్టులు
అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ సంతాప సభ హైదరాబాద్ లో జరిగింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాడభూషి శ్రీధర్ సహా సీనియర్ జర్న... Read more
ఈ ఏడాది పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఏప్రిల్ 1 ని నిర్వహించనున్నారు. విద్యార్థుల ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రతిఏటా పరీక్షలకు ముందు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ వస్... Read more
గోవా సీఎం గా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. గోవాలోని డాక్టర్ శ్యమ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం వేదిగ్గా… గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధ... Read more
యోగీ సీఎం అయినా బుల్డోజర్లు యూపీని వీడడం లేదు. ఎక్కడకెళ్లినా అవే చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక యూపీ ప్రయోగరాజ్ లో ఓ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసుకున్న దంపతులందరికీ వినూత్నంగా బుల్డోజర్లు బ... Read more
కరోనా కారణంగా రెండేళ్లపాటు నామ్ కే వాస్తేగా సాగిని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈసారి రంగరంగవైభవంగా జరిగాయి. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నులపండువగా... Read more
ఆదిలాబాద్ లో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడి ప్రజల భూములు తీసుకొని నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి పనులు ప్రారంభించలేదని ఆరోపిస్తూ…వారికి న్యాయం చేయాలంటూ స్థానిక బీజే... Read more
రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం – పద్మశ్రీ అందుకున్న కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. యూపీ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్ కు ప్రకటించిన పద్మవిభూషణ్ ను ఆయన కుమారుడు రాజ్ వీర్ సింగ్ అందుకున్నారు. ఇక ఆం... Read more
టీఎస్ ఎంసెట్ -2022 నోటిఫికేషన్ విడుదల -జూన్ 14,15 తేదీల్లో అగ్రికల్చర్, 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష
టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ పరీక్ష జూన్ 14, 15వ తేదీల్లో,…ఇంజినీరింగ్ ఎగ్జామ్ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.... Read more
అమర్ నాథ్ యాత్రికులకు దేవస్థాన బోర్డు శుభవార్త తెలిపింది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవుతోందని చెప్పింది. అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా... Read more
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి నుండి అంటున్నది : ఉక్రెయిన్ లో ఉన్న నియో నాజీలని అంతం చేయడమే నా లక్ష్యం ! నేను చేసేది యుద్ధం కాదు స్పెషల్ మిలటరీ ఆపరేషన్. ఈ నియో నాజీ అనే పదం ఇప్పుడు... Read more
ఎన్నికలకి ముందు పంజాబ్ రాష్ట్ర అప్పు 3 లక్షల 25 వేల కోట్లు. మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎన్నికల వాగ్దానం కింద ఒక్కో మహిళకి నెలకి 1000/- రూపాయలు పెన్షన్ కింద ఇస్తా అన్నారు. పంజా... Read more
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూషిపాక సంతోష్
హైదరాబాద్ లోని SCRPS రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు కర్ణ శ్రీశైలం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారు SCRPS కండువా కప్పి భూషిపాక సంతోష్ మహారాజ్ జిల్లా ప్రధాన కార్యదర... Read more
ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఓటర్ల జాబితాతో ఆధార్ను అనుసంధానించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవ... Read more
17 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన అర్షద్ ఖాన్ సహా మరో ముగ్గురిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పిసంగంజ్ పీఎస్ పరిధిలోని ధున్వాలియాలో మార్చి 22న ఈ దారుణం జరిగింది. గ్రామ సమీపం... Read more
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ఫిష్-ఇన్ – సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి శ్రీ కేటీఆర్ తో జరిగిన... Read more
బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్హాట్ గ్రామంలో 10 మందిని దారుణంగా చంపిన ఘటనపై కలకత్తా హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు మధ్యా... Read more
రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టి ఇప్పటికి నెల రోజులు అవుతుంది. పశ్చిమ దేశాల యుద్ధ వ్యూహకర్తలు, వ్యూహ నిపుణుల అంచనా ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనపడట్లేదు. ఉక్... Read more
నెహ్రూ-గాంధీ కుటుంబానికి తాము బానిసలమని.. చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్ల... Read more
పశ్చిమ బెంగాల్ లో మంగళవారం తెల్లవారుజామున బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మందిని చంపడాన్ని “భయంకరమైన అనాగరికం”గా అభివర్ణిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని గవర్నర్ జగదేవ్ ధన్కర్... Read more
ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన దాదాపు రూ.19,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపిం... Read more
న్యాయమూర్తి సాంస్కృతిక అసహనం – డాక్టర్ నీనా మోహినీఅట్టం ప్రదర్శనను అడ్డుకున్న పాషా, కేరళ కళాకారుల ఆగ్రహం
ఆయన సాక్షాత్తూ ఓ న్యాయమూర్తి. కానీ కనీస విచక్షణ మరిచారు. ఓ కళాకారిణిని అవమానించి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనే కేరళకు చెందిన న్యాయమూర్తి కలాం పాషా. పాలక్కాడ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగ... Read more
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక – రోడ్లపైకి వస్తున్న జనం – ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏ బంకు దగ్గర చూసినా వందలాది వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో ఆగ్రహంతో ఊగి... Read more