బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బోధ్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడు సుభాష్ సూర్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. రాష్ట్రంల... Read more
బీజేపీ కార్యకర్తలుగా గర్విద్దాం – కుటుంబ, వారసత్వ పార్టీలతో దేశానికి నష్టం – పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందేశంలో ప్రధాని
నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుని, రాజ్యసభలో ఎంపీల సంఖ్యను వందదాటిన తరుణంలో ఆవిర్భావ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కా... Read more
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న తరుణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప... Read more
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్ ధరలు 1/10 వంతు మాత్రమే పెరిగాయి – కేంద్రమంత్రి పూరి
పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన... Read more
నేను ఫ్రెండ్లీ గవర్నర్ ని – నాపట్ల ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తున్నదో అర్థం కావట్లేదు – ప్రధానితో భేటీ అనంతరం తమిళిసై
తాను ఫ్రెండ్లీ గవర్నర్ నని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అలాంటి తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె ప్రధ... Read more
భారత తదుపరి ఆర్మీ చీఫ్ గా మనోజ్ పాండే పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే పదవీవిరమణ ఉండడంతో తదుపరి చీఫ్ గా పాండే పేరు దాదాపు ఖరారైంది. ఇక నరవణే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స... Read more
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి – సీఎం ఢిల్లీలోనే ఉండి ప్రధానిని ఎందుకు కలవడం లేదు – రేవంత్ రెడ్డి
రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మ... Read more
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత నెలలో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు సీఎంస్ సమీర్ శర్మ ఆయనకు నోటీసుల... Read more
విదేశాంగ కార్యదర్శిగా నేపాల్లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాను భారత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో క్వాత్రా బాధ్యతలు స్వీకరించ... Read more
న్యాయమూర్తిగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికయ్యారు. జాతీయ అసెంబ్... Read more
తెలంగాణ నుంచే అత్యధికంగా ధాన్యం సేకరణ – ఇంకా వివక్ష ఎక్కడిది – బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు
ధాన్యం విషయంలో తెలంగాణ సర్కారు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అన్నారు. పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకే ధాన్యం అంశాన్ని రాజకీయం... Read more
సంజయ్ రౌత్ ఆస్తులు సీజ్ – పత్రాచాల్ కుంభకోణం కేసులో ఆస్తులు అటాచ్ చేసినట్టు వెల్లడించిన ఈడీ
శివసేన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. వేల కోట్ల విలువైన పత్రా చాల్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు దిగింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. రౌత్... Read more
22 యూట్యూబ్ చానల్స్ పై నిషేధం – దేశ సమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా ప్రసారాలుండడమే కారణం
మరికొన్ని యూట్యూబ్ చానళ్లపై కేంద్రం కొరడా ఝలిపించింది. దేశసమగ్రత, భద్రతకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయంటూ ఇప్పటికే 320 యాప్స్ ను నిషేధించిన కేంద్రం…తాజా 2021 ఐటీ నిబంధనల... Read more
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆపన్నహస్తం – పెద్ద మొత్తంలో డీజిల్, బియ్యం పంపిన భారత్
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ 40,000 టన్నుల డీజిల్ను డెలివరీ చేసిందని ఆ దేశానికి చెందిన న్యూస్వైర్ తెలిపింది. దేశంలోని చాలా ఇంధన కేంద్రాల్లో గత కొన్ని రోజులుగా డీజిల్ లేదు. ఆ కొర... Read more
భూటాన్, సింగపూర్ సహా UAE తరువాత నేపాల్ ఇటీవల భారతీయ రూపే కార్డ్ను ఉపయోగిస్తున్న నాలుగో విదేశీ దేశంగా అవతరించింది. PTI ప్రకారం, నేపాల్లో భారత ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని... Read more
మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ జర్నలిస్టుల ధర్నా – అవమానిస్తున్నారంటూ ఈవో గీతపై ఆగ్రహం
యాదాద్రి ఈవో గీత తీరు తమను అవమానించేలా ఉందంటూ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. ఇటీవల మీడియాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఘాట్ రోడ్డు దగ్గర జర్నలిస్టులు శాంతియుత నిరసనకు దిగారు. అయితే కనీసం వ... Read more
బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటేవలే తన పార్టీని విలీనం చేసి జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీలో చేరగా..అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్... Read more
కరౌలీ మత ఘర్షణపై విచారణ – ముందుగానే హెచ్చరించిన పీఎఫ్ఐ – ఘర్షణలో పీఎఫ్ఐ పాత్ర కోణంలో దర్యాప్తు
నూతన సంవత్సరాది వేడుకల సందర్భంగా రాజస్థాన్ లోని కరౌలీలో జరిగిన మత ఘర్షణకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. కరౌలి జిల్లాలో బైక్ ర్యాలీ సందర్భంగా హింస చెలరేగే ప్రమాదం ఉందని… పాపులర్ ఫ్ర... Read more
గోరఖ్ నాథ్ ఆలయంపై దాడి కేసులో ఏటీఎస్ దర్యాప్తు – ముంబైలో ముర్తజా అబ్బాసీ ఇంటికి వెళ్లిన అధికారుల బృందం – మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా ముర్తజా
గోరఖ్ పూర్ లోని గోరఖ్నాథ్ ఆలయంపై దాడి కేసు దర్యాప్తులో భాగంగా… ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ బృందం మంగళవారం ముంబైకు చేరుకుంది. నవీ ముంబైలో ముర్తజా అబ్బాసీ తన కుటుంబంతో ఉన్న ఇంటిని టీం సందర్శించ... Read more
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా విదేశాంగ విధానం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి గల కారణాలు..
గత 15 రోజులలో మొత్తం 11 దేశాల అధిపతులు, విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీని సందర్శించారు. దాదాపుగా ప్రపంచ మీడియా రష్యా ఉక్రెయిన్ యుద్ధ వార్తల మీద దృష్టి పెట్టి అంతకంటే తీవ్రమైన అంశంని విస్మరించాయ... Read more
భారత విదేశాంగ విధానాలు భేష్ : రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ – ఢిల్లీలో జైశంకర్ తో చర్చలు
రష్యా- ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ పర్యటకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్ రోవ్ ….భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండ... Read more
రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ
జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రప... Read more
మూడు రోజుల పర్యటనకోసం భారత్ వచ్చిన నేపాల్ ప్రధాని – కాశీ విశ్వనాథుడిని దర్శించుకోనున్న షేర్ బహదూర్ దంపతులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ చేరుకున్నారు. దేవ్ బా తో పాటు ఆయన సతీమణి డాక్టర్ అర్జు దేవ్ బా సహా ఉన్న... Read more
కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ గారు కైలాస మానససరోవర యాత్రీకులకు శుభవార్త తెలిపారు. వచ్చే సంవత్సరం చివరి నాటికి మానస సరోవర యాత్ర కోసం నేరుగా ఉత్తరాఖండ్ లోని పితోరగడ్ ద్వారా నేరుగా కైలాస్ పర్వత యాత... Read more
ప్రధానిని చంపేస్తామంటూ ఓ ఆగంతుకుడు సాక్షాత్తూ ఎన్ఐఏకు పంపిన మెయిల్ కలకలం రేపుతోంది. మోదీ మాత్రమే కాక వేలాదిమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నామని మెయిల్లో పేర్కొన్నాడు. ఎన్ఐఎ ముంబై బ్రాంచ్ కు... Read more