వ్యవసాయ రుణాల మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థలను పునరుద్ధరించడం, ఉచిత హామీలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే విషయం అని SBI రీసెర్చ్ ఏప్రిల్ 18 నాటి నివేదికలో తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల దేశం... Read more
ఈ దేశంలో కొందరి నిర్వచనం ప్రకారం వాక్ స్వాతంత్రం అంటే మోడీ ని విమర్శించడమే. మోడీ బాగా పాలిస్తున్నాడు అనో లేదా అవినీతి తగ్గించాడు అనో లేదా దేశ భద్రత బాగా చూస్తున్నాడు లేదా మిగతా దేశాలతో పోలిస... Read more
తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అసోంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గువాహటి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వదీనదయాళన్ మృతిచెందాడు. 83 వ సీనియర్ జాతీయ అంతర్రా... Read more
ఆమ్ వే ఇండియాకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. సంస్థపై మనీల్యాండరింగ్ కేసు మోపిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 758 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆమ్ వే సంస్థ... Read more
మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ భూముల కేసులో సుప్రీం కోర్టు స్టే – ఆగస్టులో తదుపరి విచారణ
యూపీ రాంపూర్లోని మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీం కోర్టు నిలిపిసేంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అ... Read more
గుజరాత్ వడోదరాలో హింస – కత్తులు పట్టుకుని, రాళ్లు విసురుతూ బీభత్సం సృష్టించిన దుండగులు
రామనవమి, హనుమాన్ జయంతి ఊరేగింపులపై భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తరువాత, గుజరాత్ లోని వడోదరలో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆదివారం అర్థరాత్రి రెండు బై... Read more
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు – మళ్లీ విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం
లఖింపూర్ ఖేరీ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్... Read more
అమర్ నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11న ప్రారంభమయ్యాయి. జూన్ 30న మొదలై దాదాపు 43 రోజులు కొనసాగనున్న యాత్రకు శనివారం వరకు 33,795 మంది రిజిస్టర్ చేసుకున్నారని శ్రీ అమర్ నాథ్ ష్రైన్ బోర్డు... Read more
ఏప్రిల్ 14న డేనిష్ యాంటీ ఇమ్మిగ్రేషన్ పార్టీ స్ట్రామ్ కుర్స్ మరుసటి రోజు ఖురాన్ ను తగులబెడతామని ప్రకటించడంతో ఉన్మాద గుంపు స్వీడిష్ పట్టణంలోని లింకోపింగ్లో విధ్వంసానికి దిగింది. ‘అల్లా... Read more
ఈశాన్య భారతంలోనే ఎత్తైన జాతీయపతాకం – ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుకు సన్నాహాలు – మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
ఈశాన్య ప్రాంతంలోనే ఎత్తైన 165 అడుగుల భారత జాతీయ పతాకాన్ని మణిపూర్లోని మొయిరాంగ్లోని ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) హెడ్క్వార్టర్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బ... Read more
బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రబీజేపీ కేడర్లో జోష్ నింపుతోంది. కాస్త విరామం తరువాత పార్టీలోకి భారీఎత్తున వలసలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాకు చెందిన డా. కె మల్లికార్జన రెడ్డి... Read more
బిలియనీర్, టెస్లా వ్యవస్థాపకుడు సోషల్మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు భారీ ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చ... Read more
అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణ – టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇజ్రాయెల్ దళాలు
తూర్పు జెరూసలేంలోని అల్-అక్సా మసీదులో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘర్షణలు చెలరేగాయి. ప్రాంగణంలో గుమిగూడిన ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ లను, స్టన్... Read more
రానున్న పదేళ్లలో రికార్డుస్థాయిలో వైద్యుల సంఖ్య పెరుగుతుందన్న మోదీ – భుజ్ జిల్లాలో కేకే పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
కీలకమైన వైద్య, విద్యారంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. విద్యావిధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యావిధానాన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చిన కేంద్రం... Read more
ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో నిత్యం ఎవరో ఒకరికి నష్టం తప్పదు కానీ నష్ట పోయిన వారికి ఒక్క విజయం దక్కితే మాత్రం అది అప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చిన వాళ్లకి పెద్ద నష్టమే కలుగచేస్తుంది! ఇప్పుడు... Read more
ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బస చేయాలి, హోటళ్లలో వద్దు – పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు – మంత్రులు, అధికారులకు యోగీ ఆదేశం
అక్రమార్కులు, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతూ అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్న యూపీ సీఎం యోగీ తాజాగా పార్టీ నేతలు, అధికార యంత్రాగానికి పలు విషయాల్లో గట్టి హెచ్చరికలు చేశారు. అధి... Read more
మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం – అంబేద్కర్ కు నివాళులు అర్పించే అర్హత లేదని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు
సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ... Read more
కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుంది నా పరిస్థితి – సొంత పార్టీపైనే హార్దిక్ పటేల్ అసహనం : ఎన్నికల ముంగిట గుజరాత్ కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా పార్టీలో లుకలుకలు హైకమాండ్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ పార్టీ స... Read more
కొనసాగుతున్న భక్తుల రద్దీ – కిక్కిరిసిన తిరుగిరులు – ఇవాళ లక్షమంది భక్తులు కొండపైకి వస్తారని అంచనా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు కిక్కిరిసిపోయాయి. రోజురోజుకూ కొండకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత అధికంగా సర్వదర్శనం టోకెన్... Read more
ఇస్లాం లోను అంటరానితనం ఉంది, వేరే వారి ఆధిపత్యాన్ని ముస్లింలు, ఇస్లాం సహించదు – బీఆర్ అంబేద్కర్
నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్... Read more
ఆదిలాబాద్ లోని భోథ్ మండలంలో కుచులాపూర్ గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాదవ్ మాట్లాడుతూ “బహుముఖ... Read more
అక్బరుద్దీన్ ఓవైసి పై నాంపల్లి కోర్టు తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలి : వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్దం ప్రకటించే విధంగా.. దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సరైన శిక్ష పడాలని యావత్తు దేశం కోరుకుంది. క... Read more
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆయనపై నమోదైన కేసులో ఆయన్ని నిర్దోషిగా తేలుస్తూ కేసును కొట్టి వేసింది నాంపల్లి కోర్టు. అక్బర్ హేట్ స్పీచ్ పై విచారణ... Read more
ప్రధానమంత్రుల మ్యూజియంను ప్రారంభించిన మోదీ – మొదటి టికెట్ కొనుగోలు చేసిన భారత ప్రధాని
ఢిల్లీలో భారత ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్రమోది ప్రారంభించారు. మొదటి టికెట్ ఆయనే కొనుగోలు చేసి మ్యూజియాన్ని చూశారు. ఈ మ్యూజియంలో గత ప్రధానమంత్రుల వివరాలతో పాటు…దేశాన్ని ఎల... Read more
మిల్లర్లతో కుమ్మక్కై కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనడం లేదని కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన వరి దీక్షలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వ... Read more