రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపటి నుంచి అసోం, మిజోరాంలో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. అస్సాంలోని తముల్పూర్లో మే 4వ తేదీన జరిగే బోడో సాహిత్య సభ 61వ వార్షిక సదస్సులో రాష్ట్రపతి ప్ర... Read more
పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయడం – జీసెస్ కి చెప్పి చర్యలు తీస్కోమనండి – పాల్ దాడిపై స్పందిస్తూ వర్మ వరుస ట్వీట్లు
రైతుల పరామర్శకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన సంగతి తెలిసిందే. దాడిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అదేస్థాయిలో పాల్ బదు... Read more
వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో – నేపాల్లో విందులో బిజీగా కాంగ్రెస్ నేత – బీజేపీ సెటైర్లు
రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రస్తుతం రాహుల్ ఉన్నారు. CNN మాజీ కరస్పాండెంట్ అయిన తన స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహ... Read more
మూడు రోజుల పర్యటన లో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ ఈ సాయంత్రం బెర్లిన్లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీనికి ముందు, ఫెడరల్ ఛాన్సలరీ వద్ద మోదీకి అక్కడ... Read more
మహారాష్ట్ర నవ నిర్మాణసేన ఆధ్వర్యంలో జూన్ 5 ఛలో అయోధ్య పర్యటన సాగనుంది. దీంతో ముంబైలో ఛలో అయోధ్య పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. అందులో “జై శ్రీ రామ్. నేను నా స్వార్థం కోసం మతతత్వవాదిలా ఉండట్... Read more
దేశం ప్రస్తుతం బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. దీంతో రైల్వే చాలా ప్రయాణీకుల రైళ్లు క్యాన్సల్ చేసింది..బొగ్గుతో ట్రైన్స్ నడవనప్పుడు ప్రయాణీకుల ట్రైన్స్ ఎందుకు కాన్సిల్ చేయాలి అని కొందరి అనుమానం. వ... Read more
రాష్ట్ర బీజేవైఎం పిలుపు మేరకు తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన బోథ్ మండల కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం పిలుపు మేరకు ఆదిలాబాద్ లోని బోథ్ మండల బీజేవైఎం తరపున నిరుద్యోగ భృతి కోసమై మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామ... Read more
రష్యా నావీకి చెందిన క్రూయిజర్ ‘మాస్కోవ’ ని నల్ల సముద్రంలో ముంచేసిన ఉక్రెయిన్ కి చెందిన ‘నెప్ట్యూన్’ యాంటీ షిప్ మిసైళ్ళు గత సోవియట్ యూనియన్ ని చెందిన పాత తరం మిసైళ్ళు. సోవియట్ యూనియన్ జమానాలో... Read more
జర్మనీలో ప్రవాస భారతీయుల సాదర స్వాగతం – భారత సంతతి చిన్నారులతో ఉల్లాసంగా గడిపిన మోదీ
మూడురోజుల యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి సాదరస్వాగతం లభించింది. బెర్లిన్-బ్రాండెన్బర్గ్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హోటల్ అడ... Read more
ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ అరెస్ట్ పై స్టే – ఖలిస్తాన్ వేర్పాటువాదులతో కేజ్రీవాల్ కు సంబంధాలున్నాయన్న విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ అరెస్టుపై పంజాబ్ & హర్యానా హైకోర్టు స్టే విధించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై పలు ఆరోపలు చేశా... Read more
యూరప్ పర్యటనలో ప్రధాని – మూడు దేశాలకు మోదీ – ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు పలు అంశాలపై చర్చ
మూడు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని యూరప్ వెళ్లారు. జర్మనీతో ఆయన పర్యటన మొదలైంది. తెల్లవారుజామున డిల్లీ నుంచి ఆయన జర్మనీ బయల్దేరారు. ఈ మేరకు పీఎంవో ట్వీట్ చేసింది. PM @narendramodi emplanes... Read more
బాల్ ఠాక్రే అమాయకుడు కనుకే బీజేపీ మోసం చేసింది – నేను తెలివైనవాడిని కనుక నేను నమ్మను – ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన తండ్రిని మోసం చేసిందని వ్యాఖ్యానించారు. మరాఠీ దినపత్రిక ‘లోక్సత్తా’ నిర్వహించిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే... Read more
గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీకి బెయిల్ లభించింది. ప్రధానిపై అభ్యంతరకరమైన ట్వీట్లు చేశారన్నా ఫిర్యాదుతో ఆయనని అరెస్ట్ చేసి గువాహటికి తెచ్చిన పోలీసులు అక్కడి నుంచి తరలిస్త... Read more
ఎప్పుడూ వివాదాస్పద ప్రసంగాలు చేసే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది ఓ బహిరంగసభది. సభనుద్దేశించి మాట్లాడుతూ మధ్యలో ఆయన ఏడుస్తున్నట్టు ఆ వీడియో ఉంది. ఇటీవల మధ్... Read more
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు – మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు
ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర రాజు, ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్గా నియమితులయ్యారు.ప్రస్తుత వైస్ చీఫ్ గా సేవలందిస్తున్న లెఫ్టినెంట్ జనరల్... Read more
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు – కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్ నుంచి ఎంపికైన తొలి అధికారి
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం స్థానంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్క... Read more
ఫిర్యాదు చేసేందుకు వస్తే మసాజ్ చేయించుకున్నాడు – వీడియో వైరల్ – పోలీసుపై వేటు వేసిన ఉన్నతాధికారులు
తన కుమారుడిని విడిపించుకునేందుకు స్టేషన్ కు వెళ్లిన ఓ మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడో పోలీసు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. బిహార్లో ఈ ఘటన జరిగింది. సహ... Read more
ఎవరో చెప్పిన మాటలు కాదు, మీరు వచ్చి చూడండి – ఏపీలో సదుపాయాలపై కేటీఆర్ కు రోజా కౌంటర్
ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి రోజా స్పందించారు. ఎవరో స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి మీడియా ముందు మాట్లాడటం సరికాదని... Read more
ఆస్ట్రేలియా లో బింద్రన్వాలే ఫొటోతో కూడిన ‘ఖలిస్తాన్ డే’ బిల్బోర్డ్లు – భారతీయుల ఆగ్రహంతో తొలగించిన మీడియా కంపెనీ
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్వాలే చిత్రాలను పోస్టర్ లపై, బిల్బోర్డ్ లపై చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. ఖలిస్తాన్ డే సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ది ఆస్ట్రే... Read more
అసోంలో ప్రధాని పర్యటన – అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాలు AFSPA చట్టం నుంచి విముక్తి పొందుతాయన్న ప్రధాని
ఈరోజు అసోంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణమైన డిఫు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరింగ్-తేపి గ్రామంలో శాంతి, ఐక్యత సహా అభివృద్ధిపై భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్... Read more
పీవోకే లో అమెరికా సహకారంతో ప్రాజెక్టులు – మౌనంగా చూస్తూ ఉండిపోయిన మన్మోహన్ ప్రభుత్వం
యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పీవోకే పర్యటనపై చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ డిమాండ్లను చట్టబద్ధం చేయడానికి ఆమె ప్రయత్నించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. ఇల్హాన్ ఒమర్ ప... Read more
గత కొన్ని రోజులుగా జాతీయ భాష విషయంలో కన్నడ స్టార్ హీరో కిచ్ఛా సుదీప్ కి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. ఒక ఆడియో ఫంక్షన్ లో సుదీప్ మాట్లాడుతూ.. KGF, పుష్ప సహా ఇత... Read more
రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల నుంచి 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించారు యూపీ పోలీసులు. మార్గదర్శకాల ప్రకారం 35,000 లౌడ్ స్పీకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు. ఏప్రిల్ 30లోగా... Read more
అమెరికా అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు డ్వైట్ డేవిడ్ హోవార్డ్ శాంతిని, ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీ చేరుకున్నాడు. కాశీలో జీవనాధారమైన గంగానది ఒడ్డున ప్రపంచమంతా శాంతి, ప్రశాంతత నెలకొనాలన... Read more
రాజస్థాన్ లోని అల్వార్లో అభివృద్ధి పనుల సాకుతో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసింది. ఈ విషయమై ఏప్రిల్ 27న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ మిశ్రాపై ఒక ముస్లిం గుంపు ఫిర్యాదు చ... Read more