ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. తెలుగు రాష్ట్రాల గురించి కీలక విషయాలను ఆయనకు వివరించారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు టైం అడిగి... Read more
ఇస్లాం మతంలోకి మారనందుకు దళిత మహిళ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇమాన్ హమీఫ్ అరెస్ట్
తమిళనాడులో దళిత హిందూ మహిళను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించినందుకు, ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇమాన్ హమీఫ్ అనే 21 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. నింద... Read more
మీ ఒంట్లో ఉన్నది రాజపుత్రుల రక్తమే అయితే ఆధారాలు చూపండి – దియాకుమారికి షాజహాన్ వారసుడి సవాల్
షాజహాన్ వారసుడని చెప్పుకునే యువరాజు యాకూబ్ హబీబుద్దీన్ టుసీ, బీజేపీ ఎంపీ దియా కుమారికి సవాల్ చేశారు. తాజ్ మహల్ జైపూర్ రాజ్పుత్ర రాజ కుటుంబానికి చెందిన భూమిలో నిర్మించారనీ ఆమె విమర్శించారు.... Read more
శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి గోటబయ రాజపక్స యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన విక్రమ... Read more
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించిన శ్రీలంక కోర్టు
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ సహా పలు మిత్రపక్షాలను దేశం విడిచి వెళ్లకుండా గురువారం కోర్టు నిషేధించి... Read more
57 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నిక ఉంటుంది. మే 24న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. జూన... Read more
మరో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. బుద్గాంలో రాహుల్ భట్ అనే పండిట్ ను లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. శ్రీనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ భట... Read more
ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2020 నుంచి రాజీవ్ కుమార్... Read more
తాజ్ గదులపై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు – ఆ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని హితవు
తాజ్ మహల్లో మూసి ఉన్న 22 గదులను తెరచి, వాటిలో ఏముందో చూడాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం... Read more
రాజస్థాన్ లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషిగా మౌల్వీ – అబ్దుల్ రహీమ్ కు లక్ష రూపాయల జరిమానా
గతేడాది నవంబర్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో మౌల్వీ అబ్దుల్ రహీమ్(43)ని రాజస్థాన్లోని కోట జిల్లాలోని పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి జీవిత ఖైదు, లక్ష రూపాయల జరిమ... Read more
పంజాబ్లో అశాంతిని వ్యాప్తి చేసే కుట్ర – ‘లష్కర్-ఎ-ఖల్సా’ పేరుతో ఉగ్రవాద సంస్థను సృష్టించిన పాక్
పంజాబ్లోని మొహాలీలో ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో బాంబు పేలుళ్లు జరిగిన రెండు రోజుల తర్వాత కొత్త ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది.పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) భారతదేశంల... Read more
కాశ్మీర్ వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో NIA కోర్టు ముందుకు యాసిన్ మాలిక్ – నేరాన్ని అంగీకరించిన యాసిన్
2017లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు ముందు హాజరయ్యాడు వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్. కఠినమైన అన్ లాఫుల్ యాక్టీవిటీస్ అండ్... Read more
ఉజ్జయినిలోని ఒక మసీదులో భోజరాజు కాలం నాటి శివుని, గణేశుని విగ్రహాలు – వెల్లడించిన పురావస్తు శాఖ
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఒక మసీదులో శివుడు, గణేశుడి విగ్రహాలున్నాయని పురావస్తుశాఖ నిర్ధారించింది. మహామండలేశ్వర్, అఖండ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు అతులేశానంద జీ మహారాజ్ నివేదించిన కొన్ని రోజుల... Read more
గత నెలలో పాలక్కాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ హత్యకేసులో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో పని చేసే జీషాద్ ను అరెస్టు చేశారు. పోలీసులు నాలుగు రోజులు అతన్ని ప్రశ్నించారు. జిషాద్... Read more
ఆగ్రాలోని తాజ్మహల్ లో తాళం వేసి ఉన్న 22 గదులను తెరవాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ఆ స్థలం తమదేనంటున్నారు జైపూర్ రాజకుటుంబానికి చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. ప్రస్తుతం... Read more
కుతుబ్ మీనార్ పేరును విష్ణుస్తంభంగా మార్చాలి – యునైటెడ్ హిందు సంస్థ డిమాండ్ – కాషాయజెండాలతో నిరసన
అది తాజ్ మహల్ కాదు తోజో మహల్ అనే శివాలయం అని దాన్ని నిర్థారించేలా మూసి ఉన్న తలుపులు తెరిచి పరిశోధించేలా ఆర్కియాలజీసర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మ... Read more
తాజ్ మహల్ కాదు, శివాలయం – మూసి ఉన్న 22 గదులు తెరచేలా ఆదేశాలివ్వాలంటూ అలహాబాద్ కోర్టులో పిటిషన్
తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న గదులను తెరిచి శివాలయం ఉనికిని నిర్ధారించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొత్తం 22 గదులు మూసి ఉన్నాయని అక్కడ హిందూవిగ్రహాలు, సనాతన హైందవానికి సంబ... Read more
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 (NFHS) ప్రకారం భారతదేశంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్(TFR) జాతీయ స్థాయిలో 2.0 (ప్రతి స్త్రీకి 2.0 పిల్లలు)కి పడిపోయింది. ఈ TFR పిల్లల రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ థ్రెష... Read more
మాజీ మంత్రి , విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్ – నారాయణ బ్రాంచ్ నుంచే పదోతరగతి పేపర్ లీకైనట్టు నిర్థారణ
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని అతని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఇటీవల పదోతరగతి పేపర్ ల... Read more
కేవలం వార్తాహరులుగా మిగిలిపోయేవారు పాత్రికేయులు కాలేరని శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి అన్నారు. నిజనిర్ధారణతో కూడిన వార్తా సేకరణతోనే పాత... Read more
ఢిల్లీలోని షహీన్ భాగ్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించబోమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. దీనిపై రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. ఈ... Read more
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ మెయిన్ గేట్ పై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. ఏకంగా అసెంబ్లీ మెయిన్ గేట్ పైనే ఖలిస్థాన్ జెండాలు కట్టడం దుమారం తీవ్ర రేపుతోంది. ఈ జెండాలను పెట్టింది... Read more
ఇండియన్ ఆర్మీ లో చేరవద్దంటున్నారు – ఇస్లాంను విడిచిన కేరళ యువకుడు అక్సర్ అలీకి బెదిరింపులు
కేరళకు చెందిన 24 ఏళ్ల మాజీ మౌలానా అస్కర్ అలీ ఇస్లాంను వీడాడు. ఫలితం కుటుంబసభ్యులే దాడి చేశారు. అయితే తన కుటుంబసభ్యులు ఎలా బెదిరించిందీ చెప్పుకుంటూ వాపోతున్నాడు అలీ. ఆర్మీలో చేరాలన్నది తన కల... Read more
ఒకడు సల్మాన్ వీరాభిమాని, ఇంకొకడు షారుఖ్ ఫ్యాన్ – అభిమాన హీరోల్లాగే పోజులు కొట్టారు – అడ్డంగా బుక్కయ్యారు
నగరవీధుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ తిరుగుతున్న సల్మాన్ ఖాన్ అభిమానిని లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ హర్ దిల్ జో ప్యార్ కరేగా పాటకు డ్యాన్స్ చేస్తూ... Read more
ఎలోన్ మస్క్ కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్న దిగ్గజ వ్యాపారవేత్త. ఇటీవలే ట్విట్టర్ సొంతం చేసుకున్నారీ టెస్లా బాస్. ఇక ప్రతీ మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటారు కదా. అలాగే మస్క్... Read more