సాలార్ జంగ్ మ్యూజియంలోని ఎగ్జిబిషన్లో నెహ్రూ చిత్రపటం తొలగింపు – కాంగ్రెస్ నేతల నిరసన
హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో జరిగిన ఓ ప్రోగ్రాంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం లేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో నెహ్రూ చిత్రపటంలేదు. బదు... Read more
చరిత్ర పుస్తకాల్లో పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కేవలం 2-3 లైన్లు మాత్రమే ఉంది – ఆక్రమణదారుల గురించి ఎంతో ఉంది : అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ విడుదలకు ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.పృథ్వీరాజ్ చౌహాన్ వీరోచిత కథ చరిత్ర పాఠ్యపుస్తకాలలో పెద్దగా లేదని... Read more
కశ్మీర్లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. కుల్గాం జిల్లాలోని గోపాల్పోరా ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. హత్య గురించి కశ్మీర్ జోన్ పోలీసులు మే 31న ట్విట్టర్లో షేర్ చేశారు. హత్యకు గ... Read more
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ముఖ్యులు సోనియా,రాహుల్ కు ఈడీ సమన్లు జారీచేసింది. 2015లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా... Read more
భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మూడు రోజుల పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నగరంలోనే ఉండనున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బీజేపీ నేతలు వరుస పర్యటనల ద... Read more
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అయోధ్యలో రామమందిర గర్భగృహానికి శంకుస్థాపన చేశారు. మంత్రోచ్ఛారణలు, వైదిక ఆచారాల మధ్య రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. అనంతర... Read more
ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ కు – అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన యువతి అరెస్ట్
ప్రియుడికోసం అక్రమంగా భారతభూభాగంలోకి వచ్చిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణమండల్ అనే యువతి పశ్చిమ బెంగాల్కు చెందిన తన ప్రియుడికోసం సుందర్బన్ గుండా సరిహద... Read more
ముహమ్మద్ ప్రవక్త దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ అధికారప్రతినిధి నూపుర్ శర్మపై హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ సమాచార... Read more
సిమ్లాలో రోడ్షో పాల్గొంటుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన కారును ఆపి ఒక అమ్మాయి వేసిన తన తల్లి హీరాబెన్ పెయింటింగ్ను స్వీకరించారు. సిమ్లాలోని రిడ్జ్ మైదాన్కు వెళ్లే రహదారిపై మోదీని... Read more
తెలంగాణకు చెందిన ఓబీసీ నేత డాక్టర్ కోవా లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి విడుదల... Read more
ఒడిశాలో జరిగిన సామూహిక మత మార్పిడికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ ఫోరం ఫిర్యాదు – పరారీలో పాస్టర్ బజిందర్ సింగ్
ఒడిశాలో పాస్టర్ బజిందర్ సింగ్ భారీ మతమార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అనేక హిందూ సంస్థలు సహా SC-ST హక్కుల ఫోరం అతనిపై ఫిర్యాదు చేసాయి,దీంతో పాస్టర్ పరారీలో ఉన్నాడు. కళింగ రైట్... Read more
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 21వేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇది PM-KISAN పథకం కింద 11వ విడత.... Read more
జమ్ముకశ్మీర్ పోలీసులకు ఇచ్చే పతకాల మీద షేక్ అబ్దుల్లా చిత్రాన్ని తొలగిస్తూ కేంద్ర నిర్ణయం
ధైర్య సాహసాలు ప్రదర్శించే జమ్మూ కశ్మీర్ పోలీసులకి ఇచ్చే మెడల్ [పతకం ] మీద నుంచి షేక్ అబ్దుల్లా చిత్రాన్ని తొలగించి మూడు సింహాల చిహ్నాన్ని ఉంచింది కేంద్ర ప్రభుత్వం. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతూ... Read more
May 24,2022 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ జపాన్ రాజధాని టోక్యో చేరుకున్నారు. క్వాడ్ దేశాల ప్రధానులతో శిఖరాగ్ర సమావేశం కోసం మోడీజీ జపాన్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్,జపాన్ ప్ర... Read more
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, పంజాబ్ పోలీసులు తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారని భయపడి పాటియాలా కోర్టును ఆశ్రయించాడు. తనను... Read more
జ్ఞానవాపి మసీదు సర్వే వీడియోలో శివలింగ దృశ్యాలు – బేస్ మెంట్ గోడలపై స్వస్తిక, త్రిశూలం, కమలం సహా హిందూ దేవతల గుర్తులు
జ్ఞానవాపి మసీదు నిర్మాణం క్రింద హిందూ దేవాలయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను స్పష్టం చేస్తూ కొత్త వీడియోలు, ఫోటోలు ఆన్లైన్లో బయటపడ్డాయి. మసీదు లోని వుజుఖానా లో శివలింగం, స్వస్తిక, త్రిశూలం, కమలం... Read more
ముహమ్మద్ ప్రవక్తను దూషించిందన్న ఆరోపణలపై నూపుర్ శర్మపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబ్రా పోలీసులు
ఒక వార్తా ఛానెల్లో మే 30న జరిగిన చర్చలో మహ్మద్ ప్రవక్తను దూషించిందన్న ఆరోపణలపై బీజేపీ స్పోక్ పర్సన్ నూపుర్ శర్మపై ముంబ్రా పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. “బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి... Read more
కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు వివాదంపై బిజెపి సోమవారం మొదటి సారిగా అధికారికంగా స్పందిస్తూ అటువంటి సమస్యలను రాజ్యాంగం ప్రకారం పరిష్కరించుకుంటామని, కోర్టులు నిర్ణయిస్తాయని స్పష్టం చేస... Read more
‘80 కోట్ల మంది హిందువులను నా కాళ్ల కిందేసి తొక్కుతా’ – ముస్లింలను ప్రేరేపించినందుకు అబ్దుర్ రెహ్మాన్ను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ సహా హిందూ సమాజంపై హింసను ప్రేరేపించినందుకు శిబ్లీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన అబ్దుర్ రెహ్మాన్ శనివారం రాత్రి... Read more
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఆరోపణ ఆధారంగా ఢిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోల... Read more
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగింది. మే డ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఆదివారం రాత్రి జరిగిన ఈ... Read more
ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL-15 సీజన్ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ సీజన్లో టోర్నమెంట్లో చేరిన రెండు కొత్త జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్, ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియ... Read more
కర్ణాటకలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం యువతి హిందూ దళిత యువకుడితో ప్రేమలో పడగా ఆ యువకుడైన అమ్మాయి సోదరులు పొట్టనబెట్టుకున్నారు. విజయ్ కాంబ్లే అనే వ్యక్తిని హత్య చేసిన 19 ఏళ... Read more
ఆదిలాబాద్లో ఘోరం – ముస్లిం యువకుడిని ప్రేమించిన కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
పరమతస్తుడితో కూతురు ప్రేమలో ఉందని తెలిసి ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగకొండలో ఈ ఘోరం జరిగింది. మే 21న యువతి రక్తపు మడుగులో శవమై కనిపించగా…హత్యకు ఉ... Read more
భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఢిల్లీ యూనిట్ నేత నూపుర్ శర్మకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో అనేక హత్య బెదిరింపులు వస్తున్నాయి. ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబేర... Read more