పాకిస్తాన్ లో మైనార్టీలపై ఆగని అఘాయిత్యాలు – పంజాబ్ ప్రావిన్స్ లో హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 16న పంజాబ్ ప్రావిన్స్ లో ఇద్దరు మైనర్ హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగింది. బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్... Read more
తెలంగాణకు పాకిన అగ్నిపథ్ మంటలు – సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనకారుల విధ్వంసకాండ
అగ్నిపథ్ మంటలు తెలంగాణకు వ్యాపించాయి. నిరసనకారుల ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికింది. అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలంటూ… వేలాదిగా దూసుకువచ్... Read more
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు చాలా త్యాగనిరతులని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనల్లో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి కాలర్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గురువారం పిలుపునిచ్చిన ‘చలో రాజ్ భవన్’ ర్యాలీలు హింసాత్మకంగా మారాయి. పార్టీ కార్యకర్తలు స్కూటర్ను తగులబెట్టి.. ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. రాహుల్ గాంధ... Read more
రాహుల్ను ఈడీ ప్రశ్నించడంపై నిరసనలు కాంగ్రెస్ పతనానికి దారితీస్తాయి : బసవరాజ్ బొమ్మై
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో నిరసనలు చేస్తున్నారు. నేతలు చేసే నిరసనలు కాంగ్రెస్కు వినాశకరమని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. బ... Read more
జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిది : గాల్వాన్ వీరులకు నివాళులు అర్పించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రెండేళ్ల క్రితం 2020లో జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత ఆర్మీ జవాన్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. “దేశ గౌరవం కోసం ధైర్యంగా పోరాడి 2020,... Read more
అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్... Read more
బీహార్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనల ఉధృతం – రైలుకు నిప్పంటించిన ఆందోళనకారులు
సాయుధ దళాలలో సిబ్బందిని స్వల్పకాలికంగా చేర్చుకునే అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా గురువారం బీహార్లో నిరసనలు చెలరేగడంతో సరన్ జిల్లాలోని ఛప్రా వద్ద ప్యాసింజర్ రైలుకు నిరసనకారులు నిప్పు పెట్టారు... Read more
పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి తక్కువ కప్పుల టీ తాగాలని ప్రజలను కోరిన మంత్రి అహ్సాన్ ఇక్బాల్
పాకిస్తాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ పాకిస్తాన్ ప్రజలను ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి టీ తాగడం తగ్గించాలని కోరారు. “పాకిస్తాన్ టీని దిగుమతి చేసుకుంటుంది, దాని కోసం డబ్బు అప్పుగా తీసుకోవలసి ఉం... Read more
శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదులను హెచ్చరించినందుకు పోలీసు అధికారిని తొలగించిన కేరళ సీఎం
కేరళ ప్రభుత్వం 2022, జూన్ 15న కన్నూర్లోని మయ్యిల్ పోలీస్ స్టేషన్కు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిజు ప్రకాష్ను శుక్రవారాల్లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా మసీదు యాజమాన్యాన్ని హెచ్చరిస... Read more
ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. రాళ్ళు విసిరిన సంఘటనల్లో నిందితుల అక్రమ ఆస్తులపై బుల్డోజర్తో చర్యలు చేపట్టడాన్ని నిలిపేసేంద... Read more
నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 15న కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఆయన జూన్ 15 నుంచి 17 వరకు మూడు రోజుల పర్యటన కోసం శ్రీనగర్ చేరుకున్నారు. ఇంద... Read more
యూపీలో అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన జమియత్ ఉలేమా-ఏ-హింద్
ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ అక్రమ కూల్చివేతలకు వ్యతిరేకంగా సోమవారం సుప్రీంకోర్టులో రెండు తాజా పిటిషన్లు దాఖలు చేసింది. కూల్చివేత డ్రైవ్ను ఖచ్చితంగా చట్టాలకు అనుగుణంగా, గడువు తర్వాత... Read more
దేశంలో పెరిగిపోతున్న వికృత సంస్కృతి సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహంగానే పరిగణిస్తామని సుప్రీం పేర్కొంది. అంతేకా... Read more
కోవిడ్ తో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు జూన్ 23కు పొడిగింపు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. వైరస్ సోకిన కొద్ది రోజులకే సోనియా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 12న ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలక... Read more
ఇందిరా గాంధీ “గరీబీ హఠావో అనీ అనీ విసిగిపోయారు తప్ప ఎలాంటి మార్పు తేలేకపోయారు: అమిత్ షా
కాంగ్రెస్ పదే పదే నినాదాలు చేయడం తప్ప పేద ప్రజలకు పెద్దగా ఏం చేయలేకపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం గాంధీనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పా... Read more
తరచూ హిందూ దేవుళ్లను అపహాస్యం చేసే సెక్యులర్ నాయకులు, జర్నలిస్టులు – నూపుర్ శర్మపై మూకుమ్మడి దాడి కుట్రేనంటున్న హిందువులు
నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్ట... Read more
భారత్ లో సోమవారం కోవిడ్ మళ్ళీ విజృంభించడం మొదలుపెట్టింది. గత 24 గంటల్లో దేశంలో 8,000కి పైగా తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేస్ లోడ్ 4.32 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో 8,000 క... Read more
పశ్చిమ బెంగాల్ లో కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన గుంపు – మౌనంగా చూస్తుండిపోయిన పోలీసులు
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న హింసలో భాగంగా…ఓ ఉన్మాద గుంపు ఒక కారుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన కోల్కతాలోని రాజర్హట్ ప్రాంతంలో జరిగింది. అల్లరిమూకలు ఆయ... Read more
ఇక నుంచి ఐఐటీల నుంచి బీఈడీ కోర్సులు – ఉపాధ్యాయ శిక్షణ మరింత నాణ్యంగా ఉండాలని ప్రధాని సూచించారన్న మంత్రి ప్రధాన్
ఇక ముందు ఐఐటీ సంస్థల నుంచి బీఈడీ కోర్సులు అందించాలనుకుంటున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఒడిశా భువనేశ్వర్లోని ఐఐటీ ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయ సంస్థకు చెందిన తాత... Read more
బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తూ అలహాబాద్ జడ్జిలా యోగీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా ముస్ల... Read more
మూడు గంటలపాటు రాహుల్ ను విచారించిన ఈడీ – కేంద్రం తీరును నిరసిస్తూ సత్యాగ్రహ్ పేరుతో కాంగ్రెస్ ఆందోళనలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ మూడు గంటలపాటు విచారించింది. విచారణ ముగియగానే అటునుంచి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లారు రాహుల్. కోవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గ... Read more
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఎంతో తెలుసా. వంద. వేర్వేరు ఎన్కౌంటర్లో వంద మందిని కాల్చిపారేసినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ చేతుల్ల... Read more
ఆసియాలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన 70 ఏళ్ల ఏనుగు భోగేశ్వర మరణించింది. దీంతో వన్యప్రాణ ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం బందీపూర్-నాగర్హోల్ రిజర్వ్ ఫారెస్ట్లోని కబిని రిజర్వాయ... Read more
గుజరాత్ జుహాపురాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు – పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీచార్జి
మహ్మద్ ప్రవక్తను దూషించారనే కారణంతో నూపుర్ శర్మపై ఇస్లామిస్టుల దాడులు ఆగడం లేదు. ఆమెను చంపేస్తామనీ బెదిరిస్తూ…తలకు వెలకడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నార... Read more