తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ క్... Read more
మహారాష్ట్రలో రాజకీయ సాక్సోభం కారణంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉద్వేగభరితమైన ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఉద్దవ్ వ్యాఖ్యలపై అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే ట్విట్టర్ లో స్పందించారు. షిండే మూడు పేజీల ల... Read more
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ నిరసనల మధ్య బీహార్ నుంచి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులను నిరసనకారులు ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా టిక్కెట్ రద్దు చేసినందుకు ప్రయా... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వచ్చే ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆమెను కలిశారు. ద్రౌపది ముర్ము అధ్యక్ష పదవికి నామినేట్ చేయడాన్ని భారతదేశం... Read more
మణిపూర్ అమ్మాయిని విదేశీ టూరిస్ట్ అని పిలిచిన సమాజ్ వాదీ పార్టీ నేత – విదేశీయురాలిని కానంటూ బదులిచ్చింది యువతి
సమాజ్వాదీ పార్టీ నాయకుడు మనీష్ జగన్ అగర్వాల్ మణిపూర్ అమ్మాయి లిసిప్రియ కంగుజామ్ను విదేశీ పర్యాటకురాలిగా తప్పుగా భావించి, తాజ్ మహల్ దగ్గర ఆమె ఫోటోను ఉపయోగించి బీజేపీపై దాడి చేసే ప్రయత్నం చే... Read more
తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతం చిలుకానగర్లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం సోదాలు చేశా... Read more
ఆయన బలమైన, సంపన్నమైన దేశం గురించి కలలు కన్నారు : బలిదాన్ దివస్ సందర్భంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. “భారతదేశ ఐక్యతను పెంపొందించడానికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన అసమానమైన... Read more
పర్యాటకులందరినీ స్వాగతిస్తున్నాం, మాకు నిధులు కావాలి : మహా ఎమ్మెల్యేల క్యాంప్ పై అసోం సీఎం హిమంత
శివసేన అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం అసోంలో క్యాంపేసింది. ఒక విలాసవంతమైన హోటల్లోవాళ్లు బస చేస్తున్నారు.అయితే మహా రాజకీయం అసోం చేరుకోవడంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శ... Read more
ఒక “డమ్మీ” ని రాష్ట్రపతిగా బీజేపీ కోరుకుంటోందని పుదుచ్చేరి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. INC పుదుచ్చేరి చేసిన ట్వీట్ స్క్రీన్షాట్ను షేర్ చేశ... Read more
ఏక్నాథ్ షిండే తో చేతులు కలిపిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు – రాజీనామా చేస్తానన్న మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఈరోజు ఉదయం గువాహతిలో శివసేన నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల రెబల్ గ్రూపులో మరో ముగ్గుర... Read more
గోవా విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వందే బాధ్యత : ప్రమోద్ సావంత్
స్వాతంత్య్ర సమరయోధుల మరణాలకు స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆరోపించారు. అలాగే విముక్తి ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, కోటలను పునరుద్ధరించి... Read more
ద్రౌపది ముర్ము 1958 లో బైడపోసి అనే గ్రామంలో మయుర్బంజ్ జిల్లా ఒరిస్సాలో జన్మించారు. ఆమె BA పాస్ అయి ఆరోబిందో కాలేజిలో హానరరీ టీచర్ పదవిలో పని చేసి ఒరిస్సా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అస... Read more
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ జిందాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. “మా దేవుళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించే వ్యక... Read more
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముని ప్రకటించిన తర్వాత, కేంద్రం ఆమెకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ద్వారా రౌండ్-ది క్లాక్ Z+ కేటగిరీ భద్రతను అందించిం... Read more
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం సతీమణి
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ…. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై పరువునష్టం దావావేశారు. గౌహతిలో కమ్రూప్ (మెట్రో)లోని సివిల్ జడ్జి కోర్టులో రూ.100... Read more
విపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించిన కొన్నిగంటలకే అధికార ఎన్డీయే తమ అభ్యర్థిని ఖరారు చేసింది. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో ఉంటారని ప్రకటించారు బీజేప... Read more
పాకిస్తాన్లో ఘోరం – నవజాత శిశువు తలను నరికి, మహిళ గర్భంలో వదిలేసిన హాస్పిటల్ సిబ్బంది
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం (RHC) సిబ్బంది నవజాత శిశువు తలను కట్ చేసి, తల్లి కడుపులోనే ఉంచారు. ఈ ఘటనలో తల్లి మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాదకరమై... Read more
వ్యవసాయంలో సేంద్రియ, భారతీయ ప్రాచీన సంప్రదాయ విధానం ఎంతో అవసరమని, వాటిని పరిశీలించకుండా ఈ స్థానిక పరిజ్ఞానాన్ని తిరస్కరించడం పొరపాటు అవుతుందనిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచ... Read more
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర యోగాడేలో పాల్గొన్నారు. నిత్య జీవితంలో యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి ఎత్తి... Read more
రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు యశ్వంత్ సిన్హాను ఏకగ్రీవంగా ఎంపికచేశాయి. ఇక అధికార పార్టీ అభ్యర్థి ఖరారు కావల్సి ఉంది. అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సాయంత... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుక్షాకాంక్షలు తెలిపారు. కర్నాటక మైసూరులో జరిగిన యోగా దినోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని…యోగాతో సమాజంలో శాంతి చేకూరుతుం... Read more
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేపాల్లో ఘనంగా నిర్వహించారు. రాజధాని ఖాట్మండులో పెద్దఎత్తున యోగా డే వేడుకలు జరిగాయి. ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ సందేశాన్ని హై... Read more
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాల అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్ర విదేశాంగమంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఆయన అభ్యర్థిత్వానికి... Read more
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబందించిన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ మళ్లీ ఈడీ విచారణకు ఇవాళ ఉదయం 11... Read more
అగ్నిపథ్ – అగ్నివీర్ ! కేంద్ర రక్షణ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ అనే సైనిక నియామక పధకం మీద అనవసరమయిన ఆందోళన చెలరేగుతున్నది. నిజానికి ఇప్పటి వరకు జరిగిన ఇంకా జరుగుతున్న అల్లర్లు లేదా ఆం... Read more