కశ్మీర్లోని లష్కరే నెట్వర్క్ ను ఛేదించిన భద్రతా దళాలు – ఏడుగురి అరెస్ట్, పెద్దఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం
జమ్ముకశ్మీర్లో లష్కరో తోయిబా నెట్వర్క్ ను భద్రతాదళాలు ఛేదించాయి. సరిహద్దులోని రాజౌరి, పూంచ్ జిల్లాల నుంచి జమ్మూ డివిజన్లో పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులను సోమవారం అదుపులోకి తీసుకున్నా... Read more
సాయుధదళాల్లో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్ల... Read more
భీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. శాశ్వత వైద్య బెయిల్ కోసం వరవరరావు దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి సుప్రీంకోర్టు ఇవా... Read more
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా నామినేషన్ వేశారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఆమె వెంట ఉన్నారు.అయితే టీఆర్ఎస్ అల్వా నామినేష... Read more
సుప్రీంకోర్టులో నూపుర్ శర్మకు ఉపశమనం లభించింది. తదుపరి విచారణ వరకు ఆమెను ఆరెస్ట్ చేయవద్దని ఆయా రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తన అరెస్టులపై మినహాయింపులు ఇవ్వాలని..తనపై నమోదైన కేసు... Read more
డీఎస్పీని పొట్టనపెట్టుకున్న హర్యానా మైనింగ్ మాఫియా – చెత్తకుప్పలో సురేంద్ర సింగ్ మృతదేహం లభ్యం
హర్యానాలో డీఎస్పీ ర్యాంకు పోలీసు అధికారి మైనింగ్ మాఫియా చేతిలో హతమయ్యాడు. సోమవారం గురుగ్రామ్కు సమీపంలోని పచ్గావ్ సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు టౌరు డీఎస్పీ సురేంద్ర సిం... Read more
ములుగు జిల్లాలో ప్రతిపాదిత గిరిజన వర్సిటీ త్వరలోనే సాకారం కానుంది. ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బిల్లు వివరాల్ని లో... Read more
తన అత్తమామలు నారాయణమూర్తి, సుధామూర్తిని చూసి గర్వపడుతున్నానన్నారు బ్రిటన్ ప్రధాని రేసులో ముందున్న రిషి సునక్. భార్య అక్షితపై వచ్చిన ఆరోపణలపైనా ఆయన స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో... Read more
నూపుర్ శర్మ వీడియోను చూసినందుకు 23 ఏళ్లవ్యక్తిపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్లో జరిగింది. సీతామర్హి జిల్లాకు చెందిన అంకిత్ కుమార్ ఝా అనే వ్యక్తి తన మొబైల్ లో నూపుర్ శర్మ ప్రసంగాల వీడియోలు... Read more
తన అరెస్టులపై స్టే విధించాలంటూ నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తనను రేప్ చేస్తామని, హత్య చేస్తామని బెదిరింపుల... Read more
నార్వేలోని ఓస్లోలో జూలై 6-16 వరకు జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ 2022లో భారత జట్టు ఒక స్వర్ణం, ఐదు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. బెంగళూరుకు చెందిన ప్రాంజల్ శ్రీవాస్తవ స్వర్ణ పత... Read more
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనాతో ఆస్పత్రిలో జాయినయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనకు టెస్ట్ చేయించగా పాజిటివ్ గా తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్చాడు. ఈవిషయం తెలిసి అభిమా... Read more
కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు డాక్యుమెంటరీ – హిందువుల ఆందోళన – ఫిల్మ్ మేకర్ పై నెటిజన్ల ఆగ్రహం
కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో క్లిప్, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీనిపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ‘కా... Read more
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన నేవీ ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ ప్లాన్లో వారంలోపే దాదాపు 10,000 మంది యువతులు నమోదు చేసుకున్నారు. “నిన్న సాయంత్రం వరకు, దాదాపు 10000 మంది... Read more
అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే వచ్చేవారం వాదనలు వింటామని తెలిపింది. దేశంలో సైనిక దళాల్లో ప్రవేశం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై సు... Read more
దేశంలో జూలై 10న జరుపుకోనున్న ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ముస్లిం సమాజాన్ని కోరారు. “హిందువుల... Read more
సీతాపూర్ కు మహ్మద్ జుబైర్ తరలింపు – మతవిద్వేష వ్యాఖ్యలపై అరెస్టైన ఆల్ట్ న్యూస్ ఫౌండర్
మతపరమైన మనోభావాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ ను సీతాపూర్ తరలించారు డిల్లీ పోలీసులు. గతేడాది మేలో ముగ్గురు హిందూసాధువులపై అవమానకరమైన... Read more
తన పార్టీ షాహిద్ దివస్ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన జిహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసన్ సోల్లో జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ జూలై 21 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించార... Read more
మహారాష్ట్రలో విపక్షనేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఎంపికయ్యారు. 288 మంది ఉన్న సభ్యుల సభలో ఎన్సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించిందని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పవార్ బాధ్యతలు స్వీకరిస్త... Read more
మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం 6 నెలల్లో కుప్పకూలుతుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. మం... Read more
రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన ప్రభుత్వ విజయాలను మీడియోతో షేర్ చేసుకున్నారు. ప్రభుత్వం తమ రెండో టర్మ్ జర్నీని కొత్త ఉత్సాహంత... Read more
నూపుర్ శర్మను అవమానించేలా, రెచ్చగొట్టేలా ట్వీట్ – అఖిలేశ్ యాదవ్ పై చర్య తీసుకోవాలని యూపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ
నూపుర్ శర్మను అవమానిస్తూ ట్వీట్ చేసిన అఖిలేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ …మహిళా ద్వేషాన్ని ప్రస్ఫుటం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ... Read more
భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ అధికార ప్రతినిధి నూపుర్కు మద్దతుగా కన్హయ్య లాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్కు వ్యతిరేకంగా జూన్ 28న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ (Ka... Read more
30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ – ప్రధానికి సాదరస్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్
విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆజాద... Read more
మహారాష్ట్రలోని నూతనంగా ఏర్పడిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఈరోజు జరిగిన విశ్వాస పరీక్షలో 164-99 తేడాతో గెలిచి తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకుంది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల... Read more