ఆదివాసీ గూడెం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వచ్చా, ఆనందంగా ఉంది – ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ము ఉద్వేగ ప్రసంగం
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనం... Read more
తనపై, తన కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, పవన్ ఖేరాలకు లీగల్ నోటీసులు పంపించారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. తన కుమార్తె జోయిష్ గోవాలో అక్రమంగా బార్ నడుపుతోందని ఆ... Read more
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా భారత్ తరపున సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న ప్... Read more
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్డాగ్గా అభివర్ణించుకున్నారు. కన్సర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచినా రిషి సునాక్ కు ఆ పార్టీ సభ్యుల నుంచి మా... Read more
ప్రీతిలతా వడ్డేదార్ తెల్ల వాని పైన గుళ్ళ వర్షముతోడ ప్రీతి లతిట చెలగె భీకరముగ చిట్టగాంగునందు చిరుత తీరు గనుము వినుర భారతీయ వీర చరిత భావము భారతీయులను కుక్కలు అని అవమానించిన బ్రిటిషు వారిని తుద... Read more
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మ... Read more
డీఎంకే ఎన్నికల హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చనందుకు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కి వ్యతిరేకంగా తమిళనాడులోని ప్రతిపక్ష ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) రాష్ట్రవ్యాప్త నిరసనలు నిర్వహ... Read more
వరదనీటిలో కొట్టుకుపోతున్న గోవులను కాపాడారు ఇద్దరు జాలర్లు. ఒకటికాదు రెండుకాదు ఏకంగా 350 గోవుల ప్రాణాలు కాపాడారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియా లో వైరల్ అవుతోంది. సమయస్ఫూర్తితో వాటిని... Read more
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జర... Read more
మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్నాథ్ వర్గం, ఉద్ధవ్ థ... Read more
టివి చర్చలు, సోషల్ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో... Read more
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్... Read more
అస్వస్థతకు గురైన ఓ విమాన ప్రయాణీకుడికి ప్రథమచికిత్స చేశారు తెలంగాణ గవర్నర్. డా. తమిళిసై వృత్తి రీత్యా డాక్టర్ అని అందరికీ తెలుసు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వ... Read more
రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యట... Read more
కోవింద్ కు మోదీ విందు – సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా జగన్ కు ఆహ్వానం – కేసీఆర్ కు అందని పిలుపు
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన విందుకు విపక్షాలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందలేదు.. ఈ విందులో ఉపరాష్ట్రపతి... Read more
పార్థ చటర్జీ అరెస్ట్ – ఉపాధ్యాయ నియామకాల కేసులో భారీ అవినీతి – రెండు రోజుల క్రితం 20 కోట్లు స్వాధీనం
పశ్చిమబెంగాల్ మంత్రి పార్థ చటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. జూన్ 29న ఈడీ అధికారులు ర... Read more
కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 21,411 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 4,38,68,476కి చేరుకుంది. కాగ... Read more
తప్పుడు వార్తలకు క్షమాపణ చెప్పిన బీబీసీ – అలెగ్జాండ్రా పెట్టీఫెర్ కు పరిహారం ఇచ్చేందుకు అంగీకారం
తప్పుడు వార్తలు రాసినందుకు క్షమాపణ చెప్పింది బీబీసీ. ప్రిన్స్ చార్లెస్ తో ఎఫైర్ పెట్టుకుందని…ఆయన ద్వారా గర్భం దాల్చి…అబార్షన్ కూడా చేయించుకుందని రాజకుటుంబానికి వ్యక్తిగత సహాయకురా... Read more
సీబీఎస్ఈ పదోతరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం పన్నెండోతరగతి ఫలితాలు, మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలు అధికారిక వెబ్సైట్ www.cbse.gov.in/ లేదా cbseresults.... Read more
తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లను మూసివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఈ మేరకు... Read more
రాజకీయాలకు యడ్యూరప్ప గుడ్ బై – తన స్థానం నుంచి కుమారుడు విజయేంద్ర పోటీచేస్తాడన్న యడ్డీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు బీవై విజయేంద్ర వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో పోటీ చేస్తారని ప్రకటించారు. తన కుమారుడికి అండగా నిలవాలని ప్రజలక... Read more
బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ జిల్లా సీతాకుండ ఉపజిల్లాలోని బార్బకుండ్ యూనియన్లోని హిందువులపై మత ఛాందసవాదులు మరోసారి దాడి చేశారు. ఇళ్లను ధ్వంసం చేశారు. తగులబెట్టారు. ఈ ఘటనతో దాదాపు 10 హిందూ కుట... Read more
దేశంలో ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. సీఎం మమతా బెనర్జీ నివాసంలో జరిగిన ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా... Read more
దక్షిణ కశ్మీర్లోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ 68 నీటి రిజర్వాయర్లను నిర్మించనుంది, ఇది పర్యావరణానికి సహాయపడటమే కాకుండా స్థానిక ప్రజలకు, అలాగే ట్రెక్కర్ లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. CAM... Read more
కేరళలో కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన – సిట్ ఆన్ లాప్ ప్రొటెస్ట్ తో జెండర్ న్యూట్రల్ షెడ్ ఏర్పాటు
కేరళలో కాలేజీ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. కేరళలోని త్రివేండ్రంలోని ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని బస్ స్టాప్ చాలామందికి ఇష్టమైన స్పాట్. కాలేజీ అయిపోగానే విద్యార్థినీ విద్యార్థులు అక్క... Read more