డిల్లీ టికారి సరిహద్దులో రైతు ఆందోళనలో పాల్గొన్న ఓ మహిళ కరోనాతో కన్నుమూసింది. దీంతో కొన్ని నెలలపాటు ఆమెతో ఆందోళనల్లో పాల్గొన్న రైతుల్లో కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మోమితా రైతు ఉద... Read more
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటినుంచి మొదలైన హింస ఇప్పట్లో ఆగేట్టు లేదు. తాజాగా కేంద్రమంత్రి వి. మురళీధరన్ కారుపై దాడి జరిగింది. మిడ్నాపూర్లో పంచకుడిలో తన కాన్వాయ్ పై దాడి చే... Read more
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనానుంచి కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్నఆయన చాలాకాలానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన గజ్వేల్ లోని తన ఫాంహౌజ్ లోనే ఐసోలేషన్ల... Read more
మరాఠాలకు మహాసర్కారు కల్పించిన రిజర్వేషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. 50శాతం రిజర్వేషన్ పరిమితిని అధిగమించడమేనది ధర్మాసనం అంది. 201... Read more
20 ఏళ్ల నుండి ఒకే నినాదం మోదీ ….దిగిపో ..దిగిపో… అని..!! గుజరాత్ గద్దెమీద మోడీ ఉంటే దిగు దిగు అంటే ఢిల్లీ సింహాసనంపై తిష్టవేసి కూర్చున్నాడు…. ప్రజాస్వామ్యం గొంతు ను కోసే స్... Read more
ప్రాణాంతక మహమ్మరి కరోనాను ప్రపంచానికి అంటించిన చైనా…మరో ముప్పునకు కారణమవుతోంది. చైనా ప్రయోగించిన రాకెట్ ఒకటి భూమిపై కూలేందుకు వస్తోంది. మే 8న రాకెట్ శకలాలు భూమిమీద పడవచ్చని అంచనా వేస్త... Read more
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. నేటినుంచి ఈనెల 18 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేరకు నిబంధనలు, మినహాయిపులకో సర్కారు సర్క్యులర్ జారీ చేసింద... Read more
పశ్చిమ బెంగాల్లో హింసాత్మకఘటనలు నెలకొన్న తరుణంలో రాజకీయ హింసనుంచి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన కోల్ కతా నడిబొడ్డున ఉన్... Read more
కరోనా సంక్షోభ సమయంలో శుభవార్త చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్… గతంలో రెండేళ్లపాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్టు ప్రకటించారు.మార్చి... Read more
పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమం కొద్దిమంది సమక్షంలో జరిగింది. గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ మమతాతో ప్రమాణ స్వీకారం... Read more
తనక కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేశారంటూ మంత్రి ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. Read more
దేవరయాంజల్లోని దేవాదాయ భూముల్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందులోభాగంగా... Read more
కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన సందర్భంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు.
అయితే చైనా కమ్యూనిస్డు పార్టీ అనుబంధ ఓ సోషల్ మీడియా ఖాతాలో భారతదేశాన్ని అపహాస్యం చేస్తూ చైనీస్ సైట్ వీబో రెండు ఫొటోలు పబ్లిష్ చేసింది. దానిపై చైనా ప్రజానీకం విమర్షలు తలెత్తడంతో ఆ రెండు పోస్ట... Read more
ఇరవై ఏళ్ల తరువాత తమిళనాడులో బీజేపీ మళ్లీ ఖాతా తెరిచింది. 2001 ఎన్నికల తరువాత ఈసారి మళ్లీ నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచారు. Read more
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. Read more
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడోసారి సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. అయితే పార్టీ విజయం సాధించినా అనూహ్యంగా అధినేత్రి మమత ఓడిపోయారు. సీఎంగా ప్రమాణస్వీకారం Read more
గ్రేటర్ పరిధిలోని లింగోజీగూడ డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ పోగొట్టుకున్నట్టైంది. అక్కడినుంచి కాంగ్రెస్ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్... Read more
దేశమంతా ఉత్కంఠగా చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. మూడురాష్ట్రాల్లో అధికార పార్టీనే తిరిగి ఆదరించారు ప్రజలు. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన రాష్ట్రం Read more
నాదేశం ఆత్మనిర్భరంతో కరోనాపై పోరాడుతుంది - నాదేశం గెలుస్తుంది - కరోనా ఓడుతుంది. Read more
అందరికి దేశం అభివృద్ధి చెందాలి అని ఉంటుంది. అందరికీ 24 గంటల విద్యుత్తు చవగ్గా, రైతులకు వారు పంటలు పండించుకునేందుకు వీలుగా కావలసినప్పుడు నీరు దొరకాలి అంటే అనకట్టలు,కాలవలు కట్టాలి, విత్... Read more
ఈటల అసైన్డ్ భూముల కబ్జా నిజమేనని తేలింది. భూ వివాదానికి సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో .... Read more
అవినీతికి పాల్పడిన వారిని భారతీయ జనాతా పార్టీ సమర్థించదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. Read more
మంత్రి ఈటల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. ఆయన దగ్గరున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్... Read more
కరోనా బీభత్సం మే నెల మధ్య నాటికి ఉగ్రరూపం దాల్చేప్రమాదం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. Read more
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దేశంలోని తాజా పరిస్థితికి అద్దం పడుతున్న కార్టూన్. Read more